వెబ్ దునియా
టీచర్ను వేధించిన శివసేన నేత.. పార్టీ నుంచి బహిష్కరణ!
వెబ్ దునియా
దేశంలోని మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని పదేపదే చెప్పుకునే సంఘ్ పరివార్ సంస్థల్లో ఒకటైన శివసేనకు చెందిన నేతలు కూడా హద్దులు దాటుతున్నారు. ఔరంగాబాద్లో ఒక టీచర్ను వేధించిన కేసులో శివసేన నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఔరంగాబాద్ ప్రభుత్వ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో ఒక ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
దేశంలోని మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని పదేపదే చెప్పుకునే సంఘ్ పరివార్ సంస్థల్లో ఒకటైన శివసేనకు చెందిన నేతలు కూడా హద్దులు దాటుతున్నారు. ఔరంగాబాద్లో ఒక టీచర్ను వేధించిన కేసులో శివసేన నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఔరంగాబాద్ ప్రభుత్వ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో ఒక ...
సాక్షి
బంగ్లా ప్రధానితో మమత భేటీ
Andhraprabha Daily
ఢాకా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో ఢాకాలో సమావేశమయ్యారు. వారు భారత్, బంగ్లాదే శ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తీస్తా నదీ జలాలను పంచుకునే ఒప్పందం, భూ సరి హద్దుల అంగీకార ఒప్పందం వారి చర్చల్లో ప్రస్తావ నకు వచ్చి ఉంటాయని ...
హసీనాతో మమతా భేటీసాక్షి
బంగ్లాదేశ్ ప్రధానితో మమతా బెనర్జీ భేటీNamasthe Telangana
నితీష్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటా : మమతా బెనర్జీవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఢాకా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో ఢాకాలో సమావేశమయ్యారు. వారు భారత్, బంగ్లాదే శ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తీస్తా నదీ జలాలను పంచుకునే ఒప్పందం, భూ సరి హద్దుల అంగీకార ఒప్పందం వారి చర్చల్లో ప్రస్తావ నకు వచ్చి ఉంటాయని ...
హసీనాతో మమతా భేటీ
బంగ్లాదేశ్ ప్రధానితో మమతా బెనర్జీ భేటీ
నితీష్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటా : మమతా బెనర్జీ
వెబ్ దునియా
ఢిల్లీలో మరో నిర్భయ... కారులో తిప్పుతూ నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్...!
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్సాక్షి
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్
Teluguwishesh
మోడీ, అమితాబ్ ల సమక్షంలో తాజ్ ప్రతాప్ తిలకం వేడుకలు
Teluguwishesh
సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మనవడి తిలకం దిద్దే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ములాయం తనయ కుమారుడు, మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ...
హమ్మయ్య ములాయం కట్నం తీసుకోలేదు: లాలూTV5
ములాయం మనవడి వివాహ వేడుకకు హాజరైన మోదీNamasthe Telangana
ములాయం మనవడి తిలకం వేడుక: ఢిల్లీ నుంచి మోడీ, ఏపీ నుంచి బాబు(ఫోటోలు)Oneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Teluguwishesh
సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మనవడి తిలకం దిద్దే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ములాయం తనయ కుమారుడు, మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ...
హమ్మయ్య ములాయం కట్నం తీసుకోలేదు: లాలూ
ములాయం మనవడి వివాహ వేడుకకు హాజరైన మోదీ
ములాయం మనవడి తిలకం వేడుక: ఢిల్లీ నుంచి మోడీ, ఏపీ నుంచి బాబు(ఫోటోలు)
Oneindia Telugu
టోల్ వ్యతిరేక ఉద్యమ నేత పన్సారే మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఫిబ్రవరి 21: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ నెల 16న దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే(82) కన్నుమూశారు. రాష్ట్రంలో రహదారి రుసుము (టోల్ టాక్స్) వ్యతిరేక ఆందోళనను నడిపించినందుకే స్వార్థశక్తులు ఆయనను బలిగొన్నాయని సీపీఐ నేత ఎ.అభయంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఉమతో కలసి ఉదయపు ...
