వెబ్ దునియా
దేశ రాజధానిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
వెబ్ దునియా
ఢిల్లీ ప్రజలు గురువారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు దాదాపు నెల రోజులుగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన పార్టీల మైకులు మూగబోయాయి. నాయకులు తెర వెనుక రాజకీయాలలో బిజీ అయిపోయారు. ప్రచార గడువు ముగియడంతో రాజకీయ పార్టీ తమ పబ్లిక్ కార్యక్రమాలను నిలిపేసి ఒకరినొకరు దొంగ దెబ్బ తీసుకునేందుకు ప్రణాళికలు రచించడంలో మునిగి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఢిల్లీ ప్రజలు గురువారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు దాదాపు నెల రోజులుగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన పార్టీల మైకులు మూగబోయాయి. నాయకులు తెర వెనుక రాజకీయాలలో బిజీ అయిపోయారు. ప్రచార గడువు ముగియడంతో రాజకీయ పార్టీ తమ పబ్లిక్ కార్యక్రమాలను నిలిపేసి ఒకరినొకరు దొంగ దెబ్బ తీసుకునేందుకు ప్రణాళికలు రచించడంలో మునిగి ...
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలు నరేంద్ర మోడీ పాలనకు కొలమానం కాదు : అమిత్ షా
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు కొలమానం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈనెల 7వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అవి ప్రధాని మోడీ పాలనకు కొలమానం కాబోవన్నారు. అంతేకాకుండా ...
ఢిల్లీ ఫలితాలు మోదీ పాలనకు కొలమానం కాదు:అమిత్షాAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు కొలమానం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈనెల 7వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అవి ప్రధాని మోడీ పాలనకు కొలమానం కాబోవన్నారు. అంతేకాకుండా ...
ఢిల్లీ ఫలితాలు మోదీ పాలనకు కొలమానం కాదు:అమిత్షా
వెబ్ దునియా
సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు
సాక్షి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు ...
సునంద పుష్కర్ హత్య కేసు : కుమారుడు వద్ద 2 గంటల విచారణ!వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య: కుమారుడిని ప్రశ్నించిన పోలీసులుOneindia Telugu
సునంద హత్యకేసులో మరో మలుపుVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు ...
సునంద పుష్కర్ హత్య కేసు : కుమారుడు వద్ద 2 గంటల విచారణ!
సునంద పుష్కర్ హత్య: కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు
సునంద హత్యకేసులో మరో మలుపు
Oneindia Telugu
హైదరాబాద్, బెంగళూరు కీలకం: యుఎస్-భారత్ రక్షణ బంధంపై రిచర్డ్ వర్మ
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ...
'హైదరాబాద్, బెంగళూరులే కీలకం'Namasthe Telangana
'డిఫెన్స్' కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ...
'హైదరాబాద్, బెంగళూరులే కీలకం'
'డిఫెన్స్' కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు
సాక్షి
తృణమూల్కు సృంజయ్ బోస్ రాజీనామా
సాక్షి
కోల్కతా: శారదా కుంభకోణం అంశం తృణమూల్ కాంగ్రెస్ను ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ ...
మమత పదవికి శారదా స్కామ్ గండం?Andhraprabha Daily
తృణమూల్ ఎంపి శ్రింజోయ్ బోస్ రాజీనామాVaartha
తృణమూల్ ఎంపీ శ్రింజోయ్బోస్ రాజీనామాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా: శారదా కుంభకోణం అంశం తృణమూల్ కాంగ్రెస్ను ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ ...
మమత పదవికి శారదా స్కామ్ గండం?
తృణమూల్ ఎంపి శ్రింజోయ్ బోస్ రాజీనామా
తృణమూల్ ఎంపీ శ్రింజోయ్బోస్ రాజీనామా
Andhrabhoomi
నేర చరిత దాస్తే ఎన్నిక రద్దు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తన నేర చరితకు సంబంధించి ఎలాంటి వివరాలు దాచినా అనంతరం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా కూడా ఎన్నికను రద్దు ...
నేర చరిత్రను దాచినా ఎన్నికల్లో అనర్హులే: సుప్రీంNamasthe Telangana
నేర చరిత్ర దాస్తే అనర్హత వేటేAndhraprabha Daily
నేరాలపై అబద్ధాలాడితే అనర్హత వేటే: నేతల కేసులపై సుప్రీం హెచ్చరికOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తన నేర చరితకు సంబంధించి ఎలాంటి వివరాలు దాచినా అనంతరం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా కూడా ఎన్నికను రద్దు ...
