Oneindia Telugu
మధ్య తరగతికి నిరాశే!
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...
ఆదాయంపన్ను స్లాబు యథాతథంNamasthe Telangana
ఆరోగ్యబీమాకు పన్ను రాయితీ పెంపుసాక్షి
ఎన్డీయే ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ నేడే!వెబ్ దునియా
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...
ఆదాయంపన్ను స్లాబు యథాతథం
ఆరోగ్యబీమాకు పన్ను రాయితీ పెంపు
ఎన్డీయే ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ నేడే!
సాక్షి
బడ్జెట్పై మిశ్రమ స్పందన
సాక్షి
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు 'ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు' అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు ...
అరుణ్ జైట్లీ బడ్జెట్ స్పీచ్ హైలైట్స్...వెబ్ దునియా
అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: సోనియా సహా ఎవరేమన్నారు?Oneindia Telugu
బడ్జెట్ 2015-16: బడ్జెట్ లో ఇచ్చిన హామీలుతెలుగువన్
Namasthe Telangana
News4Andhra
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు 'ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు' అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు ...
అరుణ్ జైట్లీ బడ్జెట్ స్పీచ్ హైలైట్స్...
అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: సోనియా సహా ఎవరేమన్నారు?
బడ్జెట్ 2015-16: బడ్జెట్ లో ఇచ్చిన హామీలు
వెబ్ దునియా
ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ''ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో జీడీపీ వాస్తవిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం'' అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 'ఇక చిన్న చిన్న అడుగులతో లాభంలేదు... భారీ అంగలు వేయాల్సిందే' అని తెలిపారు. శనివారం ...
బడ్జెట్ 2015 లైవ్: కొన్ని ముఖ్యాంశాలుతెలుగువన్
నేడే ఎన్డీఏ బడ్జెట్... వృద్ధి రేటు 8.1 - 8.5 శాతం.. ఆర్థిక సర్వే అంచనా..!వెబ్ దునియా
సంస్కరణల బిగ్బ్యాంగ్Andhrabhoomi
సాక్షి
Vaartha
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ''ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో జీడీపీ వాస్తవిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం'' అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 'ఇక చిన్న చిన్న అడుగులతో లాభంలేదు... భారీ అంగలు వేయాల్సిందే' అని తెలిపారు. శనివారం ...
బడ్జెట్ 2015 లైవ్: కొన్ని ముఖ్యాంశాలు
నేడే ఎన్డీఏ బడ్జెట్... వృద్ధి రేటు 8.1 - 8.5 శాతం.. ఆర్థిక సర్వే అంచనా..!
సంస్కరణల బిగ్బ్యాంగ్
Namasthe Telangana
ప్రణాళికా వ్యయంలో లక్ష కోట్ల తగ్గింపు
సాక్షి
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 ...
బడ్జెట్ 2015-16: మొత్తం బడ్జెట్ కేటాయింపులుతెలుగువన్
2015 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలుVaartha
మొత్తం వ్యయం రూ. 17,77477 కోట్లుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 ...
బడ్జెట్ 2015-16: మొత్తం బడ్జెట్ కేటాయింపులు
2015 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
మొత్తం వ్యయం రూ. 17,77477 కోట్లు
వెబ్ దునియా
బడ్జెట్ ప్రసంగం ముగిసింది.. మార్చి 2కు సభ వాయిదా!
వెబ్ దునియా
లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్లో పొందుపర్చిన అంశాలను సభకు వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రి ప్రసంగం 12.40 గంటల వరకు కొనసాగింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. * విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక నిధి. * బీహార్ ...
ప్లీజ్ అవసరమైతే కూర్చోండి: జైట్లీకి తప్పలేదుOneindia Telugu
లోక్సభ సోమవారానికి వాయిదాAndhrabhoomi
పార్లమెంట్ సోమవారానికి వాయిదాసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్లో పొందుపర్చిన అంశాలను సభకు వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రి ప్రసంగం 12.40 గంటల వరకు కొనసాగింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. * విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక నిధి. * బీహార్ ...
ప్లీజ్ అవసరమైతే కూర్చోండి: జైట్లీకి తప్పలేదు
లోక్సభ సోమవారానికి వాయిదా
పార్లమెంట్ సోమవారానికి వాయిదా
వెబ్ దునియా
క్రిస్టియన్లపై ఐఎస్ కన్ను... పరుగులుతీస్తున్న మహిళలు..!
