వెబ్ దునియా
ఏపికి ప్రత్యేక ప్యాకేజీ... ప్రత్యేక హోదా కథ కంచికేనా...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటనతెలుగువన్
ప్రత్యేక నిధులతో సరి !సాక్షి
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లుAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన
ప్రత్యేక నిధులతో సరి !
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లు
సాక్షి
'అమెజాన్'లో తెలంగాణ హస్తకళలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అం దిస్తామని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్కామ్ పేర్కొంది. ఆన్లైన్ వ్యాపారంతో తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణపై చర్చిం చేందుకు అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ ...
హైదరాబాద్కు అమెజాన్!Andhraprabha Daily
'అమెజాన్' ఆన్లైన్లో టీ ఉత్పత్తులు: కేటీఆర్కు హామీOneindia Telugu
అమెజాన్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అం దిస్తామని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్కామ్ పేర్కొంది. ఆన్లైన్ వ్యాపారంతో తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణపై చర్చిం చేందుకు అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ ...
హైదరాబాద్కు అమెజాన్!
'అమెజాన్' ఆన్లైన్లో టీ ఉత్పత్తులు: కేటీఆర్కు హామీ
అమెజాన్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
సాక్షి
చంద్రబాబుపై ఫిర్యాదు
సాక్షి
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన ...
ఇష్టంలేకుంటే విజయవాడకు వెళ్లొచ్చుAndhrabhoomi
హైదరాబాద్పై ఘాటు వ్యాఖ్య: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదుOneindia Telugu
తెలంగాణలో ఆంధ్రాపార్టీలు అవసరం లేదు: కవితNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Telangana99
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన ...
ఇష్టంలేకుంటే విజయవాడకు వెళ్లొచ్చు
హైదరాబాద్పై ఘాటు వ్యాఖ్య: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణలో ఆంధ్రాపార్టీలు అవసరం లేదు: కవిత
వెబ్ దునియా
చంద్రబాబుకు బీజేపీ భయం పట్టుకుంది: సి. రామచంద్రయ్య
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చుతుందనే భయంతో, ఆందోళనతో బాబు ఉన్నట్లు సీఆర్ దుయ్యబట్టారు. అందుకే ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పైన గట్టిగా నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత ...
'ఏం అడిగినా కూల్చేస్తారని, బాబుకు బీజేపీ భయం'Oneindia Telugu
పయ్యావులపై విశ్వేశ్వరరెడ్డి ఆరోపణNews Articles by KSR
'పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చుతుందనే భయంతో, ఆందోళనతో బాబు ఉన్నట్లు సీఆర్ దుయ్యబట్టారు. అందుకే ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పైన గట్టిగా నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత ...
'ఏం అడిగినా కూల్చేస్తారని, బాబుకు బీజేపీ భయం'
పయ్యావులపై విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ
'పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు'
Andhrabhoomi
నవవధువు సహా నలుగురి మృతి
సాక్షి
తోట్లవల్లూరు : పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు మింగేసింది. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన పెళ్లి బృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి ...
కృష్ణా జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమార్తె మృతి!వెబ్ దునియా
కాలువలో కారు.. నవ వధువు మృతితెలుగువన్
కాల్వలోకి కారుదూసుకెళ్లి పెళ్లికుమార్తె మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
తోట్లవల్లూరు : పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు మింగేసింది. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన పెళ్లి బృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి ...
కృష్ణా జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమార్తె మృతి!
కాలువలో కారు.. నవ వధువు మృతి
కాల్వలోకి కారుదూసుకెళ్లి పెళ్లికుమార్తె మృతి
Namasthe Telangana
నేడు హస్తినకు సీఎం కేసీఆర్
Namasthe Telangana
నమస్తే తెలంగాణ, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంతోపాటు ప్రణాళికాసంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ...
నేడు ఢిల్లీకి కేసీఆర్లAndhraprabha Daily
నేడు ఢిల్లీకి కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్సాక్షి
10tv
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
నమస్తే తెలంగాణ, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంతోపాటు ప్రణాళికాసంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ...
నేడు ఢిల్లీకి కేసీఆర్ల
నేడు ఢిల్లీకి కేసీఆర్
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
వెబ్ దునియా
14 ఏళ్ల బాలుడి మృతి.. వైద్యులను చితకబాదేశారు!
వెబ్ దునియా
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి స్వైన్ ఫ్లూతో ప్రతి రోజూ వార్తా పత్రిక పతాక శీర్షికలకు ఎక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా గాంధీ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడి చేసిన కొంతమంది... వారిని చితకబాదేశారు. వివరాల్లోకి వెళ్లే, గాంధీలో చికిత్స పొందుతూ పద్నాలుగేళ్ల ఓ బాలుడు మరణించాడు. బాలుడి మృతికి వైద్యులే ...
గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడిNews Articles by KSR
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలిసాక్షి
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి స్వైన్ ఫ్లూతో ప్రతి రోజూ వార్తా పత్రిక పతాక శీర్షికలకు ఎక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా గాంధీ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడి చేసిన కొంతమంది... వారిని చితకబాదేశారు. వివరాల్లోకి వెళ్లే, గాంధీలో చికిత్స పొందుతూ పద్నాలుగేళ్ల ఓ బాలుడు మరణించాడు. బాలుడి మృతికి వైద్యులే ...
గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి
వెబ్ దునియా
పవన్ కల్యాణ్ పాలిటిక్స్.. 2017 తర్వాత రీ ఎంట్రీ..!?
వెబ్ దునియా
సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పాలిటిక్సే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ 2017 రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ రైతులతో ముఖాముఖికి సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రైతుల్లో కొత్త ఉత్సాహం చేకూరింది. అయితే పవన్ కల్యాణ్ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చే రైతులతో ...
2017 పవన్ కళ్యాణ్ పొలిటికల్ రి ఎంట్రీ ఇస్తాడా?Telangana99
2017 వరకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా!News Articles by KSR
రాజధాని అన్యాయంపై స్పందించండి: పవన్ కళ్యాణ్కి రైతుల వినతిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పాలిటిక్సే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ 2017 రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ రైతులతో ముఖాముఖికి సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రైతుల్లో కొత్త ఉత్సాహం చేకూరింది. అయితే పవన్ కల్యాణ్ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చే రైతులతో ...
2017 పవన్ కళ్యాణ్ పొలిటికల్ రి ఎంట్రీ ఇస్తాడా?
2017 వరకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా!
రాజధాని అన్యాయంపై స్పందించండి: పవన్ కళ్యాణ్కి రైతుల వినతి
వెబ్ దునియా
ఏపీ విద్యుత్ ఇవ్వని విషయం తెలిసిందే.. మోడీకి కేసీఆర్ లేఖ!
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలంగాణకు మరింత విద్యుత్ ఇవ్వాలని, తూర్పు గ్రిడ్ నుండి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ మోడీని లేఖ ద్వారా విజ్ఞుప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని మరో లేఖ రాశారు. వచ్చే ఐదేళ్లలో బొగ్గు అవసరాలను లేఖలో ...
ఇవ్వండి.. బాబు ఇవ్వట్లేదని మీకు తెల్సు: మోడీకి కేసీఆర్ 2 లేఖలుOneindia Telugu
తెలంగాణకు బొగ్గు కేటాయించండిసాక్షి
విద్యుత్ ఇవ్వండిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలంగాణకు మరింత విద్యుత్ ఇవ్వాలని, తూర్పు గ్రిడ్ నుండి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ మోడీని లేఖ ద్వారా విజ్ఞుప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని మరో లేఖ రాశారు. వచ్చే ఐదేళ్లలో బొగ్గు అవసరాలను లేఖలో ...
ఇవ్వండి.. బాబు ఇవ్వట్లేదని మీకు తెల్సు: మోడీకి కేసీఆర్ 2 లేఖలు
తెలంగాణకు బొగ్గు కేటాయించండి
విద్యుత్ ఇవ్వండి
నగల వేలంపై బ్యాంకు మేనేజర్ నిలదీత
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టిన నగలను తమకు సమాచారం ఇవ్వకుండా వేలం వేశారంటూ ఖాతాదారులు బుధవారం సాయంత్రం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. దీనిపై మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. అతనిని బయటకు ...
గుంటూరు జిల్లాలో రైతుల బంగారం వేలంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టిన నగలను తమకు సమాచారం ఇవ్వకుండా వేలం వేశారంటూ ఖాతాదారులు బుధవారం సాయంత్రం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. దీనిపై మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. అతనిని బయటకు ...
గుంటూరు జిల్లాలో రైతుల బంగారం వేలం
沒有留言:
張貼留言