顯示具有 2015-08-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-08-27 標籤的文章。 顯示所有文章

2015年8月26日 星期三

2015-08-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!   
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...

2015-08-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
లాయర్ అనురాధగా ఐశ్వర్యా రాయ్... 'జాజ్బా' టీజర్‌ రిలీజ్   
వెబ్ దునియా
నటుడు, నిర్మాత సచిన్‌ జోషి నిర్మిస్తున్న చిత్రం 'జాజ్బా'. ఐశ్వర్యరాయ్‌ రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలే ముంబైలో ఆవిష్కరించారు. సంజయ్‌ గుప్త దర్శకత్వం వహించారు. యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలియజేస్తున్నాడు. లాయర్‌ అనురాధగా ఐశ్వర్య నటించింది. సచిన్‌ మాట్లాడుతూ.. సంజయ్‌ గుప్త, ఈసెల్‌ విజన్‌ ...

2015-08-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?   
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టే   Oneindia Telugu
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడిని   Andhrabhoomi
సానియాకు ఖేల్‌ రత్నపై స్టే   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 11 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
దేవాదాయశాఖకు 100 కోట్లు కేటాయించాలి   
Namasthe Telangana
సుల్తాన్‌బజార్/ మారేడ్‌పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...

2015-08-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
సోనియాకు ఊరట : 1984 సిక్కుల ఊచకోత పిటిషన్‌ను కొట్టేసిన యూఎస్ కోర్టు   
వెబ్ దునియా
1984నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను అమెరికా కోర్టు కొట్టివేసింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోర్టులో ఊరట లభించినట్లైంది. సిక్కుల ఊచకోతపై సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ...

2015-08-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!   
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...

2015-08-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కాంగ్రెస్, జగన్ వల్లే రాష్ట్ర విభజన: అయ్యన్న, మంత్రి అచ్చెన్నాయుడు, శివాజీ మధ్య ...   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్‌కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ...