Andhraprabha Daily
బంగ్లాదేశ్ శుభారంభం
Andhraprabha Daily
మనుకా ఒవల్ (కాన్బెర్రా, ఆస్ట్రేలియా): వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లదేశ్ జట్టు శుభారంభం చేసింది. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్పై గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టు 42.5 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. భారీ లక్ష్యంతో ...
బంగ్లా అలవోకగా...సాక్షి
వరల్డ్ కప్ 2015 : ఆప్ఘనిస్థాన్పై బంగ్లాదేశ్ ఘన విజయంవెబ్ దునియా
అప్ఘాన్పై బంగ్లాదేశ్ ఘనవిజయం...మ్యాచ్ను మలుపు తప్పిన రూబెల్ క్యాచ్Palli Batani
Namasthe Telangana
thatsCricket Telugu
TV5
అన్ని 32 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మనుకా ఒవల్ (కాన్బెర్రా, ఆస్ట్రేలియా): వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లదేశ్ జట్టు శుభారంభం చేసింది. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్పై గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టు 42.5 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. భారీ లక్ష్యంతో ...
బంగ్లా అలవోకగా...
వరల్డ్ కప్ 2015 : ఆప్ఘనిస్థాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం
అప్ఘాన్పై బంగ్లాదేశ్ ఘనవిజయం...మ్యాచ్ను మలుపు తప్పిన రూబెల్ క్యాచ్
వెబ్ దునియా
వరల్డ్ కప్: అర్థాంతంగా వైదొలిగిన పాకిస్థాన్ ఫీల్డింగ్ కోచ్!
వెబ్ దునియా
వివాదాలకు మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్లోనూ అదే తంతు కొనసాగించింది. ఆస్ట్రేలియాలో ఇటీవల గొడవకు దిగిన పాక్ ఆటగాళ్లు తాజాగా సొంత ఫీల్డింగ్ స్టా ఫ్ తోనే దురుసుగా ప్రవర్తించారు. పాక్ క్రికెటర్లు అక్మల్, అఫ్రీది, షెహజాద్ గొడవపడి దూషించడంతో మనస్తాపానికి గురైన ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పదవి నుంచి ...
పాక్ జట్టులో రభస.. ఫీల్డింగ్ కోచ్ రాజీనామాసాక్షి
పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాలకు మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్లోనూ అదే తంతు కొనసాగించింది. ఆస్ట్రేలియాలో ఇటీవల గొడవకు దిగిన పాక్ ఆటగాళ్లు తాజాగా సొంత ఫీల్డింగ్ స్టా ఫ్ తోనే దురుసుగా ప్రవర్తించారు. పాక్ క్రికెటర్లు అక్మల్, అఫ్రీది, షెహజాద్ గొడవపడి దూషించడంతో మనస్తాపానికి గురైన ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పదవి నుంచి ...
పాక్ జట్టులో రభస.. ఫీల్డింగ్ కోచ్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామా
10 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 55/0
సాక్షి
నెల్సన్: యూఏఈ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఓపెనర్లు సికందర్ రాజా, చకాబ్వా శుభారంభం అందించారు. ఓపెనర్లు 61 బంతుల్లో 50 పరుగులు జోడించారు. సికందర్ రాజా 40, చకాబ్వా 10 పరుగులతో ఆడుతున్నారు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...
ఇంకా మరిన్ని »
సాక్షి
నెల్సన్: యూఏఈ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఓపెనర్లు సికందర్ రాజా, చకాబ్వా శుభారంభం అందించారు. ఓపెనర్లు 61 బంతుల్లో 50 పరుగులు జోడించారు. సికందర్ రాజా 40, చకాబ్వా 10 పరుగులతో ఆడుతున్నారు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...
వెబ్ దునియా
భారత్-పాక్ మ్యాచ్: హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ద్వారా 2.5 కోట్ల లుక్స్!
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్కు భారీ క్రేజ్ లభించింది. 2015 ప్రపంచకప్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులతో అడిలైడ్ స్టేడియం కిక్కిరిసిపోతే.. టీవీల్లో వీక్షించే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాచ్కు ఒక్క భారత్ నుంచే హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్ ...