నేర చరిత్రను దాచినా ఎన్నికల్లో అనర్హులే: సుప్రీం
నేర చరిత్ర దాస్తే అనర్హత వేటే
నేరాలపై అబద్ధాలాడితే అనర్హత వేటే: నేతల కేసులపై సుప్రీం హెచ్చరిక
వెబ్ దునియా
అనిల్ గోస్వామికి నిర్బంధ వీఆర్ఎస్.. హోంశాఖ కార్యదర్శి విధుల్లో ఎల్సి గోయల్!
వెబ్ దునియా
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం నిర్బంధ వీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో ఆయనను ఆ శాఖ బాధ్యతల నుంచి గౌరవంగా రిలీవ్ అయ్యేలా చేసింది. ఈయన రాజీనామాతో ఖాళీ అయిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవిలో ఎల్సి గోయల్ను నియమించింది. ఈయన గురువారం బాధ్యతలు చేపట్టారు. గోయల్ కేరళ కేడర్కు చెందిన 1979వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్సి గోయల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వామి.. రాజీనామాNews4Andhra
హోం శాఖ కార్యదర్శిని సాగనంపిన కేంద్రం..10tv
సాక్షి
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం నిర్బంధ వీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో ఆయనను ఆ శాఖ బాధ్యతల నుంచి గౌరవంగా రిలీవ్ అయ్యేలా చేసింది. ఈయన రాజీనామాతో ఖాళీ అయిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవిలో ఎల్సి గోయల్ను నియమించింది. ఈయన గురువారం బాధ్యతలు చేపట్టారు. గోయల్ కేరళ కేడర్కు చెందిన 1979వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్సి గోయల్
స్వామి.. రాజీనామా
హోం శాఖ కార్యదర్శిని సాగనంపిన కేంద్రం..
Namasthe Telangana
బీజేపీలో చేరిన బెంగాలీ నటి లాకెట్ ఛటర్జీ
Namasthe Telangana
హైదరాబాద్: ప్రముఖ బెంగాలీ నటి లాకెట్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్కు టాటా చెప్పారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాహుల్ సిన్హా సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సిన్హా ఆమెకు కాశాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా లాకెట్ ఛటర్జీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తుండటంతో ...
భాజపాలో చేరిన తృణమూల్ నాయకురాలుAndhrabhoomi
మమతకు షాక్: బిజెపిలో చేరిన నటి లాకెట్ ఛటర్జీ, టిఎంసిని వీడిన ఎంపి బోస్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ప్రముఖ బెంగాలీ నటి లాకెట్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్కు టాటా చెప్పారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాహుల్ సిన్హా సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సిన్హా ఆమెకు కాశాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా లాకెట్ ఛటర్జీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తుండటంతో ...
భాజపాలో చేరిన తృణమూల్ నాయకురాలు
మమతకు షాక్: బిజెపిలో చేరిన నటి లాకెట్ ఛటర్జీ, టిఎంసిని వీడిన ఎంపి బోస్
Vaartha
ఢిల్లీ ఎన్నికలకు భారీ భద్రత
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్న నేపధ్యంలో 55 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు ...
హస్తిన ఎన్నికలకు భారీ భద్రతNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్న నేపధ్యంలో 55 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు ...
హస్తిన ఎన్నికలకు భారీ భద్రత
వెబ్ దునియా
ఆప్కే ఓటు వేయండి
Andhraprabha Daily
కోల్కతా : ఢిల్లిd శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లిd ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ట్విటర్ ఖాతాలో మమత ఢిల్లిd ఓటర్లకు చేసిన విజ్ఞప్తిలో ఢిల్లిd ఎన్నికలు 7న జరుగుతాయని, దయచేసి ఏఏపీకి ఓటు వేయాలని ఢిల్లిdలోని మీ అందరికీ నా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ఓటేసి.. బీజేపీని ఓడించండి.. మమతా బెనర్జీ ట్వీట్స్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కోల్కతా : ఢిల్లిd శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లిd ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ట్విటర్ ఖాతాలో మమత ఢిల్లిd ఓటర్లకు చేసిన విజ్ఞప్తిలో ఢిల్లిd ఎన్నికలు 7న జరుగుతాయని, దయచేసి ఏఏపీకి ఓటు వేయాలని ఢిల్లిdలోని మీ అందరికీ నా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ఓటేసి.. బీజేపీని ఓడించండి.. మమతా బెనర్జీ ట్వీట్స్
沒有留言:
張貼留言