వెబ్ దునియా
సోనియాకు ఊరట : 1984 సిక్కుల ఊచకోత పిటిషన్ను కొట్టేసిన యూఎస్ కోర్టు
వెబ్ దునియా
1984నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోర్టులో ఊరట లభించినట్లైంది. సిక్కుల ఊచకోతపై సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ...
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేతసాక్షి
అమెరికా కోర్టులో సోనియా గాంధీకి ఊరటఆంధ్రజ్యోతి
అమెరికాలో సోనియా గాంధీకి ఊరటTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
1984నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోర్టులో ఊరట లభించినట్లైంది. సిక్కుల ఊచకోతపై సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ...
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
అమెరికా కోర్టులో సోనియా గాంధీకి ఊరట
అమెరికాలో సోనియా గాంధీకి ఊరట
Oneindia Telugu
లైవ్ షో: ఇద్దరు టీవీ జర్నలిస్టులను కాల్చి చంపారు
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆంగతకుడు కాల్చిచంపాడు. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్ (24), వీడియో జర్నలిస్టు ...
కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడుసాక్షి
మార్నింగ్ లైవ్ షో చేస్తున్న జర్నలిస్టులపై దుండగుడి కాల్పులు... సీన్లు షోలో ...వెబ్ దునియా
అమెరికాలో కాల్పులు - ఇద్దరు జర్నలిస్టుల మృతిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆంగతకుడు కాల్చిచంపాడు. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్ (24), వీడియో జర్నలిస్టు ...
కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు
మార్నింగ్ లైవ్ షో చేస్తున్న జర్నలిస్టులపై దుండగుడి కాల్పులు... సీన్లు షోలో ...
అమెరికాలో కాల్పులు - ఇద్దరు జర్నలిస్టుల మృతి
ఆంధ్రజ్యోతి
కరాచీలో దావూద్ సకల భోగాలూ అనుభవిస్తున్నాడు: పాక్ జర్నలిస్ట్ ఆరిఫ్
ఆంధ్రజ్యోతి
వర్జీనియా, ఆగస్ట్ 26: ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను 2007లో కరాచీలో కలిశానని పాకిస్థానీ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ తెలిపారు. ప్రస్తుతం ఆరిఫ్ అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. గతంలో ఆయన న్యూయార్క్ టైమ్స్కు పనిచేశారు. ఉగ్రవాదంపై ఆయన 200కు పైగా పరిశోధనాత్మక కథనాలు రాశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జిహాద్, పాకిస్థాన్ ...
కరాచీలో 2సార్లు దావూద్ని కలిశా: పాకిస్తాన్ జర్నలిస్ట్Oneindia Telugu
దావూద్ కరాచీలో ఉన్నాడు.. రెండు సార్లు కలిశా : పాకిస్థాన్ జర్నలిస్ట్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వర్జీనియా, ఆగస్ట్ 26: ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను 2007లో కరాచీలో కలిశానని పాకిస్థానీ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ తెలిపారు. ప్రస్తుతం ఆరిఫ్ అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. గతంలో ఆయన న్యూయార్క్ టైమ్స్కు పనిచేశారు. ఉగ్రవాదంపై ఆయన 200కు పైగా పరిశోధనాత్మక కథనాలు రాశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జిహాద్, పాకిస్థాన్ ...
కరాచీలో 2సార్లు దావూద్ని కలిశా: పాకిస్తాన్ జర్నలిస్ట్
దావూద్ కరాచీలో ఉన్నాడు.. రెండు సార్లు కలిశా : పాకిస్థాన్ జర్నలిస్ట్
Oneindia Telugu
ఖమ్మం జిల్లాలో సైకో హాల్చల్, చైన్ స్నాచర్ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
Oneindia Telugu
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలో చైన్ స్నాచర్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా బుధవారం బైక్పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాట సింగారం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో బైక్పై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడింది.
చైన్ స్నాచర్ దాడి : మహిళకు తీవ్రగాయాలుసాక్షి
హయత్నగర్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలో చైన్ స్నాచర్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా బుధవారం బైక్పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాట సింగారం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో బైక్పై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడింది.
చైన్ స్నాచర్ దాడి : మహిళకు తీవ్రగాయాలు
హయత్నగర్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
Oneindia Telugu
హిందూ గుడిని తిరిగి నిర్మించండి: పాక్కు సుప్రీం
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాత్ జిల్లాలోని ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో నేలకూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ జవాద్ ఎస్ ఖావాజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చిందని 'డాన్' పత్రిక ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాత్ జిల్లాలోని ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో నేలకూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ జవాద్ ఎస్ ఖావాజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చిందని 'డాన్' పత్రిక ...
