2015年8月24日 星期一

2015-08-25 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
బీహార్‌లో వింత శిశువ జననం: రెండు జననాంగాలు   
Oneindia Telugu
పాట్నా: బీహార్‌లో విచిత్ర శిశువు జన్మించింది. రాష్ట్రంలోని నవాడ జిల్లా చట్టాపూర్ గ్రామానికి చెందిన జానిదేవి అనే మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమకు పుట్టిన బిడ్డకు స్త్రీ, పురుష రెండు జననాంగాలు ఉండటంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. Villagers worship child born with both male and female genitals. వెంటనే స్ధానిక ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లగా.
అర్ధనారీశ్వరుడి జననం...! ఎగబడి పూజలు చేస్తున్న జనం..!! ఎక్కడ..?   వెబ్ దునియా
బీహార్‌లో వింత శిశువు జ‌న‌నం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏంటీ? వాడు నిన్నే ప్రేమించాడా...? ప్రియుడిని కాల్చి చంపిన తల్లీకొడుకులు   
వెబ్ దునియా
ఓ యువతిని ప్రేమించినందుకు అతడిని చావు వరించింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని ఖలపర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఫిరోజ్ అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆ బాలికతో చెప్పడంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లి, సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లీకొడుకుల అగ్గిమీద ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
భూకుంభకోణం: రాహుల్‌పై మరోసారి స్మృతి ఇరానీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాటల దాడిని అమాంతం పెంచేశారు. రాహుల్ సొంత నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆమె గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. ఆదివారం ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ అమేథిలో ఓ సైకిల్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 65 ఎకరాల భూమిని ...

సైకిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని కబ్జా చేసిన రాజీవ్ గాంధీ ట్రస్ట్ : స్మృతీ ఇరానీ   వెబ్ దునియా
అమేథిలో సైకిల్‌ ఫ్యాక్టరీ స్థలాన్ని కాజేశారంటూ...   ఆంధ్రజ్యోతి
రాహుల్ అబద్ధాల కోరు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐ ఫోన్ కోసం లేడీ డాక్టర్‌ను చంపేసిన విద్యార్థి   
Oneindia Telugu
చెన్నై: ఐ ఫోన్ కోసం మహిళా డాక్టర్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని చెన్నయ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన సమయంలో మహిళా డాక్టర్ ను హత్య చేశానని నిందితుడు విచారణలో అంగీకరించాడాని పోలీసు అధికారులు తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరిందమ్ దేబ్ నాథ్ అనే ...

ఐ ఫోన్ కోసమే మహిళా డాక్టర్ ను హత్య చేశా..   సాక్షి
ఐ ఫోన్ కోసం...! ఓ డాక్టర్ గొంతు కోసి...!! హత్య   వెబ్ దునియా
'ఐ-ఫోన్' కోసం మహిళా డాక్టర్ ని చంపిన స్టూడెంట్   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పతనం తాత్కాలికమే: జైట్లీ   
సాక్షి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలే సోమవారం నాటి దేశీ మార్కెట్ల భారీ పతనానికి కారణమని, ఇది క్షణికం, తాత్కాలికమైనదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కస్టమ్స్, సెంృటల్ ఎక్సయిజ్, సర్వీస్ ట్యాక్స్ ...

స్టాక్‌మార్కెట్ పతనానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణం   Andhrabhoomi
ఆ పతనానికి దేశీయ పరిణామాలు కారణం కాదు : జైట్లీ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గూగుల్ కంటే మెరుగైన సెర్చ్ ఇంజన్   
Oneindia Telugu
కెనడాలో నివసిస్తోన్న భారతి సంతతి విద్యార్ధి గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను కనుగొన్నాడు. 16 ఏళ్ల అన్మోల్ టుక్రేల్ అనే విద్యార్ధి తన ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గూగుల్ కంటే మెరుగైన, 47 శాతం ఖచ్చితమైన సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాడు. A search engine 'more accurate than Google'. అయితే అతడి ఆవిష్కరణకు సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం పరిశీలన దశలో ...

గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను కనిపెట్టిన   ఆంధ్రజ్యోతి
కొత్త సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించిన 16 ఏళ్ల బాలుడు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నల్ల' ఉల్లిపై ఉక్కుపాదం   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: నల్ల బజారులో ఉల్లి అమ్మకాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉల్లిని కోయకుండానే జనం కన్నీరు పెడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా ...

వందకు చేరనున్న ఉల్లిఘాటు!   Andhrabhoomi
త్వరలో 100కి చేరనున్న ఉల్లి..?   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జమ్మూ లో కూలిపోయిన మిగ్ -21 ఫైటర్   
Oneindia Telugu
శ్రీనగర్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిగ్ - 21 కూలిపోయింది. శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం కూలిపోయిందని భారత వైమానిక అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ విమానం కూలిపోయింది. సాధారణ శిక్షణలో భాగంగా శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి యుద్ధ విమానం బయలుదేరింది. అయితే కొద్ది సేపటికి ...

కూలిన మిగ్- 21: పైలట్ సురక్షితం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
క్రూరమైన నేరాలు, కిడ్నాప్‌లకు ఉరి సబబే: సుప్రీం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: క్రూరమైన, హేయమైన నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించడం అమానవీయం లేదా క్రూరత్వం కాదని, అది వారి జీవించే హక్కును ఉల్లంఘించబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముంబై పేలుళ్ల దోషి యాకుబ్‌మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా మరణశిక్షలపై చర్చ జరిగిన నేపథ్యంలో సుప్రీం ఈ వివరణ ఇచ్చింది. హత్యకేసులో ...

హేయమైన నేరాల్లో ఉరిశిక్షలు విధించడం సబబే : సుప్రీంకోర్టు   వెబ్ దునియా
వారంలో 'ఉరి'పై నివేదిక   సాక్షి
కిడ్నాపర్లకు మరణ శిక్ష అమానుషం కాదు   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కల్తీ సారాకు ఐదుగురు బలి   
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లా, కరోవన్ ప్రాంతంలో కల్తీ సారాయి తాగి ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన సోమవారం వెలుగుచూసింది. మృతులు కిషన్ పాల్, శాంట్ లాల్, కల్లు, జమునా, హనుమాన్ గా పోలీసులు గుర్తించారు. దొంగసారాయికి బానిసైన మరో ముగ్గురు చావుబ్రతుకల మధ్య కాన్పూర్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపారు.
కొంప ముంచిన కల్తీ సారా... ఐదుగురు మ‌ృతి   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言