2015年2月4日 星期三

2015-02-05 తెలుగు (India) ఇండియా


Andhrabhoomi
   
'మేక్ ఇన్ ఇండియా' ఇదేనా?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'ప్రధాని నరేంద్ర మోదీ కలల పథకమైన 'మేక్ ఇన్ ఇండియా' పథకాన్ని యద్దేవా చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఆయన బ్రిటన్‌లో తయారైన పది లక్షల రూపాయల విలువైన కోటు ధరించారని విమర్శించారు. అంతేకాదు ప్రధాని మోదీ నలుగురైదుగురు పారిశ్రామికవేత్తల కోసమే పని ...

పేదల కోసం పోరాడుతున్నందునే..   సాక్షి
జయంతి నటరాజన్‌ను ఒత్తిడి చేసిన మాట వాస్తవమే : రాహుల్ గాంధీ   వెబ్ దునియా
జయంతి నటరాజన్ ఇష్యూ: మోడీపై విరుచుకుపడ్డ రాహుల్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిందితుడని... ఎల్లకాలంలో కస్టడీలో ఉంచడానికి వీల్లేదు : సుప్రీం   
వెబ్ దునియా
ఒక కేసులో నిందితుడని ఎల్లకాలం కస్టడీలో ఉంచడానికి ఏమాత్రం వీలు లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విచారణ సమయంలో మాత్రమే అతనిని కస్టడీలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. విచారణ ప్రారంభించటంలో, ముగించటంలో జాప్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విచారణ సహేతుకమైన కాలావధిలో ముగిసే అవకాశం లేనపుడు.. నిందితుడిని నిరవధిక కాలం కస్టడీలో ...

నిందితుడిని నిరవధికంగా కస్టడీలో ఉంచరాదు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
స్పైస్‌జెట్ వాలెంటైన్స్ డే ఆఫర్   
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా టికెట్ ధరను రూ.1,599గా నిర్ణయించినట్లు తెలిపింది. వచ్చే శుక్రవారం వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. ఈ ఏడాది ...

స్పైస్‌జెట్ ప్రేమికుల ఆఫర్   సాక్షి
ప్రేమికుల రోజున స్పైస్ జెట్ ఆఫర్: రూ.1599కే..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం సేవించిన పోలీసు.. డబ్బులు అడిగిన బార్ మేనేజర్‌ హతం..!   
వెబ్ దునియా
మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి ఆ బార్ మేనేజర్‌ను కాల్చిచంపాడు. ఈ సంఘటన పంజాబ్‌లోని బటిండాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగ్ రూర్ సెంట్రల్ జైలులో డిప్యూటీ సూపరిడెంట్‌గా పనిచేస్తున్న బోహత్ సింగ్ మద్యం మత్తులో బార్‌కు వెళ్లాడు. అక్కడ మందు బాటిల్ ఇవ్వాలని బార్ మేనేజర్‌ను అడగ్గా.. అతను డబ్బులివ్వాలని పోలీసుని అడిగాడు.
మద్యం సేవించి బార్ మేనేజర్‌ను కాల్చిన పోలీసు అధికారి   Oneindia Telugu
తప్ప తాగి బార్ మేనేజర్‌ను కాల్చిన ఖాకీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నదిలో కూలిన తైవాన్ విమానం   
Andhrabhoomi
తైపీ, ఫిబ్రవరి 4: తైవాన్‌లో 53 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రాన్స్ ఏసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి బుధవారం తైపీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఒక నదిలో కూలిపోవడంతో 20 మందికి పైగా చనిపోగా, పలువురి జాడ తెలియడం లేదు. తాజా సమాచారాన్ని బట్టి మృతుల సంఖ్య 20కి చేరుకోగా, నీటిలో మునిగి ...