సెప్టెంబర్లో బిఎస్ఎఫ్, పాక్ రేంజర్స్ భేటీ!
ప్రజాశక్తి
ఇస్లామాబాద్: భారత సరిహద్దు భద్రతా దళం, పాకిస్తాన్ రేంజర్లు వచ్చే నెలలో న్యూఢిల్లీలో భేటీ అవుతున్నారు. ద్వైవార్షిక భేటీలో భాగంగా జరిగే ఈ సమావేశం ఇటీవల ఎన్ఎస్ఎ స్ధాయి చర్చలు రద్దయిన తరువాత జరిగే తొలి అత్యున్నత స్థాయి సమావేశం కావటం విశేషం. ఇందుకు సంబంధించి ఇరువర్గాలు ఇప్పటికే పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయని, భేటీ ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
ఇస్లామాబాద్: భారత సరిహద్దు భద్రతా దళం, పాకిస్తాన్ రేంజర్లు వచ్చే నెలలో న్యూఢిల్లీలో భేటీ అవుతున్నారు. ద్వైవార్షిక భేటీలో భాగంగా జరిగే ఈ సమావేశం ఇటీవల ఎన్ఎస్ఎ స్ధాయి చర్చలు రద్దయిన తరువాత జరిగే తొలి అత్యున్నత స్థాయి సమావేశం కావటం విశేషం. ఇందుకు సంబంధించి ఇరువర్గాలు ఇప్పటికే పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయని, భేటీ ...
Oneindia Telugu
ఉద్యోగుల కోసం టెక్ కంపెనీల్లో చీర్ గర్ల్స్, అన్నీచేస్తారు!
Oneindia Telugu
బీజింగ్: ఐపీఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్ను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా ...
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: ఐపీఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్ను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా ...
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'
Oneindia Telugu
జపాన్కు ఫోన్ చేసి 'సారీ' చెప్పిన బరాక్ ఒబామా
Oneindia Telugu
న్యూయార్క్/టోక్యో: జపాన్ నేతలపై అమెరికా గూఢచర్యం జరిపినట్లుగా వికీలీక్స్ పలు పత్రాలను బహిర్గతం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్కు క్షమాపణలు చెప్పారు. బుధవారం జపాన్ ప్రధాని షింజో అబేతో ఒబామా ఫోన్లో మాట్లాడారని జపాన్ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై, ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
న్యూయార్క్/టోక్యో: జపాన్ నేతలపై అమెరికా గూఢచర్యం జరిపినట్లుగా వికీలీక్స్ పలు పత్రాలను బహిర్గతం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్కు క్షమాపణలు చెప్పారు. బుధవారం జపాన్ ప్రధాని షింజో అబేతో ఒబామా ఫోన్లో మాట్లాడారని జపాన్ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై, ...
సాక్షి
అమెరికాకు రాఖీ ఉచితంగా పంపొచ్చు
ప్రజాశక్తి
హైదరాబాద్ : గిప్ట్ పోర్టల్స్ను నిర్వహిస్తోన్న యుఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ దేశంలో స్థానిక రవాణ ఖర్చుల కింద 2 డాలర్లను మాత్రమే చార్జీ చేస్తోంది. ఈ మొత్తానికి కూడా ఖాతాదార్లకు క్రెడిట్ నోట్ ఇస్తామని, భవిష్యత్తులో ఈ విలువను వాడుకోవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రాఖీలు 3డాలర్ల ...
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!సాక్షి
అమెరికాకు ఉచితంగా రాఖీTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్ : గిప్ట్ పోర్టల్స్ను నిర్వహిస్తోన్న యుఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ దేశంలో స్థానిక రవాణ ఖర్చుల కింద 2 డాలర్లను మాత్రమే చార్జీ చేస్తోంది. ఈ మొత్తానికి కూడా ఖాతాదార్లకు క్రెడిట్ నోట్ ఇస్తామని, భవిష్యత్తులో ఈ విలువను వాడుకోవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రాఖీలు 3డాలర్ల ...
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
అమెరికాకు ఉచితంగా రాఖీ
సాక్షి
'కశ్మీర్' లేని చర్చలు వ్యర్థం
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...
వేర్పాటువాదులు లేని చర్చలు నిష్ఫలంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...
వేర్పాటువాదులు లేని చర్చలు నిష్ఫలం
沒有留言:
張貼留言