ఆ కోర్కె సానియా మీర్జాకు తీరలేదు... కుంబ్లేకు తీరింది... వెబ్ దునియా
సానియా మీర్జా తను తీసుకునే నిర్ణయం 100 పర్సెంట్ కరెక్ట్ అంటూ ఆసియా క్రీడలపై చేసిన వ్యాఖ్యల అలా వుంచితే నిన్న ముఖం వేలాడేసుకుని తీవ్ర నిరాశకు లోనైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని సానియా కోరుకున్న కోర్కె నెరవేరలేదట. ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై ...
తాజ్ మహల్ వద్ద అనీల్ కుంబ్లే: సానియామీర్జాకు నిరాశOneindia Telugu
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
సానియా మీర్జా తను తీసుకునే నిర్ణయం 100 పర్సెంట్ కరెక్ట్ అంటూ ఆసియా క్రీడలపై చేసిన వ్యాఖ్యల అలా వుంచితే నిన్న ముఖం వేలాడేసుకుని తీవ్ర నిరాశకు లోనైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని సానియా కోరుకున్న కోర్కె నెరవేరలేదట. ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై ...
తాజ్ మహల్ వద్ద అనీల్ కుంబ్లే: సానియామీర్జాకు నిరాశ
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా
భారత్కు భంగపాటు సాక్షి
భారత్ ముందు 300కు పైగా పరుగుల విజయలక్ష్యం. గత కొన్నాళ్లుగా వన్డేల్లో, అదీ సొంతగడ్డపై మన జట్టు ఆటను బట్టి చూస్తే ఇది అసలు లెక్కలోకే రాదు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్తో ఇంతకంటే ఎంతో పెద్ద స్కోర్లను మనోళ్లు అలవోకగా ఛేదించి పడేశారు. ఈసారి ప్రత్యర్థి చూస్తే బలహీన జట్టు. వార్మప్లలో కుర్రాళ్ల చేతిలోనూ కుదేలైంది. ఇంకేముంది... ధోని సేన ...
శతక్కొట్టిన శామ్యూల్స్Andhrabhoomi
బ్రావో గ్యాంగ్ బ్యాంగ్.. బ్యాంగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విండీస్ చేతిలో భారత్ పరాజయంNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
భారత్ ముందు 300కు పైగా పరుగుల విజయలక్ష్యం. గత కొన్నాళ్లుగా వన్డేల్లో, అదీ సొంతగడ్డపై మన జట్టు ఆటను బట్టి చూస్తే ఇది అసలు లెక్కలోకే రాదు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్తో ఇంతకంటే ఎంతో పెద్ద స్కోర్లను మనోళ్లు అలవోకగా ఛేదించి పడేశారు. ఈసారి ప్రత్యర్థి చూస్తే బలహీన జట్టు. వార్మప్లలో కుర్రాళ్ల చేతిలోనూ కుదేలైంది. ఇంకేముంది... ధోని సేన ...
శతక్కొట్టిన శామ్యూల్స్
బ్రావో గ్యాంగ్ బ్యాంగ్.. బ్యాంగ్
విండీస్ చేతిలో భారత్ పరాజయం
ఇక 'ఆహార భద్రత' సాక్షి
అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను వేలెత్తి చూపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులను అందించాలని నిర్ణయించింది. తొలివిడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు నడుం బిగించింది. పట్టణాలు, నగరాల్లో ఈ ...
ఆహార భద్రత కార్డుల జారీకి చర్యలుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను వేలెత్తి చూపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులను అందించాలని నిర్ణయించింది. తొలివిడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు నడుం బిగించింది. పట్టణాలు, నగరాల్లో ఈ ...
ఆహార భద్రత కార్డుల జారీకి చర్యలు
ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ! వెబ్ దునియా
ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధ్యాన్ చంద్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనకు నివాళిగా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు కరణ్ వెల్లడించారు. "నా స్నేహితులు పూజా, ఆర్తీ శెట్టీ, నేను... లెజండరీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కథ రైట్స్ పొందినందుకు చాలా గర్వంగా ...
హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జీవితంపై సినిమాFIlmiBeat Telugu
తెరకెక్కనున్న ధ్యాన్చంద్ జీవితంNamasthe Telangana
ధ్యాన్చంద్ జీవితంపై హిందీ సినిమాతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధ్యాన్ చంద్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనకు నివాళిగా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు కరణ్ వెల్లడించారు. "నా స్నేహితులు పూజా, ఆర్తీ శెట్టీ, నేను... లెజండరీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కథ రైట్స్ పొందినందుకు చాలా గర్వంగా ...
హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జీవితంపై సినిమా
తెరకెక్కనున్న ధ్యాన్చంద్ జీవితం
ధ్యాన్చంద్ జీవితంపై హిందీ సినిమా
రెండు చిరుతల సంచారంతో భయం.. భయం Andhrabhoomi
నార్సింగి, అక్టోబర్ 8: గత ఐదు రోజులుగా రాజేంద్రనగర్ మండంలోని రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో గత ఐదు రోజులుగా కిస్మత్పూర్, బుద్వేల్ గ్రామాల మధ్యలో ఉన్న ఈసా నదిలో నీళ్లు ఉండటంతో ఆ ప్రాంతంలోని చల్లని ప్రదేశంలో ఈ చిరుత పులులు తిరుగుతున్నాయని ...
సిటీలో చిరుతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
నార్సింగి, అక్టోబర్ 8: గత ఐదు రోజులుగా రాజేంద్రనగర్ మండంలోని రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో గత ఐదు రోజులుగా కిస్మత్పూర్, బుద్వేల్ గ్రామాల మధ్యలో ఉన్న ఈసా నదిలో నీళ్లు ఉండటంతో ఆ ప్రాంతంలోని చల్లని ప్రదేశంలో ఈ చిరుత పులులు తిరుగుతున్నాయని ...
సిటీలో చిరుత
డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ(ఫోటోలు) Oneindia Telugu
హైదరాబాద్: బిసిసిఐ క్రికెట్ కామెంటేటర్గా, ఇండియన్ సూపర్ లీగ్లో అట్లెటికో డి కోల్కతా జట్టు సహ యజమానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండింటికీ న్యాయం చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, ...
డోంట్ వర్రీ.. అక్కడ కూడా రాణిస్తా : సౌరవ్ గంగూలీ!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: బిసిసిఐ క్రికెట్ కామెంటేటర్గా, ఇండియన్ సూపర్ లీగ్లో అట్లెటికో డి కోల్కతా జట్టు సహ యజమానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండింటికీ న్యాయం చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, ...
డోంట్ వర్రీ.. అక్కడ కూడా రాణిస్తా : సౌరవ్ గంగూలీ!
నా నిర్ణయం కరెక్ట్: సానియా కాన్ఫిడెన్స్ తెలుగువన్
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని ...
ఆసియా క్రీడలు.. వ్యక్తిగత జీవితంపై సానియా మీర్జా స్పందనలు!వెబ్ దునియా
సానియా మీర్జా స్ట్లైల్: మీడియాతో ఇలా (పిక్చర్స్)Oneindia Telugu
సాకేత్కు రివార్డు ప్రకటించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని ...
ఆసియా క్రీడలు.. వ్యక్తిగత జీవితంపై సానియా మీర్జా స్పందనలు!
సానియా మీర్జా స్ట్లైల్: మీడియాతో ఇలా (పిక్చర్స్)
సాకేత్కు రివార్డు ప్రకటించాలి
హైదరాబాద్లో బాబోయ్ చిరుతపులి... గుండెల్లో రైళ్లు వెబ్ దునియా
హైదరాబాద్ శివార్లలో చిరుత విహరిస్తూ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. రాజేంద్రనగర్ చుట్టపక్కల వున్న గ్రామాలలో గత కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోందని చెపుతున్నారు. ఐతే ఇప్పటివరకు ఈ చిరుత మనుషుల మీద దాడి చేయపోయినప్పటికీ ఒక లేగదూడను చంపి తిన్నట్లు స్థానికులు చెపుతున్నారు. కొంతమంది చిరుతపులిని చూసినట్టు కూడా చెబుతున్నారు.
