వెబ్ దునియా
టీవీ టవర్ను ఢీకొట్టి అమెరికాలో కూలిన మరో విమానం!
వెబ్ దునియా
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు సర్వసాధారణమై పోతున్నాయి. బుధవారం తైవాన్ దేశంలోని తైపే నదిలో ట్రాన్స్ ఏసియా విమానం కూలిన ప్రమాదం మరిచిపోకముందే... తాజాగా అమెరికాలో మరో చిన్న సైజు విమానం కూలింది. ఈ ఘటన పశ్చిమ టెక్సాస్లో చోటు చేసుకుంది. టీవీ టవర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఓ ...
మరో ప్రమాదం: అమెరికాలో టీవీ టవర్ను ఢీకొట్టిన విమానంOneindia Telugu
టీవీ టవర్ ను ఢీకొట్టి కూలిన మరో విమానంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు సర్వసాధారణమై పోతున్నాయి. బుధవారం తైవాన్ దేశంలోని తైపే నదిలో ట్రాన్స్ ఏసియా విమానం కూలిన ప్రమాదం మరిచిపోకముందే... తాజాగా అమెరికాలో మరో చిన్న సైజు విమానం కూలింది. ఈ ఘటన పశ్చిమ టెక్సాస్లో చోటు చేసుకుంది. టీవీ టవర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఓ ...
మరో ప్రమాదం: అమెరికాలో టీవీ టవర్ను ఢీకొట్టిన విమానం
టీవీ టవర్ ను ఢీకొట్టి కూలిన మరో విమానం
సాక్షి
కాశ్మీర్ను వీడం
Andhrabhoomi
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: పాకిస్తాన్కు కాశ్మీర్ జీవనాడి అని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. గురువారం ముజాఫరాబాద్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. ఆక్రమిత కాశ్మీర్తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. హక్కుల కోసం కాశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి ...
కశ్మీర్...మా జీవనాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: పాకిస్తాన్కు కాశ్మీర్ జీవనాడి అని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. గురువారం ముజాఫరాబాద్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. ఆక్రమిత కాశ్మీర్తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. హక్కుల కోసం కాశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి ...
కశ్మీర్...మా జీవనాడి
ఫత్రికను అమ్మినవారు కూడా నేరస్తులేనా!
News Articles by KSR
పత్రికలలో ఏవైనా అభ్యంతరకర విషయాలు ఉంటే ఇంతవరకు ఎడిటర్, ప్రచురణకర్తలపైనే పోలీసులు కేసు పెట్టేవారు. ఇప్పుడు తాజాగా ఒక అడుగుముందుకు వేసి ఆ పత్రికను అమ్మిన వ్యక్తిని కూడా అరెస్టు చేయడం ముంబైలో వివాదంగా మారింది.మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ ప్రచురించిన ఫ్రెంచ్ కు చెందిన చార్లీ హెబ్డ్ పత్రిక కు సంబందించిన వార్తను, అందులోని ...
పత్రిక అమ్మినందుకు అరెస్ట్తెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
పత్రికలలో ఏవైనా అభ్యంతరకర విషయాలు ఉంటే ఇంతవరకు ఎడిటర్, ప్రచురణకర్తలపైనే పోలీసులు కేసు పెట్టేవారు. ఇప్పుడు తాజాగా ఒక అడుగుముందుకు వేసి ఆ పత్రికను అమ్మిన వ్యక్తిని కూడా అరెస్టు చేయడం ముంబైలో వివాదంగా మారింది.మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ ప్రచురించిన ఫ్రెంచ్ కు చెందిన చార్లీ హెబ్డ్ పత్రిక కు సంబందించిన వార్తను, అందులోని ...
పత్రిక అమ్మినందుకు అరెస్ట్
సాక్షి
పారేసుకోబోయి.. ఆరేసుకోవాలి
సాక్షి
సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ఈ సూత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీన్ ఎలిస్ బాగా ఒంటబట్టించుకుంది. చిరుగుల జీన్స్లనే ఎగబడి కొంటున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులతో రూపొందించే దుస్తులకు ఇంకెంత గిరాకీ ఉంటుందో కదా అని ఆలోచించింది. అంతే.. పారేసే వస్తువులతో ఇలా రకరకాల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ఈ సూత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీన్ ఎలిస్ బాగా ఒంటబట్టించుకుంది. చిరుగుల జీన్స్లనే ఎగబడి కొంటున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులతో రూపొందించే దుస్తులకు ఇంకెంత గిరాకీ ఉంటుందో కదా అని ఆలోచించింది. అంతే.. పారేసే వస్తువులతో ఇలా రకరకాల ...
సాక్షి
'గజ' మూషికం
సాక్షి
లండన్: భీకరంగా అరుస్తున్న మృగంలా ఉన్న ఇది ఏదో అడవి జంతువు అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ? కానీ కాదు.. ఇది ఓ ఎలుక! అవును.. గేదె సైజు శరీరం, వెయ్యి కిలోల బరువుతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిందట. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే అతిపెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె ఎముకలపై ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: భీకరంగా అరుస్తున్న మృగంలా ఉన్న ఇది ఏదో అడవి జంతువు అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ? కానీ కాదు.. ఇది ఓ ఎలుక! అవును.. గేదె సైజు శరీరం, వెయ్యి కిలోల బరువుతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిందట. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే అతిపెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె ఎముకలపై ...
వెబ్ దునియా
చంపుడు పందెం!
