2015年8月3日 星期一

2015-08-04 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
జనావాసాలపై కూలిన విమానం: 25మంది మృతి   
Oneindia Telugu
డెమాస్కస్: సిరియాలో ఓ యుధ్ద విమానం జనావాసాల మీద కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది. నైరుతి సిరియా నగరం జెరికోలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. విమాన సిబ్బంది ఆచూకీ తెలియలేదని మిలిటరీ వర్గాలు తెలిపాయి. విమానం ఇళ్ల మీద కూలిపోవడంతో.. ఈ ప్రమాదంలో కొన్ని డజన్ల మంది ...

జనావాసాలపై కుప్పకూలిన మరో యుద్ధ విమానం... 25 మంది దుర్మరణం..   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ టార్గెట్: జస్ట్ మిస్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కారుతో ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు. అయితే నవాజ్ షరీఫ్ అదృష్టవశాత్తు తృటిలో తప్పించుకున్నారని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. పోలీసు అధికారులు, పాక్ మీడియా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం నవాజ్ షరీఫ్ ఆయన భార్య, కుమార్తెలతో ...

పాక్ ప్రధానిపై మాజీ సైనికుడు దాడి.. నవాజ్ షరీఫ్‌కు తప్పిన ప్రమాదం..   వెబ్ దునియా
పాకిస్థాన్ ప్రధానిపై మాజీ సైనికుడి దాడి   ప్రజాశక్తి
ప్రధానికి తప్పిన ప్రమాదం..   Teluguwishesh
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హాకింగ్, బిల్‌గేట్స్ కంటే 12ఏళ్ల బాలికకి ఎక్కువ స్కోర్   
Oneindia Telugu
లండన్: మెన్సా ఐక్యూ టెస్ట్‌లో 12 ఏళ్ల బాలిక 162 స్కోర్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ బాలిక పేరు నికోల్ బార్. ఆమె ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 162 స్కోర్ సాధించడం ద్వారా అల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వంటి వారిని దాటింది. వారి కంటే కూడా అధిక మేధో సంపత్తి కలిగిన ...

ఐక్యూలో ఐన్‌స్టీన్ ఆ అమ్మాయి కిందే.. ఏ అమ్మాయి?   వెబ్ దునియా
ఐన్ స్టీన్ నే దాటేసిన 12 ఏళ్ల బాలిక   ప్రజాశక్తి
ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను దాటేసిన బాలిక   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సరిహద్దు వెంబడి భీకర కాల్పులు   
సాక్షి
జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి బీఎస్ఎఫ్ కు చెందిన 12 ఔట్ పోస్ట్ లే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని పోలీసులు వెల్లడించారు. వెంటనే భారత బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగాయని చెప్పారు. దీంతో ...

మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్ధాన్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనాలో దోమల పరిశ్రమ... ఎందుకు..? దాడి చేయిస్తారా..?   
వెబ్ దునియా
ప్రస్తుతం చైనా దోమలను ఉత్పత్తి చేయడంలో మునిగి తేలుతోంది. దోమలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీనే నెలకొల్పుతోంది. అక్కడ ఉత్పత్తి అయిన దోమలను జనబాహుళ్యంలోకి వదులుతారు. ఏం ఏందుకు? చైనా జనాభాను తగ్గించుకునే కొత్త ఎత్తులేమైనా చేస్తోందా..? అవును నిజమే.. జనాభాను తగ్గించుకోవడానికే. కానీ మనుషుల జనభా కాదు దోమల జనాభా. డెంగ్యూకి కారణమైన ...

చైనాలో దోమల ఫ్యాక్టరీ!   సాక్షి
చైనాలో దోమ‌ల‌ ఫ్యాక్టరీ..   ప్రజాశక్తి
You are here   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్‌లో మన 'గీత'కూ కావాలి ఓ 'భజరంగీ భాయిజాన్'   
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఇటీవల విడుదలై విజయంతంగా ప్రదర్శితమవుతున్న భజరంగీ భాయిజాన్ సినిమా కల్పిత కథతో రూపుదిద్దుకుంటే.. అలాంటి వాస్తవ ఘటనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. భజరంగీ భాయిజాన్ సినిమాలో.. పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం మూగపిల్ల ఇండియా వచ్చి తప్పిపోతుంది. ఆమెను ఓ ఆంజనేయ స్వామి భక్తుడు(సల్మాన్ ఖాన్) చేరదీస్తాడు.
ఆమెకు భజరంగీ భాయి జాన్ కావాలి...! పాక్‌లో చిక్కుకున్న యువతి..!!   వెబ్ దునియా
పాక్‌లో చిక్కుకున్న భారతీయురాలు.. ఇండియా మ్యాప్ చూస్తే కన్నీరు.. తెలంగాణ ...   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిస్టరీగా మారిన లాడెన్ కుటుంబసభ్యుల మృతి   
సాక్షి
లండన్: ఆల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల మృతి మిస్టరీగా మారింది. లండన్ సమీపంలోని హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషే ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో లాడెన్ సవతి తల్లి, ఆమె భర్త, కూతురుతోపాటు పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి బ్రిటన్ వైపు వారు ప్రయాణిస్తున్న వేళ విమానం కండిషన్‌లోనే ఉందని ...

కూలిన లాడెన్‌ ఫ్లైట్‌   NTVPOST
విమాన ప్రమాదం- లాడెన్ కుటుంబ సభ్యుల మృతి   News Articles by KSR
విమాన ప్రమాదంలో బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతి   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
163 మంది భారత జాలర్ల విడుదల   
సాక్షి
కరాచి: పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 163 మంది భారత జాలర్లకు ఆదివారం విముక్తి లభించింది. ఇటీవల రష్యాలో ఇరు దేశ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్‌ల మధ్య జరిగిన ఒప్పందం మేరకు లంధి, మలిర్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జాలర్లను పాక్ విడుదల చేసింది. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. లాహోర్ మీదుగా వాఘా సరిహద్దులో సోమవారం భారత అధికారులకు ...

163 మంది జాలర్లను విడుదల చేసిన పాక్‌   ప్రజాశక్తి
163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్   ఆంధ్రజ్యోతి
163మంది భారతీయ జాలర్లకు విముక్తి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం   
ఆంధ్రజ్యోతి
కాలిఫోర్నియా, ఆగస్టు 3 : అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం కొనసాగుతోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతూ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. అగ్ని మాపక సిబ్బంది రోజుల తరబడి శ్రమించినా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. నింగికి ఎగిసిపడుతున్న నిప్పులు, మేఘాలను కమ్మేస్తున్న పొగ.
ఉత్తర కాలిఫోర్నియాలో రగులుతున్న కార్చిచ్చు   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రియల్ 'భజరంగీ భాయిజాన్' కథ సరిహద్దుల్లో తప్పిపోయిన మూగ, చెవిటి బాలిక   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, ఆగస్టు 03: ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా భజరంగీ భాయిజాన్ భారత్‌లోనే కాదు, పాకిస్థాన్‌లోనూ బంపర్ హిట్ సాధించింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మూగ బాలిక ఇండియా వచ్చి తప్పిపోతుంది. కథనాయకుడు, బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి పడే కష్టాలే ఆ సినిమా కథాంశం. ఆ కథాంశాన్ని పోలిన సంఘటన 14 ఏళ్ల క్రితం నిజంగానే ...

The real story behind the Salman Bhajarangi baijan movie   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言