హైదరాబాద్లో చిరుతపులి సంచారంతెలుగువన్
చిరుత సంచారంతో వణుకుతున్న గ్రామస్తులుAndhrabhoomi
రాజధానిలో చిరుత: వణుకున్న జనంOneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్ శివార్లలో చిరుత విహరిస్తూ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. రాజేంద్రనగర్ చుట్టపక్కల వున్న గ్రామాలలో గత కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోందని చెపుతున్నారు. ఐతే ఇప్పటివరకు ఈ చిరుత మనుషుల మీద దాడి చేయపోయినప్పటికీ ఒక లేగదూడను చంపి తిన్నట్లు స్థానికులు చెపుతున్నారు. కొంతమంది చిరుతపులిని చూసినట్టు కూడా చెబుతున్నారు.
హైదరాబాద్లో చిరుతపులి సంచారం
చిరుత సంచారంతో వణుకుతున్న గ్రామస్తులు
రాజధానిలో చిరుత: వణుకున్న జనం
వెస్టిండీస్ క్రికెట్లో సంక్షోభం! సాక్షి
కొచ్చి: భారత్తో తొలి వన్డేకు ముందు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) ఆటగాళ్ల జీతభత్యాల్లో భారీగా కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం జట్టు ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఒక దశలో భారత పర్యటనను బాయ్కాట్ చేయాలని క్రికెటర్లు నిర్ణయించారు. మంగళవారం ...
విండీస్.. బహిష్కర ణాస్త్రం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి వన్డే: అదరగొట్టిన వెస్టిండిస్, ఓడిన భారత్thatsCricket Telugu
ఆధిపత్యమే లక్ష్యంAndhrabhoomi
అన్ని 24 వార్తల కథనాలు »
కొచ్చి: భారత్తో తొలి వన్డేకు ముందు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) ఆటగాళ్ల జీతభత్యాల్లో భారీగా కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం జట్టు ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఒక దశలో భారత పర్యటనను బాయ్కాట్ చేయాలని క్రికెటర్లు నిర్ణయించారు. మంగళవారం ...
విండీస్.. బహిష్కర ణాస్త్రం!
తొలి వన్డే: అదరగొట్టిన వెస్టిండిస్, ఓడిన భారత్
ఆధిపత్యమే లక్ష్యం
రైనాను టెస్టుల్లోకి తీసుకొస్తా.. ధోనీకి నాణ్యమైన బౌలర్లు కావాలి!: రవిశాస్త్రి వెబ్ దునియా
సురేశ్ రైనాను భారత టెస్ట్ జట్టులో మళ్లీ తాను చూడాలనుకుంటున్నానని ఇండియన్ క్రికెట్ టీం డైరక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇందుకోసం తాను గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన చెప్పాడు. రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నాడు. రైనా ఓ క్లాస్ ఆటగాడని... కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే కాకుండా.
రైనాని టెస్టు జట్టులోకి తెస్తా: డైరెక్టర్ రవిశాస్త్రిthatsCricket Telugu
రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తాసాక్షి
రైనాను టెస్టు జట్టులోకి తెచ్చేందుకు కృషిచేస్తాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సురేశ్ రైనాను భారత టెస్ట్ జట్టులో మళ్లీ తాను చూడాలనుకుంటున్నానని ఇండియన్ క్రికెట్ టీం డైరక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇందుకోసం తాను గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన చెప్పాడు. రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నాడు. రైనా ఓ క్లాస్ ఆటగాడని... కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే కాకుండా.
రైనాని టెస్టు జట్టులోకి తెస్తా: డైరెక్టర్ రవిశాస్త్రి
రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తా
రైనాను టెస్టు జట్టులోకి తెచ్చేందుకు కృషిచేస్తా
沒有留言:
張貼留言