2015年8月24日 星期一

2015-08-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చంద్రబాబు, వెంకయ్యలను ఏకేసిన మాజీ ఎంపీ ఉండవల్లి..!   
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటి? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయిందన్నారు.
బీజేపీ మద్దుతోనే ఏపీ గొంతు కోశారు... ప్రత్యేక హోదా చంద్రబాబుకు విషమ పరీక్ష ...   వెబ్ దునియా
బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు   ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాతో రాకపోతే బాబుకు భవిష్యత్‌ ఉండదు : ఉండవల్లి   Andhrabhoomi
News Articles by KSR   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్! రాజకీయ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు ఫైర్   
Oneindia Telugu
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం ...

పవన్ రాజకీయ స్వార్థం కోసమే..   సాక్షి
పవన్ పై మంత్రి మాణిక్యాలరావు దాడి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ   
సాక్షి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలును 25 టన్నుల గ్రానైట్ రాయిని తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఐదుగురి మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందినవారిలో కర్ణాటకకు చెందిన దేవదుర్గం ఎమ్మెల్యే వెంకటేశ్‌నాయక్(60) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2.27 ...

రైలు ప్రమాదంపై జగన్: అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదన   Oneindia Telugu
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి   ఆంధ్రజ్యోతి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అతనో సాధారణ లారీ డ్రైవర్... రూ. 200 కోట్లకు అధిపతి... ఎలా..?   
వెబ్ దునియా
అతనో సాధారణ లారీ డ్రైవర్.. చదివింది మూడో తరగతే.. అయితేనేం... రూ. 200 కోట్లకు అధిపతి అయ్యాడు. అలాగని ఇతను ఆదర్శవంతుడనుకుంటే పొరబాటే. పక్కా స్మగ్లర్. ఎర్రచందనం స్మగ్లర్. అతను తెల్లవారి లేచినప్పటి నుంచి చేసేది ఎర్రచందనం స్మగ్లింగే. ఇదర్ కా మాల్ ఉదర్ కా మాల్ ఇదర్ చేయడంతో దిట్ట. దీంతా అక్రమ సంపాదనతో సులభంగా రూ.200 కోట్లకు అధిపతి అయ్యాడు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్‌   
సాక్షి
హైదరాబాద్ : ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్‌ అల్ ఇస్లామీ ...

హుజి ఉగ్రవాదికి సహకరించిన ఇద్దరి అరెస్ట్, ఒకరిది జహీరాబాద్   Oneindia Telugu
హైదరాబాద్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు... ఉగ్రకుట్ర భగ్నం   వెబ్ దునియా
హైదరాబాద్‌ : ఇద్దరు హుజి ఉగ్రవాదుల అరెస్ట్‌   ఆంధ్రజ్యోతి
Telangana99   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీహార్‌లో వింత శిశువ జననం: రెండు జననాంగాలు   
Oneindia Telugu
పాట్నా: బీహార్‌లో విచిత్ర శిశువు జన్మించింది. రాష్ట్రంలోని నవాడ జిల్లా చట్టాపూర్ గ్రామానికి చెందిన జానిదేవి అనే మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమకు పుట్టిన బిడ్డకు స్త్రీ, పురుష రెండు జననాంగాలు ఉండటంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. Villagers worship child born with both male and female genitals. వెంటనే స్ధానిక ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లగా.
అర్ధనారీశ్వరుడి జననం...! ఎగబడి పూజలు చేస్తున్న జనం..!! ఎక్కడ..?   వెబ్ దునియా
బీహార్‌లో వింత శిశువు జ‌న‌నం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీబీఐ బోనులో గాలి సోదరులు: నాంపల్లి కోర్టుకు జగన్.. కేసు 14కు వాయిదా..   
వెబ్ దునియా
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు. ఇక ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు.
జగన్ అక్రమాస్తులపై నాంపల్లి కోర్టులో విచారణ   Namasthe Telangana
నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు హ‌జ‌రైన వైఎస్ జగన్   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐ ఫోన్ కోసం లేడీ డాక్టర్‌ను చంపేసిన విద్యార్థి   
Oneindia Telugu
చెన్నై: ఐ ఫోన్ కోసం మహిళా డాక్టర్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని చెన్నయ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన సమయంలో మహిళా డాక్టర్ ను హత్య చేశానని నిందితుడు విచారణలో అంగీకరించాడాని పోలీసు అధికారులు తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరిందమ్ దేబ్ నాథ్ అనే ...

ఐ ఫోన్ కోసం...! ఓ డాక్టర్ గొంతు కోసి...!! హత్య   వెబ్ దునియా
'ఐ-ఫోన్' కోసం మహిళా డాక్టర్ ని చంపిన స్టూడెంట్   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రభుత్వాల మెడలొంచైనా ప్రత్యేక హోదా సాధిద్దాం   
సాక్షి
తిరుపతి మంగళం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలొంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. పద్మావతీపురంలోని కరుణాకరరెడ్డి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
పతనం తాత్కాలికమే: జైట్లీ   
సాక్షి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలే సోమవారం నాటి దేశీ మార్కెట్ల భారీ పతనానికి కారణమని, ఇది క్షణికం, తాత్కాలికమైనదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కస్టమ్స్, సెంృటల్ ఎక్సయిజ్, సర్వీస్ ట్యాక్స్ ...

స్టాక్‌మార్కెట్ పతనానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణం   Andhrabhoomi
ఆ పతనానికి దేశీయ పరిణామాలు కారణం కాదు : జైట్లీ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言