సీపీఐ నేత గోవింద్ పన్సారే కన్నుమూత...!వెబ్ దునియా
కాల్పులు: ఉద్యమకారుడు గోవింద్ పన్సారే ఆస్పత్రిలో కన్నుమూతOneindia Telugu
పన్సారే కన్నుమూతసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఫిబ్రవరి 21: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ నెల 16న దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే(82) కన్నుమూశారు. రాష్ట్రంలో రహదారి రుసుము (టోల్ టాక్స్) వ్యతిరేక ఆందోళనను నడిపించినందుకే స్వార్థశక్తులు ఆయనను బలిగొన్నాయని సీపీఐ నేత ఎ.అభయంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఉమతో కలసి ఉదయపు ...
సీపీఐ నేత గోవింద్ పన్సారే కన్నుమూత...!
కాల్పులు: ఉద్యమకారుడు గోవింద్ పన్సారే ఆస్పత్రిలో కన్నుమూత
పన్సారే కన్నుమూత
వెబ్ దునియా
బెంగళూరులో అసదుద్దీన్ కు అనుమతి నిరాకరణ
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీసాక్షి
అసదుద్దీన్ భాయ్కి నోటీసులుతెలుగువన్
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్Oneindia Telugu
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీ
అసదుద్దీన్ భాయ్కి నోటీసులు
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్
వెబ్ దునియా
బెంగళూరు విమాన విన్యాసాలలో అపశృతి
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదంKandireega
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)Oneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతి
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)
సాక్షి
ట్రైనీ ఐపీఎస్ లకు స్వైన్ ఫ్లూ
సాక్షి
హైదరాబాద్: నగర శివారులోని సర్ధార్ వల్లభాయిపటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు శనివారం వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వెంటనే వారికి వ్యాక్సిన్ అందించారు. అనంతరం వారిని అకాడమీలోని ఆసుపత్రికి తరలించి వారికి ప్రత్యేక వైద్య చికిత్స ...
స్వైన్ఫ్లూ భారిన 9 మంది ట్రైనీ ఐపీఎస్లుNamasthe Telangana
గుజరాత్ స్పీకర్కు స్వైన్ఫ్లూAndhraprabha Daily
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతిNews Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నగర శివారులోని సర్ధార్ వల్లభాయిపటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు శనివారం వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వెంటనే వారికి వ్యాక్సిన్ అందించారు. అనంతరం వారిని అకాడమీలోని ఆసుపత్రికి తరలించి వారికి ప్రత్యేక వైద్య చికిత్స ...
స్వైన్ఫ్లూ భారిన 9 మంది ట్రైనీ ఐపీఎస్లు
గుజరాత్ స్పీకర్కు స్వైన్ఫ్లూ
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతి
వెబ్ దునియా
జాతి ప్రయోజనాలు పణం
సాక్షి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తాము అరెస్ట్ చేసిన ప్రముఖ పెట్రో కంపెనీల సీనియర్ ఉద్యోగుల వద్ద లభించిన రహస్య పత్రాల్లో జాతీయ భద్రతకు సంబంధించినవి కూడా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు వెల్లడించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఈ కేసులో నిందితులపై అధికార రహస్యాల చట్టాన్ని వర్తింపజేసే అంశాన్నీ ...
ఇది 10 వేల కోట్ల స్కాం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తీగలాగితే డొంక కదిలింది: పెట్రోలియం శాఖTV5
కార్పొరేట్ గూఢచర్యంలో రూ.10 వేల కోట్ల స్కామ్!వెబ్ దునియా
Andhraprabha Daily
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తాము అరెస్ట్ చేసిన ప్రముఖ పెట్రో కంపెనీల సీనియర్ ఉద్యోగుల వద్ద లభించిన రహస్య పత్రాల్లో జాతీయ భద్రతకు సంబంధించినవి కూడా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు వెల్లడించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఈ కేసులో నిందితులపై అధికార రహస్యాల చట్టాన్ని వర్తింపజేసే అంశాన్నీ ...
ఇది 10 వేల కోట్ల స్కాం!
తీగలాగితే డొంక కదిలింది: పెట్రోలియం శాఖ
కార్పొరేట్ గూఢచర్యంలో రూ.10 వేల కోట్ల స్కామ్!
Oneindia Telugu
కేజ్రీవాల్కు ప్రధాని మోడీ సలహా, ఎవరీ డాక్టర్ నాగేంద్ర...?
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?Vaartha
కేజ్రీవాల్ కు మోదీ సలహా...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?
కేజ్రీవాల్ కు మోదీ సలహా...
沒有留言:
張貼留言