సాక్షి
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
సాక్షి
అమ్మన్: తమ దేశ పైలట్ను సజీవంగా దహనం చేసిన ఐఎస్ ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. వీరిలో ఇరాక్కు చెందిన మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు సాజిద అల్ రిషావి(44), అల్ఖైదా సభ్యుడు జియాద్ అల్ కర్బోలి ...
ఇద్దరు జిహాదీలను ఉరితీసిన జోర్డాన్Andhrabhoomi
మంటల్లో మానవత్వంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎస్ఐఎస్ దుశ్చర్య.. పైలట్ సజీవదహనం.. జోర్డాన్ ప్రతీకారం!వెబ్ దునియా
Oneindia Telugu
Teluguwishesh
Vaartha
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
అమ్మన్: తమ దేశ పైలట్ను సజీవంగా దహనం చేసిన ఐఎస్ ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. వీరిలో ఇరాక్కు చెందిన మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు సాజిద అల్ రిషావి(44), అల్ఖైదా సభ్యుడు జియాద్ అల్ కర్బోలి ...
ఇద్దరు జిహాదీలను ఉరితీసిన జోర్డాన్
మంటల్లో మానవత్వం
ఐఎస్ఐఎస్ దుశ్చర్య.. పైలట్ సజీవదహనం.. జోర్డాన్ ప్రతీకారం!
వెబ్ దునియా
న్యూయార్క్ శివార్లలో ఘోర రైలు ప్రమాదం
Andhrabhoomi
న్యూయార్క్, ఫిబ్రవరి 4: న్యూయార్క్ నగర శివార్లలో ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ఓ రైలు పట్టాలపై నిలిచిపోయిన ఓ ఎస్యువిని ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఓ మహిళ సహా కనీసం ఏడుగురు చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో మన్హట్టన్లోని రద్దీగా ఉండే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్నుంచి బయలుదేరిన ...
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి..!వెబ్ దునియా
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలుసాక్షి
న్యూయార్కు లో కూడా ఇలాంటి రైలు ప్రమాదమా!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూయార్క్, ఫిబ్రవరి 4: న్యూయార్క్ నగర శివార్లలో ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ఓ రైలు పట్టాలపై నిలిచిపోయిన ఓ ఎస్యువిని ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఓ మహిళ సహా కనీసం ఏడుగురు చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో మన్హట్టన్లోని రద్దీగా ఉండే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్నుంచి బయలుదేరిన ...
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి..!
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు
న్యూయార్కు లో కూడా ఇలాంటి రైలు ప్రమాదమా!
వెబ్ దునియా
పెళ్లికి ముందే డయానాను వద్దనుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. ఎందుకో?
వెబ్ దునియా
ప్రిన్సెస్ డయానాతో పెళ్లికి ముందే సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ప్రిన్స్ చార్లెస్ భావించారని చార్లెస్ అనధికార జీవిత చరిత్ర తెలియజేస్తోంది. చార్లెస్: హార్ట్ ఆఫ్ కింగ్ అనే జీవిత చరిత్రలో ఈ విషయం తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. వివాహ సందర్భంలోనే వివిధ కారణాల వల్ల డయానాతో ఉన్న సంబంధాలకు ముగింపు ...
పార్కర్తో ప్రేమ: పెళ్లికి ముందే డయానాను చార్లెస్ వద్దనుకున్నాడుOneindia Telugu
పెండ్లికి ముందే.. డయానాను వద్దనుకున్నాడుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రిన్సెస్ డయానాతో పెళ్లికి ముందే సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ప్రిన్స్ చార్లెస్ భావించారని చార్లెస్ అనధికార జీవిత చరిత్ర తెలియజేస్తోంది. చార్లెస్: హార్ట్ ఆఫ్ కింగ్ అనే జీవిత చరిత్రలో ఈ విషయం తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. వివాహ సందర్భంలోనే వివిధ కారణాల వల్ల డయానాతో ఉన్న సంబంధాలకు ముగింపు ...