ప్రేక్షకాదరణలో భారత్-పాక్ మ్యాచ్ సరికొత్త రికార్డు: స్టార్ స్పోర్ట్స్Oneindia Telugu
ప్రేక్షకాదరణలో భారత్-పాక్ మ్యాచ్ రికార్డుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్కు భారీ క్రేజ్ లభించింది. 2015 ప్రపంచకప్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులతో అడిలైడ్ స్టేడియం కిక్కిరిసిపోతే.. టీవీల్లో వీక్షించే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాచ్కు ఒక్క భారత్ నుంచే హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్ ...
ప్రేక్షకాదరణలో భారత్-పాక్ మ్యాచ్ సరికొత్త రికార్డు: స్టార్ స్పోర్ట్స్
ప్రేక్షకాదరణలో భారత్-పాక్ మ్యాచ్ రికార్డు
Namasthe Telangana
భారతే ప్రపంచకప్ గెలుస్తుంది : గ్యారీ కిర్ స్టెన్
Namasthe Telangana
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో విజేతగా నిలిచే జట్టు గురించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్ లో ఘోరంగా విఫలమైన టీం ఇండియాపై టైటిల్ నిలబెట్టుకుంటుందా లేదా అన్న సందేహాలు రేకెత్తించింది. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత టీం కి కోచ్ గా బాద్యతలు నిర్వర్తించిన గ్యారీ కిర్ స్టెన్ ఈ విషయంపై స్పందించారు. పటిష్ఠమైన ...
వరల్డ్ కప్ 2015 టైటిల్ ధోనీ సేనదే : గ్యారీ కిర్స్టెన్ ధీమావెబ్ దునియా
అవునన్నా.. కాదన్నా.. భారత్ దే ప్రపంచకప్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో విజేతగా నిలిచే జట్టు గురించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్ లో ఘోరంగా విఫలమైన టీం ఇండియాపై టైటిల్ నిలబెట్టుకుంటుందా లేదా అన్న సందేహాలు రేకెత్తించింది. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత టీం కి కోచ్ గా బాద్యతలు నిర్వర్తించిన గ్యారీ కిర్ స్టెన్ ఈ విషయంపై స్పందించారు. పటిష్ఠమైన ...
వరల్డ్ కప్ 2015 టైటిల్ ధోనీ సేనదే : గ్యారీ కిర్స్టెన్ ధీమా
అవునన్నా.. కాదన్నా.. భారత్ దే ప్రపంచకప్!
వెబ్ దునియా
వరల్డ్ కప్కు క్లార్క్ సిద్ధం.... అయినా డౌటే..!
వెబ్ దునియా
గాయం కారణంగా మ్యాచ్లకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రపంచ కప్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో శనివారం బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా గాయం నుంచి కోలుకున్న క్లార్క్ ఈ మ్యాచ్లో ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. అయినా ఈ మ్యాచ్ ఆడడానికి వర్షం ...
క్లార్క్ పునరాగమనానికి వాయు'గండం'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గాయం కారణంగా మ్యాచ్లకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రపంచ కప్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో శనివారం బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా గాయం నుంచి కోలుకున్న క్లార్క్ ఈ మ్యాచ్లో ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. అయినా ఈ మ్యాచ్ ఆడడానికి వర్షం ...
క్లార్క్ పునరాగమనానికి వాయు'గండం'
సాక్షి
సచిన్తో డిన్నర్ @ రూ.1.45 లక్షలు
సాక్షి
మెల్బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి భోజనం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇందుకోసం భారీగానే ఖర్చు చేయాలి మరి.. కానీ ఇలాంటి అరుదైన ఆతిథ్యం అందరికీ అందుబాటులో ఉండదు.. కేవలం 60 మంది వీఐపీలకు మాత్రమే ఆ అదృష్టం దక్కనుంది. ఈనెల 22న భారత్, దక్షిణాఫ్రికా వన్డేను వీక్షించేందుకు సచిన్ ఆస్ట్రేలియాకు రానున్నాడు.
