బెయిలు కోసం జయలలిత పాట్లు తెలుగువన్
కర్నాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. జయలలిత తరపున ఆమె లాయర్లు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక ...
జయకు బెయిల్ నిరాకరణసాక్షి
జామీను రాని జయAndhrabhoomi
కర్నాటక బస్ లపై దాడులుNews Articles by KSR
10tv
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 87 వార్తల కథనాలు »
కర్నాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. జయలలిత తరపున ఆమె లాయర్లు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక ...
జయకు బెయిల్ నిరాకరణ
జామీను రాని జయ
కర్నాటక బస్ లపై దాడులు
మహారాష్ట్రని విభజించలేరు... మోడీ... తెలుగువన్
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?సాక్షి
మహారాష్ట్రను విడదీయడం ఎవ్వరి తరం కాదు.. నరేంద్ర మోడీవెబ్ దునియా
మహారాష్ట్ర విబజన జరగదుNews Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?
మహారాష్ట్రను విడదీయడం ఎవ్వరి తరం కాదు.. నరేంద్ర మోడీ
మహారాష్ట్ర విబజన జరగదు
ఆళ్లగడ్డకు ఉప ఎన్నికకు 14న నోటిఫికేషన్ Namasthe Telangana
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 24వ తేదీ. పోలింగ్ నవంబర్ 8న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 12న నిర్వహిస్తారు.
నవంబర్ 8న ఆళ్ళగడ్డ ఉప ఎన్నికతెలుగువన్
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నికసాక్షి
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నవంబరు 8 నNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 24వ తేదీ. పోలింగ్ నవంబర్ 8న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 12న నిర్వహిస్తారు.
నవంబర్ 8న ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నిక
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నవంబరు 8 న
రోడ్డు ప్రమాదం.. తెలుగువారి దుర్మరణం తెలుగువన్
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదంసాక్షి
షిర్డీ యాత్రలో పెను విషాదం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు కొల్లు రవీంద్ర పరామర్శ!వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం
షిర్డీ యాత్రలో పెను విషాదం!
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు కొల్లు రవీంద్ర పరామర్శ!
తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ ...
టీ-గుర్తింపు కార్డులు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డెడ్లైన్ .. అక్టోబర్ 15సాక్షి
పౌరులకు గుర్తింపు కార్డులుAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ ...
టీ-గుర్తింపు కార్డులు!
డెడ్లైన్ .. అక్టోబర్ 15
పౌరులకు గుర్తింపు కార్డులు
నాలుక్కరుచుకున్న న్యూయార్క్ టైమ్స్ తెలుగువన్
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!వెబ్ దునియా
మామ్ పై వెకిలి కార్టూన్Kandireega
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణOneindia Telugu
10tv
అన్ని 19 వార్తల కథనాలు »
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!
మామ్ పై వెకిలి కార్టూన్
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
హారీశ్ ఎదుటే టీఆర్ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గజ్వేల్అర్బన్: మంత్రి హారీశ్రావు ఎదుటే టీఆర్ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్లో మంగళవారం జరిగింది. గజ్వేల్లో మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హారీశ్రావు మాట్లాడుతుండగా జగదేవ్పూర్ మండలం ఇటీక్యాల గ్రామ ఎంపీటీసీ భాస్కర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
మంత్రి హరీష్రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నంAndhrabhoomi
కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
గజ్వేల్అర్బన్: మంత్రి హారీశ్రావు ఎదుటే టీఆర్ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్లో మంగళవారం జరిగింది. గజ్వేల్లో మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హారీశ్రావు మాట్లాడుతుండగా జగదేవ్పూర్ మండలం ఇటీక్యాల గ్రామ ఎంపీటీసీ భాస్కర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
మంత్రి హరీష్రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...
విజయవాడలో ట్రిపుల్ మర్డర్ కేసు హంతక ముఠా ఢిల్లీలో అరెస్ట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ సీపీ నేతృత్వంలో ఢిల్లీ పోలీసుల ఆపరేషన్.. నేడో రేపో విజయవాడకు తరలింపు. న్యూఢిల్లీ/విజయవాడ, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా పెద అవుటపల్లిలో ముగ్గుర్ని జాతీయ రహదారిపై దారుణంగా కాల్చి చంపిన కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల సహాయంతో ఓ హంతక ముఠాలోని ఏడుగురు సభ్యులను సోమవారం అరెస్ట్ చేశారు.
'బెజవాడ' హత్యలకు 'కోటి' సుపారిసాక్షి
పెదఅవుటపల్లి హత్యకేసులో పురోగతిAndhrabhoomi
ఆ హత్యలకు రూ.కోటి సుపారీ : ఢిల్లీలో 7గురు నిందితుల అరెస్టు!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
విజయవాడ సీపీ నేతృత్వంలో ఢిల్లీ పోలీసుల ఆపరేషన్.. నేడో రేపో విజయవాడకు తరలింపు. న్యూఢిల్లీ/విజయవాడ, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా పెద అవుటపల్లిలో ముగ్గుర్ని జాతీయ రహదారిపై దారుణంగా కాల్చి చంపిన కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల సహాయంతో ఓ హంతక ముఠాలోని ఏడుగురు సభ్యులను సోమవారం అరెస్ట్ చేశారు.
'బెజవాడ' హత్యలకు 'కోటి' సుపారి
పెదఅవుటపల్లి హత్యకేసులో పురోగతి
ఆ హత్యలకు రూ.కోటి సుపారీ : ఢిల్లీలో 7గురు నిందితుల అరెస్టు!
మేఘమథనంపై ఏ విచారణకైనా నేను సిద్ధం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): 'సూర్యుడు అస్తమించేలోగా మేఘమథనం కార్యక్రమంపై విచారణకు ఆదేశించండి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలతోనైనా కాదంటే సీబీఐతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చు. కోర్టులకు వెళ్లి స్టే కూడా తెచ్చుకోను. నెల నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, తప్పు చేసినట్లు తేలితే శిక్షించుకోవచ్చు' అని ఏపీ సీఎం ...
మేఘమథనం అక్రమాలపై విచారణకు సిద్ధంAndhrabhoomi
ప్రభుత్వ కార్యక్రమంలో లోకేష్ ఎలా ఉన్నారు?News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): 'సూర్యుడు అస్తమించేలోగా మేఘమథనం కార్యక్రమంపై విచారణకు ఆదేశించండి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలతోనైనా కాదంటే సీబీఐతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చు. కోర్టులకు వెళ్లి స్టే కూడా తెచ్చుకోను. నెల నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, తప్పు చేసినట్లు తేలితే శిక్షించుకోవచ్చు' అని ఏపీ సీఎం ...
మేఘమథనం అక్రమాలపై విచారణకు సిద్ధం
ప్రభుత్వ కార్యక్రమంలో లోకేష్ ఎలా ఉన్నారు?
అడ్డాగా రేవ్ పార్టీలు : భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతుందా? వెబ్ దునియా
హైదరాబాద్ రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతుంది. రేవ్ పార్టీలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా, కొందరు నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ పార్టీలను నిర్శహిస్తూనే ఉన్నారు. రేవ్ పార్టీల్లో భారీ మొత్తం డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ పరిసరాల్లోని ...
రేవ్ పార్టీపై పోలీసుల దాడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతుంది. రేవ్ పార్టీలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా, కొందరు నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ పార్టీలను నిర్శహిస్తూనే ఉన్నారు. రేవ్ పార్టీల్లో భారీ మొత్తం డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ పరిసరాల్లోని ...
రేవ్ పార్టీపై పోలీసుల దాడి
沒有留言:
張貼留言