పార్కర్తో ప్రేమ: పెళ్లికి ముందే డయానాను చార్లెస్ వద్దనుకున్నాడు
పెండ్లికి ముందే.. డయానాను వద్దనుకున్నాడు
TV5
మోడీని చంపేస్తాం...ఐసీస్
TV5
ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా చూపిస్తోంది.
మోదీని టార్గెట్ చేసిన ఐఎస్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా చూపిస్తోంది.
మోదీని టార్గెట్ చేసిన ఐఎస్
వెబ్ దునియా
మైత్రీపాల భారత్కు.. మోడీ శ్రీలంకకు... పర్యటన ఖరారు..!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల సిరిసేన ఈ నెల 16వ తేదిన భారత్ పర్యటనకు రానున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 13న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. మైత్రీపాల శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత మొట్ట మొదటి పర్యటనగా భారత్కు రావాలనుకోవడం విశేషం. దీన్నిబట్టి భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చోటు చేసుకున్న మార్పులు ...
మైత్రీపాల తొలి విదేశీ పర్యటనకు భారత్!Vaartha
మైత్రీపాల ఇక్కడికీ..మోడీ అక్కడికీ!Namasthe Telangana
మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉందితెలుగువన్
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల సిరిసేన ఈ నెల 16వ తేదిన భారత్ పర్యటనకు రానున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 13న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. మైత్రీపాల శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత మొట్ట మొదటి పర్యటనగా భారత్కు రావాలనుకోవడం విశేషం. దీన్నిబట్టి భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చోటు చేసుకున్న మార్పులు ...
మైత్రీపాల తొలి విదేశీ పర్యటనకు భారత్!
మైత్రీపాల ఇక్కడికీ..మోడీ అక్కడికీ!
మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉంది
వెబ్ దునియా
సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం: చైనా సపోర్ట్.. మూలన పడిన..
వెబ్ దునియా
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతివ్వడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇదే విషయంపై అమెరికా అధినేత బరాక్ ఒబామా హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా చైనా కూడా మద్దతిచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. భారత్ శాశ్వత సభ్యత్వం కోసం రష్యా ఇప్పటికే మద్దతుదారు. కాగా తాజాగా సోమవారం చైనాలో జరిగిన ...
పాక్కు షాక్: భారత్కు చైనా మద్దతు, దాయాదికి అమెరికా సాయంOneindia Telugu
భారత్కు సుష్మాస్వరాజ్Andhraprabha Daily
చైనా వైపు మోదీ చూపుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతివ్వడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇదే విషయంపై అమెరికా అధినేత బరాక్ ఒబామా హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా చైనా కూడా మద్దతిచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. భారత్ శాశ్వత సభ్యత్వం కోసం రష్యా ఇప్పటికే మద్దతుదారు. కాగా తాజాగా సోమవారం చైనాలో జరిగిన ...
పాక్కు షాక్: భారత్కు చైనా మద్దతు, దాయాదికి అమెరికా సాయం
భారత్కు సుష్మాస్వరాజ్
చైనా వైపు మోదీ చూపు
వెబ్ దునియా
టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణ...! పాక్ ప్రభుత్వం సూచన...!
వెబ్ దునియా
పాకిస్థాన్లో టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణ కల్పించాలని ప్రభుత్వం సూచనలిచ్చింది. పాఠశాలలపై ఉగ్ర దాడులు జరిపిన నేపథ్యంలో టీచర్లను తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించే విధంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు భద్రత కల్పించలేమని, కనుక ఉపాధ్యాయులకే తుపాకులను ...
తుపాకులు పట్టిన టీచర్లు!సాక్షి
పెషావర్: పాఠశాలకు తుపాకులు తెచ్చుకుంటున్న టీచర్లుOneindia Telugu
తుపాకులు పట్టిన పాక్ టీచర్లుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణ కల్పించాలని ప్రభుత్వం సూచనలిచ్చింది. పాఠశాలలపై ఉగ్ర దాడులు జరిపిన నేపథ్యంలో టీచర్లను తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించే విధంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు భద్రత కల్పించలేమని, కనుక ఉపాధ్యాయులకే తుపాకులను ...
