2015年8月19日 星期三

2015-08-20 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్   
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్‌పేటలోని 'బి' క్వార్టర్‌కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...

తెగబడ్డ చైన్‌స్నాచర్లు   Andhrabhoomi
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్‌స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యం   Oneindia Telugu
కాచిగూడలో చైన్‌ స్నాచింగ్‌కు విఫలయత్నం   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!   
సాక్షి
న్యూయార్క్: పెంపుడు జంతువులంటే ప్రాణమని చాలామంది చెబుతుంటారు. అమెరికాలోని బఫెలో సిటీకి చెందిన ఆండ్రీ గాన్సియర్ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లిని నిజంగానే కన్న కొడుకులా చూసుకుంటున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో చావుకు చేరువైన తమ పిల్లికి వారు కిడ్నీ మార్పిడి చేయించారు! ఇల్లు కొనేందుకు దాచుకున్న డబ్బును ఖర్చు చేసి ...

పిల్లికి రూ.20 లక్షలతో కిడ్నీ మార్పిడి   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళలకూ 'వయాగ్రా': అనుమతిచ్చిన యుఎస్ ఎఫ్‌డీఏ   
Oneindia Telugu
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళల్లో లైంగిక వాంఛలను పెంపొందించే డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. స్ప్రౌట్ ఫార్మాస్యుటికల్స్ తయారు చేసిన 'యాడ్ ఈ'(addyi) ఔషధాన్ని మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. స్త్రీల లైంగిక అవసరాలను పట్టించుకోవడం లేదని, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను ...

స్త్రీలకూ వయాగ్రా!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిరియా : ఉగ్రవాదుల చేతిలో హతమైన ఆర్కియాలజిస్ట్   
ఆంధ్రజ్యోతి
సిరియా, ఆగస్టు 19 : సిరియాలో ఉగ్రవాదులు అతి దారుణానికి ఒడిగట్టారు. పామైరాలో ప్రముఖ ఆర్కియాలజిస్టు, పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ఖాలెద్ అసద్(82)ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిరాతకంగా తల నరికి చంపేశారు. అనంతరం అతడి శరీరాన్ని పామైరాలోని చారిత్రక ప్రదేశంలో వేలాడదీసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అసద్‌ను గతంలోనే అపహరించిన ఉగ్రవాదులు ...

ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ అసాద్‌ను పొట్టనబెట్టుకున్న ఐఎస్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


మళ్లీ ఓడిన మహీంద్ర..   
Andhrabhoomi
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షకు మరోసారి ఎన్నికల పరాజయం ప్రాప్తించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. 2005 నుండి గత జనవరిలో ఓడిపోయేవరకు, రాజపక్ష అధ్యక్షుడిగా ఉండిన సమయంలో భారత శ్రీలంక సంబంధాలు క్రమంగా క్షీణించడం చరిత్ర. రాజపక్ష హయాంలో శ్రీలంక చైనాకు దగ్గర కావడం వల్ల మన దక్షిణ సముద్రపు సరిహద్దులకు సైతం ...

మళ్ళీ ఓడిన రాజపక్షే   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీజేపీ రాకతోనే పాక్ దాడులు పెరిగాయి   
సాక్షి
హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ దాడులు పెరిగాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల్లో లబ్దికోసం బీహార్‌కు భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసుతన్నదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..కొత్తగా ఏర్పాటైన ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సుష్మా అంటే మోడీకి గిట్టదు.. అందుకే సభలో పల్లెత్తు మాట మాట్లాడలేదా?   
వెబ్ దునియా
లలిత్ గేట్ వివాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నా ఆయన తొణకలేదు.. బెణకలేదు. ఒక దశలో మాటల మానేశాడని, మన్మోహన్‌ సింగ్‌కు తమ్ముడిలా మారాడంటూ ఘాటుగా విమర్శించినా పట్టించుకోలేదు. దీనికి కారణం ఏంటో ఇపుడు తెలుస్తోంది. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నట్టుగానే ...

Modi speech bill in country but not in foreign   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే   
సాక్షి
బ్యాంకాక్: థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో బాంబు పేలుడు కేసు నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించారు. సీసీటీవీ ఫుటేజిలోఒక ఫొటోలో వెనక బ్యాగు తగిలించుకుని, మరో ఫొటోలో మాత్రం బ్యాగు లేకుండా వెళ్లిన ఓ యువకుడే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని ...

బాంబు పేలుడు: తిరిగి తెరచుకున్న బ్రహ్మ దేవాలయం   Oneindia Telugu
బ్యాంకాక్ పేలుడు వీడి పనే   ఆంధ్రజ్యోతి
బ్యాంకాక్ ప్రార్థనా మందిరంలో పేలుడు... 12 మంది మృతి...   వెబ్ దునియా
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
అన్ని 26 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాజపక్సకు మళ్లీ పరాభవం   
ఆంధ్రజ్యోతి
కొలంబో, ఆగస్ట్ 18: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్సకు మరోసారి పరాభవం ఎదురైంది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీ యూపీఎఫ్‌ఏ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాజపక్సకు నిరాశే మిగిలింది. రాజపక్స ఎంపీగా గెలిచినా ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీఎఫ్‌ఏ‌కు 83 స్థానాలు మాత్రమే దక్కాయి. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో 196 ...

ప్రధాని కల తుడిచిపెట్టుకుపోయింది: రాజపక్సకి చేదు   Oneindia Telugu
లంకలో యుఎన్‌పిఎదే విజయం   ప్రజాశక్తి
ఆయన కల తుడిచి పెట్టుకుపోయింది   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Telugu Times
   
చంద్రుడిపై మండుతున్ననియాన్ వాయవు గుర్తించారు   
Oneindia Telugu
నాసాకు చెందిన లూనార్ అట్మోస్పియర్ అండ్ డస్ట్ ఇన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్ (ఎల్ఏడీఈఈ) స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి పైన మండుతున్న నియాన్ గ్యాస్‌ను తొలిసారిగా గుర్తించింది. నాసా ఎల్ఐడీఈఈ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించింది. ఇది చంద్రుడిపై నియాన్ గ్యాస్ మండుతున్నట్టు కనుగొంది. అత్యంత కాంతిమంతంగా మండే నియాన్ గ్యాస్‌ను భూమి పైన ...

జాబిల్లిపై నియాన్   Telugu Times (పత్రికా ప్రకటన)
చంద్రునిపై నియాన్‌ వాయువు   ప్రజాశక్తి
చంద్రుడిపై నియాన్ గ్యాస్.. 40శాతం పొటాషియం కూడా ఉందట!: నాసా లాడీ   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言