సాక్షి
గత కొన్నేళ్లుగా అత్యంత అమానుషమైన, హృదయవిదారకమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్న పశ్చిమాసియాలో ఉన్మాదానికి పరాకాష్ట అనదగ్గ మరో ఘటన జరిగింది. డిసెంబర్ నెలలో తమకు బందీగా చిక్కిన జోర్డాన్ పైలట్ను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు పంజరంలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీశారు. ఆ ఉదంతం మొత్తాన్ని వీడియో తీసి సైబర్ ...
ఇసిస్ చర్యలు ఆటవికం : అరబ్ ప్రపంచం ధ్వజం!వెబ్ దునియా
ఇద్దరు జిహాదీలను ఉరితీసిన జోర్డాన్Andhrabhoomi
మంటల్లో మానవత్వంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Teluguwishesh
Vaartha
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
గత కొన్నేళ్లుగా అత్యంత అమానుషమైన, హృదయవిదారకమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్న పశ్చిమాసియాలో ఉన్మాదానికి పరాకాష్ట అనదగ్గ మరో ఘటన జరిగింది. డిసెంబర్ నెలలో తమకు బందీగా చిక్కిన జోర్డాన్ పైలట్ను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు పంజరంలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీశారు. ఆ ఉదంతం మొత్తాన్ని వీడియో తీసి సైబర్ ...
ఇసిస్ చర్యలు ఆటవికం : అరబ్ ప్రపంచం ధ్వజం!
ఇద్దరు జిహాదీలను ఉరితీసిన జోర్డాన్
మంటల్లో మానవత్వం
Namasthe Telangana
ఔషధ పరీక్షలు చేసే రోబో
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఔషధాల పరిశోధనను మరింత వేగంగా, చౌకగా చేపట్టే అవకాశం 'ఈవ్గా పిలిచే రోబోశాస్త్రవేత్తతో వీలవుతుందని యుకె పరిశోధకులు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తల ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించిన అన్ని రకాల విధులను ఈ రోబో అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తుందంటున్నారు. మాంచెస్టర్ విద్యాలయం ఈ రోబోను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఔషధ ...
ఔషధాల శోధనకు 'రోబో సైంటిస్ట్'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఔషధాల పరిశోధనను మరింత వేగంగా, చౌకగా చేపట్టే అవకాశం 'ఈవ్గా పిలిచే రోబోశాస్త్రవేత్తతో వీలవుతుందని యుకె పరిశోధకులు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తల ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించిన అన్ని రకాల విధులను ఈ రోబో అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తుందంటున్నారు. మాంచెస్టర్ విద్యాలయం ఈ రోబోను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఔషధ ...
ఔషధాల శోధనకు 'రోబో సైంటిస్ట్'
వెబ్ దునియా
న్యూయార్క్ శివార్లలో ఘోర రైలు ప్రమాదం
Andhrabhoomi
న్యూయార్క్, ఫిబ్రవరి 4: న్యూయార్క్ నగర శివార్లలో ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ఓ రైలు పట్టాలపై నిలిచిపోయిన ఓ ఎస్యువిని ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఓ మహిళ సహా కనీసం ఏడుగురు చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో మన్హట్టన్లోని రద్దీగా ఉండే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్నుంచి బయలుదేరిన ...
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి..!వెబ్ దునియా
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలుసాక్షి
న్యూయార్కు లో కూడా ఇలాంటి రైలు ప్రమాదమా!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూయార్క్, ఫిబ్రవరి 4: న్యూయార్క్ నగర శివార్లలో ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ఓ రైలు పట్టాలపై నిలిచిపోయిన ఓ ఎస్యువిని ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఓ మహిళ సహా కనీసం ఏడుగురు చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో మన్హట్టన్లోని రద్దీగా ఉండే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్నుంచి బయలుదేరిన ...
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి..!
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు
న్యూయార్కు లో కూడా ఇలాంటి రైలు ప్రమాదమా!
వెబ్ దునియా
పెళ్లికి ముందే డయానాను వద్దనుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. ఎందుకో?
వెబ్ దునియా
ప్రిన్సెస్ డయానాతో పెళ్లికి ముందే సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ప్రిన్స్ చార్లెస్ భావించారని చార్లెస్ అనధికార జీవిత చరిత్ర తెలియజేస్తోంది. చార్లెస్: హార్ట్ ఆఫ్ కింగ్ అనే జీవిత చరిత్రలో ఈ విషయం తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. వివాహ సందర్భంలోనే వివిధ కారణాల వల్ల డయానాతో ఉన్న సంబంధాలకు ముగింపు ...
పార్కర్తో ప్రేమ: పెళ్లికి ముందే డయానాను చార్లెస్ వద్దనుకున్నాడుOneindia Telugu
పెండ్లికి ముందే.. డయానాను వద్దనుకున్నాడుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రిన్సెస్ డయానాతో పెళ్లికి ముందే సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ప్రిన్స్ చార్లెస్ భావించారని చార్లెస్ అనధికార జీవిత చరిత్ర తెలియజేస్తోంది. చార్లెస్: హార్ట్ ఆఫ్ కింగ్ అనే జీవిత చరిత్రలో ఈ విషయం తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. వివాహ సందర్భంలోనే వివిధ కారణాల వల్ల డయానాతో ఉన్న సంబంధాలకు ముగింపు ...
పార్కర్తో ప్రేమ: పెళ్లికి ముందే డయానాను చార్లెస్ వద్దనుకున్నాడు
పెండ్లికి ముందే.. డయానాను వద్దనుకున్నాడు
TV5
మోడీని చంపేస్తాం...ఐసీస్
TV5
ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా చూపిస్తోంది.
మోదీని టార్గెట్ చేసిన ఐఎస్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా చూపిస్తోంది.
మోదీని టార్గెట్ చేసిన ఐఎస్
沒有留言:
張貼留言