మెక్సికోలో భారీ భూకంపం.. ఒకరి మృతి తెలుగువన్
మెక్సికో నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈ భారీ భూకంప తీవ్రత ప్రభావానికి ...
మెక్సికో, చైనాల్లో భూకంపం!: ఒకరి మృతి.. 300 మందికి గాయాలువెబ్ దునియా
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
మెక్సికో నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈ భారీ భూకంప తీవ్రత ప్రభావానికి ...
మెక్సికో, చైనాల్లో భూకంపం!: ఒకరి మృతి.. 300 మందికి గాయాలు
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!
నోబెల్ బహుమతి : కెమిస్ట్రీలో అమెరికా - జర్మనీ సైంటిస్టులకు... వెబ్ దునియా
రసాయన శాస్త్రంలో 2014 సంవత్సరానికి గానూ నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. వీరిలో ఇద్దరు అమెరికా సైంటిస్టులు కాగా, ఒకరు జర్మనీ దేశస్థుడు. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది. సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి ...
కెమిస్ట్రీ నోబెల్ పురస్కారాలుతెలుగువన్
నోబెల్ వెలుగులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతిOneindia Telugu
సాక్షి
Andhrabhoomi
అన్ని 39 వార్తల కథనాలు »
రసాయన శాస్త్రంలో 2014 సంవత్సరానికి గానూ నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. వీరిలో ఇద్దరు అమెరికా సైంటిస్టులు కాగా, ఒకరు జర్మనీ దేశస్థుడు. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది. సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి ...
కెమిస్ట్రీ నోబెల్ పురస్కారాలు
నోబెల్ వెలుగులు
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
మహారాష్ట్ర సంగతి తర్వాత.. ముందు పాక్ సంగతి చూడు మోడీ! వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన పార్టీ ఫైర్ అవుతోంది. బీజేపీతో సంబంధాలు కటీఫ్ అయ్యాక శివసేన మోడీపైనే కాకుండా కమలం పార్టీని టార్గెట్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరంద్ర మోడీ మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు పాకిస్థాన్తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని శివసేన సూచించింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా ...
'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన పార్టీ ఫైర్ అవుతోంది. బీజేపీతో సంబంధాలు కటీఫ్ అయ్యాక శివసేన మోడీపైనే కాకుండా కమలం పార్టీని టార్గెట్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరంద్ర మోడీ మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు పాకిస్థాన్తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని శివసేన సూచించింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా ...
'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'
కదిలిస్తే కష్టం! సరిహద్దు గ్రామాల ప్రజల కన్నీళ్లు.. ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సరిహద్దులో పాక్ సైన్యాలు కాల్పులకు తెగబడుతుంటే ప్రధాని మోదీ ఏమీ పట్టించుకోవడంలేదు. ఎన్నికలముందు.. పాక్, చైనాల దూకుడుకు ముకుతాడు వేస్తానని గొప్పలకు పోయిన మోదీ ఇప్పుడెందుకు మాట్లాడడంలేదు. ఒకపక్క చైనా అధ్యక్షుడితో మోదీ చర్చలు జరుపుతుంటే మరో పక్క చైనా బలగాలు భారత్లోకి చొచ్చుకొని వచ్చాయి. అయినా ఆయన ఏం చేయలేదు. - రాహుల్ ...
కాల్పులు కొనసాగుతున్నాయి!సాక్షి
ఆగని పాక్ దూకుడుAndhrabhoomi
పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోం: భారత్Namasthe Telangana
తెలుగువన్
వెబ్ దునియా
10tv
అన్ని 69 వార్తల కథనాలు »
సరిహద్దులో పాక్ సైన్యాలు కాల్పులకు తెగబడుతుంటే ప్రధాని మోదీ ఏమీ పట్టించుకోవడంలేదు. ఎన్నికలముందు.. పాక్, చైనాల దూకుడుకు ముకుతాడు వేస్తానని గొప్పలకు పోయిన మోదీ ఇప్పుడెందుకు మాట్లాడడంలేదు. ఒకపక్క చైనా అధ్యక్షుడితో మోదీ చర్చలు జరుపుతుంటే మరో పక్క చైనా బలగాలు భారత్లోకి చొచ్చుకొని వచ్చాయి. అయినా ఆయన ఏం చేయలేదు. - రాహుల్ ...
