మధ్య తరగతికి నిరాశే!
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...
బడ్జెట్పై మిశ్రమ స్పందన
సాక్షి
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు 'ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు' అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు 'ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు' అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు ...
News Articles by KSR
అప్పుడే ఉత్తం పై కారాలు,మిరియాలు
News Articles by KSR
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించరాదని పొన్నాల లక్ష్మయ్య కోరినా అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై అప్పుడే అసంతృప్తి ఆరంభైమందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ ...
ఉత్తమ్కు టీపీసీసీ పగ్గాలు?సాక్షి
టీపీసీసీ సారథిగా ఉత్తమ్?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించరాదని పొన్నాల లక్ష్మయ్య కోరినా అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై అప్పుడే అసంతృప్తి ఆరంభైమందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ ...
ఉత్తమ్కు టీపీసీసీ పగ్గాలు?
టీపీసీసీ సారథిగా ఉత్తమ్?
సాక్షి
మరో గుండె పయనించింది!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)అన్ని జంక్షన్లలో గ్రీన్ లైట్లే.... యాబై మీటర్లకు ముందే హెచ్చరికలు.... రోడ్డుపైన ఒక అంబులెన్స్... దాని ముందు ట్రాఫిక్ పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు.. ఇవి తప్ప మిగిలిన వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇదంతా ఓ వీవీఐపీ బందోబస్తు కాదు. ఒక ప్రాణం నిలపడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, యశోద ఆసుపత్రి వైద్యులు ...
హైదరాబాద్ లో అరుదైన గుండె మార్పిడి చికిత్స10tv
గుండె చప్పుడుAndhrabhoomi
హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)అన్ని జంక్షన్లలో గ్రీన్ లైట్లే.... యాబై మీటర్లకు ముందే హెచ్చరికలు.... రోడ్డుపైన ఒక అంబులెన్స్... దాని ముందు ట్రాఫిక్ పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు.. ఇవి తప్ప మిగిలిన వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇదంతా ఓ వీవీఐపీ బందోబస్తు కాదు. ఒక ప్రాణం నిలపడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, యశోద ఆసుపత్రి వైద్యులు ...
హైదరాబాద్ లో అరుదైన గుండె మార్పిడి చికిత్స
గుండె చప్పుడు
హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్
ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ''ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో జీడీపీ వాస్తవిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం'' అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 'ఇక చిన్న చిన్న అడుగులతో లాభంలేదు... భారీ అంగలు వేయాల్సిందే' అని తెలిపారు. శనివారం ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ''ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో జీడీపీ వాస్తవిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం'' అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 'ఇక చిన్న చిన్న అడుగులతో లాభంలేదు... భారీ అంగలు వేయాల్సిందే' అని తెలిపారు. శనివారం ...
ప్రణాళికా వ్యయంలో లక్ష కోట్ల తగ్గింపు
సాక్షి
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 ...
వెబ్ దునియా
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...
మీది 'చెత్త' ఐడియానే..!సాక్షి
ఇదేం 'చెత్త' ఐడియా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...
మీది 'చెత్త' ఐడియానే..!
ఇదేం 'చెత్త' ఐడియా?
వెబ్ దునియా
బడ్జెట్ ప్రసంగం ముగిసింది.. మార్చి 2కు సభ వాయిదా!
వెబ్ దునియా
లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్లో పొందుపర్చిన అంశాలను సభకు వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రి ప్రసంగం 12.40 గంటల వరకు కొనసాగింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. * విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక నిధి. * బీహార్ ...
ప్లీజ్ అవసరమైతే కూర్చోండి: జైట్లీకి తప్పలేదుOneindia Telugu
లోక్సభ సోమవారానికి వాయిదాAndhrabhoomi
పార్లమెంట్ సోమవారానికి వాయిదాసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్లో పొందుపర్చిన అంశాలను సభకు వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రి ప్రసంగం 12.40 గంటల వరకు కొనసాగింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. * విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక నిధి. * బీహార్ ...
ప్లీజ్ అవసరమైతే కూర్చోండి: జైట్లీకి తప్పలేదు
లోక్సభ సోమవారానికి వాయిదా
పార్లమెంట్ సోమవారానికి వాయిదా
జగన్ ఆస్తులు.. లేటెస్టు జప్తులు...
తెలుగువన్
జగన్ ఆస్తులు జప్తు కావడం అనేది మామూలు విషయం అయిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నెలకో రెండు నెలలకో ఓసారి జగన్కి చెందిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం మామూలైపోయింది. పుట్ట తవ్వేకొద్దీ పాములు బయటపడుతున్నట్టు కేసులను తవ్వేకొద్దీ జగన్ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా 232.28 కోట్ల జగన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్కి ...
ఇంకా మరిన్ని »
తెలుగువన్
జగన్ ఆస్తులు జప్తు కావడం అనేది మామూలు విషయం అయిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నెలకో రెండు నెలలకో ఓసారి జగన్కి చెందిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం మామూలైపోయింది. పుట్ట తవ్వేకొద్దీ పాములు బయటపడుతున్నట్టు కేసులను తవ్వేకొద్దీ జగన్ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా 232.28 కోట్ల జగన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్కి ...
Vaartha
'పెట్రో' బాదుడు
సాక్షి
కర్నూలు : నెల రోజుల వ్యవధిలోనే పెట్రో బాంబు రెండోసారి పేలింది. నిన్నటి వరకు పెట్రోలు లీటరు ధర రూ. 66.33లు ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో లీటరు పెట్రోలు రూ. 69.79కి చేరింది. అదేవిధంగా ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 54.92లు ఉండగా.. స్థానిక పన్నులతో కలిపి రూ. 3.34లు పెరిగింది. ఈ లెక్కన ప్రస్తుతం లీటరు ధర రూ. 58.26లకు చేరింది. శనివారం అర్ధరాత్రి నుంచి ...
పెరిగిన పెట్రోలు,డీజిల్ ధరలుVaartha
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
కర్నూలు : నెల రోజుల వ్యవధిలోనే పెట్రో బాంబు రెండోసారి పేలింది. నిన్నటి వరకు పెట్రోలు లీటరు ధర రూ. 66.33లు ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో లీటరు పెట్రోలు రూ. 69.79కి చేరింది. అదేవిధంగా ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 54.92లు ఉండగా.. స్థానిక పన్నులతో కలిపి రూ. 3.34లు పెరిగింది. ఈ లెక్కన ప్రస్తుతం లీటరు ధర రూ. 58.26లకు చేరింది. శనివారం అర్ధరాత్రి నుంచి ...
పెరిగిన పెట్రోలు,డీజిల్ ధరలు
沒有留言:
張貼留言