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం దారుణాలకు, మారణహోమాలకు నిలయంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. వారు సిరియాలో క్రిస్టియన్లపై కన్నేశారు. ఇటీవల 220 మంది క్రిస్టియన్లను వారు అపహరించారు. తీవ్రవాదులు క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది మహిళలు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు.
ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం..10tv
ఇస్లామిక్ స్టేట్: స్త్రీలు సహా.. ఎత్తుకెళ్తున్నారు, పారిపోతున్న క్రిష్టియన్లుOneindia Telugu
ఐఎస్ ఐఎస్ పై ఇండియా లో నిషేధంNews Articles by KSR
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం దారుణాలకు, మారణహోమాలకు నిలయంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. వారు సిరియాలో క్రిస్టియన్లపై కన్నేశారు. ఇటీవల 220 మంది క్రిస్టియన్లను వారు అపహరించారు. తీవ్రవాదులు క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది మహిళలు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు.
ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం..
ఇస్లామిక్ స్టేట్: స్త్రీలు సహా.. ఎత్తుకెళ్తున్నారు, పారిపోతున్న క్రిష్టియన్లు
ఐఎస్ ఐఎస్ పై ఇండియా లో నిషేధం
సాక్షి
నేడు ముఫ్తీ ప్రమాణస్వీకారం
Andhrabhoomi
జమ్మూ, ఫిబ్రవరి 28: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సరుూద్ ప్రమాణ స్వీకారోత్సవం భారీ భద్రత మధ్య ఆదివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన, ముఫ్తీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ నగరంలో కనీవినీ ఎరుగని భద్రత ఏర్పాట్లు చేసినట్టు సీనియర్ పోలీసు ...
నేడు కశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణంసాక్షి
ముఫ్తీ సారథ్యం ఆదివారం ప్రమాణ స్వీకారంTV5
జమ్ములో ముఫ్తీ సర్కార్ ప్రమాణం.. అతిథిగా మోడీ...!వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
జమ్మూ, ఫిబ్రవరి 28: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సరుూద్ ప్రమాణ స్వీకారోత్సవం భారీ భద్రత మధ్య ఆదివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన, ముఫ్తీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ నగరంలో కనీవినీ ఎరుగని భద్రత ఏర్పాట్లు చేసినట్టు సీనియర్ పోలీసు ...
నేడు కశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
ముఫ్తీ సారథ్యం ఆదివారం ప్రమాణ స్వీకారం
జమ్ములో ముఫ్తీ సర్కార్ ప్రమాణం.. అతిథిగా మోడీ...!
సాక్షి
నిరాశపర్చిన రైల్వే బడ్జెట్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...
రైల్వే బడ్జెట్ చప్పగా ఉంది.. ఆంధ్రాకు మొండిచేయి: చంద్రబాబువెబ్ దునియా
రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించింది... అయితే...తెలుగువన్
కొంత భిన్నం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 128 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...
రైల్వే బడ్జెట్ చప్పగా ఉంది.. ఆంధ్రాకు మొండిచేయి: చంద్రబాబు
రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించింది... అయితే...
కొంత భిన్నం!
వెబ్ దునియా
భర్తను హత్య చేయించిన భార్య.. స్నేహితురాలితో చేతులు కలిపి...
వెబ్ దునియా
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం ...
మొగుణ్ణి చంపేసిన గొప్ప ఇల్లాలుతెలుగువన్
భర్తకు వివాహేతర సంబంధం అనుమానం...హత్య చేసిన భార్యPalli Batani
అక్రమ సంబంధం: ఫ్రెండ్ భర్తతో కలిపి కట్టుకున్నవాడిని చంపేసిందిOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం ...
మొగుణ్ణి చంపేసిన గొప్ప ఇల్లాలు
భర్తకు వివాహేతర సంబంధం అనుమానం...హత్య చేసిన భార్య
అక్రమ సంబంధం: ఫ్రెండ్ భర్తతో కలిపి కట్టుకున్నవాడిని చంపేసింది
వెబ్ దునియా
సారీ చెప్తాను.. కానీ నిజాయితీగానే మాట్లాడుతా: వెంకయ్య
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలపై తన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలపై లోక్సభ దద్ధరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల ...
వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!Oneindia Telugu
వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్Andhrabhoomi
వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం లోక్సభ 15 నిమిషాలు వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలపై తన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలపై లోక్సభ దద్ధరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల ...
వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!
వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్
వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం లోక్సభ 15 నిమిషాలు వాయిదా
沒有留言:
張貼留言