తైపీ నదిలో కూలుతున్న విమానాన్ని వీడియో తీసింది ఎవరు?   వెబ్ దునియా
తైవాన్‌లో నదిలో కూలిన విమానం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తైపీ నదిలో కూలిన ట్రాన్స్ ఏషియా విమానం.. 23మంది మృతి   10tv
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యాంగ్రీ ఏనుగులు   
తెలుగువన్
చిత్తూరు - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ఈమధ్యకాలంలో అడవిలోంచి బయటకి వచ్చి గ్రామాల మీద పడి గందరగోళం చేస్తున్నాయి. ఏనుగుల ధాటికి జనం కకావికలు అయిపోతున్నారు. ఎవరూ ఏమీ చేయకుండానే ఏనుగులు రెచ్చిపోతూ వుంటాయి.. అలాంటిది వాటి మందలోని ఓ ఏనుగుకు ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా వుంటుంది? ఏమవుతుందో ప్రత్యక్షంగా ...

చిత్తూరు హైవేలో ఏనుగుల బీభత్సం... కారు ఢీకొని ఏనుగు మృతి..!   వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏనుగుల బీభత్సం: స్తంభించిన ట్రాఫిక్   Andhrabhoomi
TV5   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శారదా స్కాంలో సిబిఐపై ఒత్తిడి: హోంశాఖ కార్యదర్శి గోస్వామికి ఉద్వాసన   
Oneindia Telugu
న్యూడిల్లీ: శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి మాతంగ్ సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశం మేరకు అనీల్ గోస్వామి బుధవారం రాత్రి తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానే హోం శాఖ కొత్త ...

గోస్వామి ఔట్- గోయల్ ఇన్   News Articles by KSR
హోం సెక్రటరీకి ఉద్వాసన   Andhraprabha Daily
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామిపై వేటు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారతమాతగా కుష్భూ.. మధురైలో రగడ.   
వెబ్ దునియా
సినీ నటి కుష్బూ భారతమాతగా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఆమెను భారతమాతను చేసేశారు. సింహంపై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ ప్లెక్సీ మదురైలో రచ్చకెక్కింది. అనేక విమర్శలకు తావిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సినీ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరి సెలబ్రెటీ అయిపోయింది. దీంతో కాంగ్రెస్ వర్గాలు మదురై ఉత్తన్ కుడి ...

భారత మాత గా కుష్భు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాలికపై మతాచార్యుడి అత్యాచారం   
వెబ్ దునియా
అసలే బాలికకు అమ్మా.. నాన్న... అక్కా.. తమ్ముడు ఎవ్వరూలేని అనాథ జీవితం గడుపుతోంది. విధిలేని పరిస్థితులలలో పునరావాస కేంద్రంలో తలదాచుకుంటోంది. అక్కడైతే తనకు రక్షణ ఉంటుందనీ, కాస్తంత ఆహారం దొరుకుతుందని ఊహించింది. దురదృష్టం అక్కడ కూడా ఆ బాలికను వెంటాడింది. నీతు బోధించి మనోధైర్యం ఇవ్వాల్సిన మతాచార్యుడు ఆమెపై కామపిశాచిలా ...

బాలికపై మతాచార్యుడి అత్యాచారం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆప్‌.. కాదు కాదు బీజేపీ!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సర్వేలకు చిక్కని ఢిల్లీ ఫలితాలు.. ఒక్కో సర్వేది ఒక్కో తీరు మొన్నటిదాకా ఆప్‌కే అవకాశాలు! తాజా సర్వేల్లో మూడు బీజేపీ వైపు మొగ్గు 44 ఖాయమంటున్న ఆప్‌ సొంత సర్వే సర్వేలన్నీ అబద్ధాలే.. వాటిని నమ్మొద్దు: మోదీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఉత్కంఠ రేపుతున్న పోరులో గెలుపెవరిది? ఢిల్లీ ఎన్నికల్లో గాలి ఎటువైపు వీస్తోంది? కాబోయే ముఖ్యమంత్రి 'మఫ్లర్‌ వాలా' ...

చలో ఢిల్లీ.. మనదే గల్లీగల్లీ..!   సాక్షి
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్‌దే : సర్వేల్లో వెల్లడి   వెబ్ దునియా
బీజేపీ సర్వేలో కేజ్రీ విన్...వన్డే క్రికెట్ మ్యాచ్‌లా ఢిల్లీ పోల్   Palli Batani
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言