తుపాకులు పట్టిన టీచర్లు!
పెషావర్: పాఠశాలకు తుపాకులు తెచ్చుకుంటున్న టీచర్లు
తుపాకులు పట్టిన పాక్ టీచర్లు
వెబ్ దునియా
జపాన్ క్లినికల్ స్టడీ సెంటర్లో 100 మహిళలపై అత్యాచారం!
వెబ్ దునియా
మహిళలపై దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జపాన్ క్లినికల్ స్టడీ సెంటర్ వందలాది మహిళలపై అత్యాచారానికి నిలయమైంది. వివరాలకెళితే.. ఒక క్లినికల్ స్టడీ సెంటర్లో వాలంటీర్లగా పనిచేసేందుకు జాయిన్ అయిన 100 మందికిపైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన జపాన్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం!సాక్షి
100 మందికి పైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారంTV5
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలపై దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జపాన్ క్లినికల్ స్టడీ సెంటర్ వందలాది మహిళలపై అత్యాచారానికి నిలయమైంది. వివరాలకెళితే.. ఒక క్లినికల్ స్టడీ సెంటర్లో వాలంటీర్లగా పనిచేసేందుకు జాయిన్ అయిన 100 మందికిపైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన జపాన్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం!
100 మందికి పైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం
వెబ్ దునియా
టెర్రరిస్టుల చర్య కిరాతకం, దురదృష్టకరం: నరేంద్ర మోడీ
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) టెర్రరిస్టులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరుల్ని హతమార్చడాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్లో మోడీ తెలిపారు. అలాగే తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే ...
జర్నలిస్టు హత్యకు జపాన్ దిగ్ర్భాంతి ఉగ్రవాదంపై పోరు ఉధృతం చేస్తాం: జపాన్ ప్రధానిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కిరాతకం, దురదృష్టకరం'సాక్షి
మళ్లీ ఐఎస్ఐఎస్ కలకలం10tv
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) టెర్రరిస్టులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరుల్ని హతమార్చడాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్లో మోడీ తెలిపారు. అలాగే తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే ...
జర్నలిస్టు హత్యకు జపాన్ దిగ్ర్భాంతి ఉగ్రవాదంపై పోరు ఉధృతం చేస్తాం: జపాన్ ప్రధాని
'కిరాతకం, దురదృష్టకరం'
మళ్లీ ఐఎస్ఐఎస్ కలకలం
Namasthe Telangana
దుబాయి ఎయిర్ పోర్టు అరుదైన రికార్డు
Namasthe Telangana
దుబాయి: అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా దుబాయి విమానాశ్రయం అరుదైన రికార్డు సాధించింది. తర్వాత స్థానంలో లండన్లోని హీత్రూ విమానాశ్రయం నిలిచింది. 2013తో పోలిస్తే 6.1% వృద్ధితో గత ఏడాది 7 కోట్ల 4 లక్షల మంది దుబాయి విమానాశ్రయం మీదుగా రాకపోకలు నెరిపారు. అదే హీత్రూ ఎయిర్పోర్టు మీదుగా ఎటువంటి వృద్ధి లేకుండా 6.8 కోట్ల మంది రాకపోకలు ...
దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనతసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
దుబాయి: అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా దుబాయి విమానాశ్రయం అరుదైన రికార్డు సాధించింది. తర్వాత స్థానంలో లండన్లోని హీత్రూ విమానాశ్రయం నిలిచింది. 2013తో పోలిస్తే 6.1% వృద్ధితో గత ఏడాది 7 కోట్ల 4 లక్షల మంది దుబాయి విమానాశ్రయం మీదుగా రాకపోకలు నెరిపారు. అదే హీత్రూ ఎయిర్పోర్టు మీదుగా ఎటువంటి వృద్ధి లేకుండా 6.8 కోట్ల మంది రాకపోకలు ...
దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనత
沒有留言:
張貼留言