2015年8月3日 星期一

2015-08-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌: మారేడ్‌పల్లి పోలీసుస్టేషనుపై స్థానికుల దాడి... ఫైళ్లు, ఫర్నిచర్‌, వాహనాల ...   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌, ఆగస్టు 4 : మారేడ్‌పల్లి పోలీసుస్టేషనుపై స్థానికులు దాడి చేసి ఫైళ్లు, ఫర్నిచర్‌, వాహనాలను దహనం చేశారు. ఓ కేసు విషయంలో బన్నప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడని స్థానిక ప్రజలు ఆరోపించారు. గాంధీనగర్‌ వాసులు ఆగ్రహంతో పోలీసుస్టేషనుపై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్‌ఐలు రవి, ...

పోలీస్ స్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం..! వాహనాలకు నిప్పు..!! ఎందుకు?   వెబ్ దునియా
మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి   సాక్షి
ఠాణాపై దాడి   Andhrabhoomi
News Articles by KSR   
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ముందు హాజరయ్యారు. కేసులో బెయిల్ మంజూరు చేస్తూ.. నియోజకవర్గం వదిలి వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. దీనిని చూపుతూ ఏసీబీ కోర్టు గత విచారణకు రేవంత్ హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు ...

రేవంత్‌కు మళ్లీ చుక్కెదురు   Namasthe Telangana
బెయిల్ నిబంధనలు సడలించేది లేదు   Andhrabhoomi
రేవంత్‌కు చుక్కెదురు, 'రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఎసిబి వేధిస్తోంది'   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు   
సాక్షి
వివిధ వివాదాలు, కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ...

లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ సభ్యులపై వేటు ఐదు రోజులు సభ నుంచి ఔట్‌   ఆంధ్రజ్యోతి
25 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై వేటు   ప్రజాశక్తి
ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: సోనియా గాంధీ   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugu Times (పత్రికా ప్రకటన)   
NTVPOST   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ర్యాగింగ్‌కు పాల్పడితే ఉన్నత విద్యావకాశాలకు దూరం: గంటా   
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, ఆగస్ట్ 3: నగరంలోని ఏయూ క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే ఉన్నత విద్యకు అవకాశాలు ఉండవని మంత్రి ...

చట్టాల సక్రమ అమలుతోనే ర్యాగింగ్‌ నిరోధం   ప్రజాశక్తి
అవసరమనుకుంటే ర్యాగింగ్‌ చట్టంలో మార్పులు చేస్తాం.. గంటా శ్రీనివాసరావు   వెబ్ దునియా
ర్యాగింగ్ పాల్పడే వారిక జీవిత ఖైదు : గంటా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు   
సాక్షి
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్‌బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై ...

మాయమాటలతో మైనర్‌ బాలికతో పెళ్లికి యత్నం: అరబ్‌ షేక్‌ అరెస్ట్‌   Oneindia Telugu
మైనర్‌ బాలికతో పెళ్లికి సన్నాహాలు.. విడిపించిన హైదరాబాద్ పోలీసులు..అరబ్‌ షేక్‌ అరెస్ట్‌.   వెబ్ దునియా
మైనర్‌ను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన అరబ్‌ షేక్‌...అరెస్టు‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'హైద్రాబాద్‌లో ఉన్నా: బాలకృష్ణకి బాబు ఫస్ట్‌ర్యాంక్ వెనుక!', సీమ ద్రోహి: అనంత   
Oneindia Telugu
అనంతపురం: ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణకు మొదటి ర్యాంక్ ఇవ్వడం పైన సిపిఎం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు మొదటి ర్యాంగ్ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలోని హైదరాబాదులో నివాసం ఉంటున్న బాలకృష్ణకు ఫస్ట్ ...

'అడ్డొస్తాడనే బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంకు'   సాక్షి
త‌న‌కు పోటీ రాకుడ‌ద‌నే బాలకృష్ణకు తొలి ర్యాంక్ ఇచ్చి‌న బాబు :వి.రాంభూపాల్   ప్రజాశక్తి
బాలకృష్ణకు మొదటి ర్యాంకా! ఆశ్చర్యం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రేపట్నుంచి సబ్సిడీ ఉల్లి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో బుధవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిగడ్డలు సరఫరా చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలసి సోమవారం ఆయన సచివాలయంలో ఉల్లి ధరల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ...

రూ.20కే కేజీ ఉల్లి   Andhrabhoomi
5 నుంచి ప్రతి డివిజన్‌‌లో ఉల్లి కొనుగోలు కేgద్రాలు: హరీష్ రావు   ఆంధ్రజ్యోతి
కుటుంబానికి 2కేజీల సబ్సిడీ ఉల్లిగడ్డలుః మంత్రి హరీష్ రావు   Telugu Popular
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఉస్మానియాను కూల్చక్కర్లేదు ఢిల్లీ ఇంటాక్ నిపుణుల బృందం అంచనా   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి భవనం కట్టుదిట్టంగానే ఉందని, దీనిని కూల్చాల్సిన అవసరం లేదని ఇంటాక్‌ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కొద్ది పాటి మరమ్మతులు చేసి దీనిని వినియోగించుకోవచ్చునని పేర్కొంది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను తయారుచేసి మంగళవారం అందజేసేందుకు సన్నద్ధమవుతోంది. కన్జర్వేటర్‌, అర్కిటెక్ట్‌ ...

'ఉస్మానియా'పై అయోమయం!   సాక్షి
ఉస్మానియా తరలింపుపై వివాదాస్పదం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెరాస సర్కారుపై ఘాటైన విమర్శల కోసమే జగ్గారెడ్డి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నలా?   
వెబ్ దునియా
జగ్గారెడ్డి.. ఈ పేరు వింటే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస నేతల గుండెల్లో రైళ్లుపరుగెడుతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రవేయించుకున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్నారు. jagga reddy. ఈ జిల్లాలోని సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ ఆయన ...

పాత గూటికి జగ్గారెడ్డి..   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడాకారిణి, మహిళా పైలట్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అవసరమయ్యే శిక్షణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయీదా ఫలక్ జూలైలో జరిగిన చెన్నై ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ...

సయిదా, స్వాతికి తెలంగాణ ఆర్థిక సాయం   ఆంధ్రజ్యోతి
గంటా స్వాతి, సయీద ఫలక్ లకు తగిన శిక్షణనిప్పిస్తాం: కేసీఆర్   Telugu Popular

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言