సిడ్నీలో సచిన్తో ప్రత్యేక విందు: యమా కాస్ట్లీ గురూ...!Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి భోజనం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇందుకోసం భారీగానే ఖర్చు చేయాలి మరి.. కానీ ఇలాంటి అరుదైన ఆతిథ్యం అందరికీ అందుబాటులో ఉండదు.. కేవలం 60 మంది వీఐపీలకు మాత్రమే ఆ అదృష్టం దక్కనుంది. ఈనెల 22న భారత్, దక్షిణాఫ్రికా వన్డేను వీక్షించేందుకు సచిన్ ఆస్ట్రేలియాకు రానున్నాడు.
సిడ్నీలో సచిన్తో ప్రత్యేక విందు: యమా కాస్ట్లీ గురూ...!
Namasthe Telangana
టీమిండియాతో జర భద్రం : పాంటింగ్
Namasthe Telangana
మెల్ బోర్న్: టీమిండియా చాలా ప్రమాదకర జట్టని పాంటింగ్ ఇతర జట్లకు హెచ్చరిస్తున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో గెలిచిన భారత జట్టులో ఆత్మ విశ్వాసం తొనికిసలాడ్తుందన్నారు. ఒకానొక సమయంలో బలహీనంగా కన్పించినా, అగ్ర శ్రేణి ఆటగాళ్ళందరూ రానిస్తే భారత జట్టుకు తిరుగుండదని ఈ అసీస్ మాజీ కెప్టెన్ టీమిండియాకు కితాబిస్తున్నాడు. పాంటింగ్ ...
టీమిండియా చాలా ప్రమాదకర జట్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్ బోర్న్: టీమిండియా చాలా ప్రమాదకర జట్టని పాంటింగ్ ఇతర జట్లకు హెచ్చరిస్తున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో గెలిచిన భారత జట్టులో ఆత్మ విశ్వాసం తొనికిసలాడ్తుందన్నారు. ఒకానొక సమయంలో బలహీనంగా కన్పించినా, అగ్ర శ్రేణి ఆటగాళ్ళందరూ రానిస్తే భారత జట్టుకు తిరుగుండదని ఈ అసీస్ మాజీ కెప్టెన్ టీమిండియాకు కితాబిస్తున్నాడు. పాంటింగ్ ...
టీమిండియా చాలా ప్రమాదకర జట్టు
సాక్షి
యూఏఈ భారీ స్కోరు
సాక్షి
నెల్సన్: షయమాన్ అన్వర్ అర్థ సెంచరీకి తోడు ఖుర్రమ్ ఖాన్ రాణించడంతో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షయమాన్ అన్వర్ 50 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 67 ...
ఇంకా మరిన్ని »
సాక్షి
నెల్సన్: షయమాన్ అన్వర్ అర్థ సెంచరీకి తోడు ఖుర్రమ్ ఖాన్ రాణించడంతో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షయమాన్ అన్వర్ 50 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 67 ...
చారిత్రక ఆస్తి.. అభివృద్ధి నాస్తి
సాక్షి
పోలవరం : ప్రకృతి అందాలతో అలరారుతూ.. పావన గోదావరి మధ్య వెలసిన చారిత్రక క్షేత్రం మహా నందీశ్వర ఆలయం. పట్టిసీమ శివ క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో.. పోలవరం పంచాయతీ పరిధిలోని రామయ్యపేట వద్ద ఈ దేవళం ఉంది. శ్రీ ఉమాసహిత మహానందీశ్వరుడు, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువయ్యారు. ఈ క్షేత్రానికి చెందిన వందలాది ఎకరాల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పోలవరం : ప్రకృతి అందాలతో అలరారుతూ.. పావన గోదావరి మధ్య వెలసిన చారిత్రక క్షేత్రం మహా నందీశ్వర ఆలయం. పట్టిసీమ శివ క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో.. పోలవరం పంచాయతీ పరిధిలోని రామయ్యపేట వద్ద ఈ దేవళం ఉంది. శ్రీ ఉమాసహిత మహానందీశ్వరుడు, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువయ్యారు. ఈ క్షేత్రానికి చెందిన వందలాది ఎకరాల ...
沒有留言:
張貼留言