కాల్పులు కొనసాగుతున్నాయి!
ఆగని పాక్ దూకుడు
పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోం: భారత్
తనను తానే పెళ్లి చేసుకున్న యువతి.. ముద్దుకూడా! వెబ్ దునియా
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!సాక్షి
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దు
ప్రియురాలిని పోక్ చేశాడన్న కోపంతో హత్యే చేసేశాడు!: నాలుగేళ్ల జైలు వెబ్ దునియా
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్బుక్లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
ప్రియురాలిని 'పోక్' చేశాడని స్నేహితుడి హత్యOneindia Telugu
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్యసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్బుక్లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
ప్రియురాలిని 'పోక్' చేశాడని స్నేహితుడి హత్య
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్య
ఐదుగురు రేపిస్టులకు ఉరి సాక్షి
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ లో కిడ్నాపర్ల ముఠా నాయకుడితో పాటు మరో ఐదుగురు రేపిస్టులను ఉరితీసి చంపేశారు. కాబుల్ సెంట్రల్ జైల్లో బుధవారం ఆరుగురు నేరస్తులకు ఉరితీసినట్టు పోలీసు అధికారి చెప్పారు. కిడ్నాపర్ల ముఠా నాయకుడు ఖలీద్ అలియాస్ హబీబ్ ఇస్టాలిఫ్ చిన్న పిల్లలను, సంపన్నులను కిడ్నాప్ చేయడం, దొంగతనాలకు పాల్పడి చంపేయడం వంటి ఘోరాలకు ...
ఇంకా మరిన్ని »
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ లో కిడ్నాపర్ల ముఠా నాయకుడితో పాటు మరో ఐదుగురు రేపిస్టులను ఉరితీసి చంపేశారు. కాబుల్ సెంట్రల్ జైల్లో బుధవారం ఆరుగురు నేరస్తులకు ఉరితీసినట్టు పోలీసు అధికారి చెప్పారు. కిడ్నాపర్ల ముఠా నాయకుడు ఖలీద్ అలియాస్ హబీబ్ ఇస్టాలిఫ్ చిన్న పిల్లలను, సంపన్నులను కిడ్నాప్ చేయడం, దొంగతనాలకు పాల్పడి చంపేయడం వంటి ఘోరాలకు ...
పెద్ద చదువులు.. చిల్లర బుద్ధులు సాక్షి
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో చైన్స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలో 12 రోజుల వ్యవధిలో పది చైన్స్నాచింగ్లు జరిగాయి. పెరుగుతున్న చైన్స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళలు ఇళ్ల ముందర ధైర్యంగా కల్లాపి చల్లాలంటే జంకాల్సిన ...
ఇంకా మరిన్ని »
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో చైన్స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలో 12 రోజుల వ్యవధిలో పది చైన్స్నాచింగ్లు జరిగాయి. పెరుగుతున్న చైన్స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళలు ఇళ్ల ముందర ధైర్యంగా కల్లాపి చల్లాలంటే జంకాల్సిన ...
నార్త్ టెక్సాస్లో మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా సాక్షి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది.
డల్లాస్లో 'మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజా'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది.
డల్లాస్లో 'మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజా'
హాంకాంగ్లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు (ఫోటోలు) Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారని ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది. హాంకాంగ్లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ...
రణరంగంగా మారిన హాంకాంగ్!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారని ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది. హాంకాంగ్లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ...
రణరంగంగా మారిన హాంకాంగ్!
沒有留言:
張貼留言