వెబ్ దునియా
నేతాజీ ఫైళ్ళపై ప్రభుత్వం ప్రకటన చేయదేం...? ఆడిన మాట మరిచిందా..!?
వెబ్ దునియా
నేతాజీ మరణ మిస్టరీ మొదలుకుని ఆయనపై జరిగిన స్పై వరకూ అన్ని విషయాలను అధికారంలోకి వచ్చిన వెంటనే బయటపెడతామని భారతీయ జనతాపార్టీ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. అయినా ఇంత వరకూ నోరు మెదపడం లేదు. కనీసం నేతాజీ ఫైళ్ళ ఊసెత్తడం లేదు. పైగా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కూడా ...
కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేతాజీ మరణ మిస్టరీ మొదలుకుని ఆయనపై జరిగిన స్పై వరకూ అన్ని విషయాలను అధికారంలోకి వచ్చిన వెంటనే బయటపెడతామని భారతీయ జనతాపార్టీ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. అయినా ఇంత వరకూ నోరు మెదపడం లేదు. కనీసం నేతాజీ ఫైళ్ళ ఊసెత్తడం లేదు. పైగా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కూడా ...
కేజీబీ రికార్డులను బహిర్గతం చేయలేం
సాక్షి
జీఎస్టీపై షరతులకు నో
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణంప్రజాశక్తి
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణం
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
Oneindia Telugu
రహానే క్యాచ్ల రికార్డు
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత ఆటగాడు ఆజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మూడు క్యాచ్లు అందుకున్న రహానే రెండో ఇన్నింగ్స్లో ఐదు క్యాచ్లు పట్టాడు. 1977లో భారత్కే చెందిన యజువేంద్ర సింగ్ ఒక టెస్టులో ఏడు ...
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత ఆటగాడు ఆజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మూడు క్యాచ్లు అందుకున్న రహానే రెండో ఇన్నింగ్స్లో ఐదు క్యాచ్లు పట్టాడు. 1977లో భారత్కే చెందిన యజువేంద్ర సింగ్ ఒక టెస్టులో ఏడు ...
రహానే ప్రపంచ రికార్డు
ఆంధ్రజ్యోతి
ఆధార్ అనుసంధానంపై సుప్రీం బ్రేక్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాలో ఒక్కొక్కరు పలుసార్లు, పలుచోట్ల పేర్లు నమోదు చేయించుకోవడాన్ని అడ్డుకునేందుకు ఓటర్ల సమాచారంతో ఆధార్ నెంబరును అనుసంధానించాలని ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, ...
ఆధార్ లింకు ఆపండిAndhrabhoomi
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'సాక్షి
ఓటరు కార్డుకు - ఆధార్ కార్డుకు లింకుపెట్టొద్దు : కేంద్ర ఎన్నికల సంఘంవెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాలో ఒక్కొక్కరు పలుసార్లు, పలుచోట్ల పేర్లు నమోదు చేయించుకోవడాన్ని అడ్డుకునేందుకు ఓటర్ల సమాచారంతో ఆధార్ నెంబరును అనుసంధానించాలని ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, ...
ఆధార్ లింకు ఆపండి
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
ఓటరు కార్డుకు - ఆధార్ కార్డుకు లింకుపెట్టొద్దు : కేంద్ర ఎన్నికల సంఘం
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
వెబ్ దునియా
అసోంలో ఉగ్రవాది హతమయ్యాడు. అసోంలో గురువారం రాత్రి భారత సైన్యం, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల దాడులపై ముందస్తు సమాచారం అందుకున్న సైన్యం వేగంగా స్పందించింది. అసోం పోలీసులతో కలిసి ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసింది. కోక్రాఝర్-గువాహటి మధ్యలో రైల్వే లైన్ పేల్చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అసోంలో ఉగ్రవాది హతమయ్యాడు. అసోంలో గురువారం రాత్రి భారత సైన్యం, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల దాడులపై ముందస్తు సమాచారం అందుకున్న సైన్యం వేగంగా స్పందించింది. అసోం పోలీసులతో కలిసి ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసింది. కోక్రాఝర్-గువాహటి మధ్యలో రైల్వే లైన్ పేల్చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా ...
ఆంధ్రజ్యోతి
యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన పార్టీలు ఆత్మపరిశీలన ...
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ...
వెబ్ దునియా
ఆత్మాహుతి దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడిప్రజాశక్తి
పాక్లో ఆత్మాహుతి దాడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి
పాక్లో ఆత్మాహుతి దాడి
సాక్షి
'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ ఉండాల్సిందే'
సాక్షి
న్యూఢిల్లీ : మాజీ సైనికులకు వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ నిర్ణయాన్ని వెంటనే ...
మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీసుల దాష్టీకొంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : మాజీ సైనికులకు వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ నిర్ణయాన్ని వెంటనే ...
మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీసుల దాష్టీకొం
వెబ్ దునియా
నరేంద్ర మోడీ భావనే నా భావన : ఎల్కే. అద్వానీ
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావనే నా భావన అని బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ అన్నారు. దేశ ప్రజలు, పార్టీ నేతల నమ్మకంతోనే ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై అద్వానీ స్పందిస్తూ... నా భావనా అదే. పార్లమెంటు పదేపదే వాయిదా పడడం ఆందోళన కలిగించే అంశం.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావనే నా భావన అని బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ అన్నారు. దేశ ప్రజలు, పార్టీ నేతల నమ్మకంతోనే ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై అద్వానీ స్పందిస్తూ... నా భావనా అదే. పార్లమెంటు పదేపదే వాయిదా పడడం ఆందోళన కలిగించే అంశం.
వెబ్ దునియా
అయ్యా రాహుల్.. నీకో దండం... ఫోటో కోసం ఓ అవకాశంలా వాడుకోవద్దు : మాజీ ...
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. రాహుల్ గో బ్యాక్.. రాహుల్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు రావడంతో రాహుల్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. 'ఒకే ర్యాంకు... ఒకే హోదా' పేరుతో మాజీ సైనికోద్యోగులు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి తమ ...
మాజీ సైనికోద్యోగులకు రాహుల్ పరామర్శప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. రాహుల్ గో బ్యాక్.. రాహుల్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు రావడంతో రాహుల్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. 'ఒకే ర్యాంకు... ఒకే హోదా' పేరుతో మాజీ సైనికోద్యోగులు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి తమ ...
మాజీ సైనికోద్యోగులకు రాహుల్ పరామర్శ
沒有留言:
張貼留言