2015年2月3日 星期二

2015-02-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఢిల్లీ పోల్స్... బీజేపీ విజన్ డాక్యుమెంట్.. ప్రపంచ స్థాయి సిటీగా...!   
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన అజెండా అని బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న తరుణంలో బీజేపీకి చెందిన నేతలు ఆ రాష్ట్రానికి తమ విజన్‌ డాక్యుమెంట్‌ను మంగళవారం విడుదల చేశారు. దేశమంతటికీ ఆదర్శప్రాయమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌గా తీర్చి దిద్దుతామని బీజేపీ స్పష్టం ...

ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ...!   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కడియం దళితుడే కదా: టిడిపి నేతలతో గవర్నర్   
Oneindia Telugu
హైదరాబాద్: దళితుల నుంచి ఒక్కరికీ ప్రాతినిధ్యం లేని కె. చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేయాలని కోరుతూ మంగళవారం రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌, టిడిపి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ...

సచివాలయాన్ని తరలించొద్దు   Andhraprabha Daily
గవర్నర్‌తో ముగిసిన టీటీడీపీ నేతల భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణకు 'టాటా' పవర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు టాటా పవర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. నిరర్థక భూముల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం బయోమాస్ అభివృద్ధికీ ఆసక్తిని కనబరించింది. పవన విద్యుత్‌ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా పరిశీలి స్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను ...

కెటిఆర్ చేసింది మంచి ప్రయత్నమే   News Articles by KSR
పెట్టుబడులకు టాటా ఓకే   Andhrabhoomi
స్వదేశీ ఇన్వెస్టర్లపై కేటీఆర్ కన్ను.. టాటా గ్రూపే టార్గెట్!   వెబ్ దునియా
Vaartha   
అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కారుకు స్టీరింగ్!   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 3: టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం కొంపల్లిలో జరిగిన టిఆర్‌ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర కమిటీని రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ...

టీఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యం   సాక్షి
టీఆర్‌ఎస్‌ కమిటీలన్నీ రద్దు   Andhraprabha Daily
టిఆర్ఎస్ కమిటీలురద్దు- స్టీరింగ్ కమిటీ   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం   
సాక్షి
హైదరాబాద్: దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన స్టూడియోను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ ఘటనపై చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. దీని తాళం చెవి శ్రావణి ...

చక్రి ఆఫీసులో కాలిపోయిన ఫర్నిచర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చక్రి కార్యాలయంపై దాడి: పోలీసులకు భార్య, బ్రదర్ ఫిర్యాదు!   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబు కాదు.. దుబారా బాబు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు. విభజన ...

దుబారా బాబు   Andhrabhoomi
చంద్రబాబు.. దుబారా బాబే : అంబటి రాంబాబు విసుర్లు!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
లాయర్ల ఆందోళనతో స్తంభించిన హైకోర్టు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) మంగళవారం చేపట్టిన 'చలో హైకోర్టు' ఆందోళనతో హైకోర్టు స్తంభించింది. హైకోర్టును వెంటనే విభజించాలని, అప్పటివరకూ న్యాయ వ్యవస్థలో ఎటువంటి పోస్టులను భర్తీ చేయొద్దని డిమాండ్‌చేస్తూ లాయర్లు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు, క్రిమినల్, సివిల్, ...

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలి   Andhrabhoomi
ఊపందుకున్న హైకోర్టు విభజన డిమాండ్‌   10tv
టి. హైకోర్టుకు వెంకయ్య,చంద్రబాబు అడ్డు   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటి ముంగిటకే రైలు టిక్కెట్ : ఇక క్యాష్ ఆన్ డెలివరీ విధానం!   
వెబ్ దునియా
రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇకపై రైలు టిక్కెట్లను ఇంటి వద్దేకే అందించనున్నారు. ఇందుకోసం క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఇండియన్ రైల్ క్యాటరింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రవేశపెట్టనుంది. ఈ పద్ధతిలో ఎవరైనా ఇంటి వద్దే డబ్బు చెల్లించి టిక్కెట్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఆన్ లైన్లో ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ ...

మనిషికి విశ్వసనీయ నేస్తం కుక్క, చంపే హక్కు ఎక్కడిది: సుప్రీం   Oneindia Telugu
డోర్ డెలివరీలో రైల్వే టిక్కెట్లు.. అప్పుడే చెల్లింపులు..   Teluguwishesh
ట్రైన్ టిక్కెట్ మీ ఇంటికే...   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెదిరింపు కేసులో దావూద్ తమ్ముడి అరెస్టు   
వెబ్ దునియా
ఓ వ్యక్తి బెరించిన కేసులో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్బాల్ తన అనుచరులతో కలసి ఓ ఎస్టేట్ ఏజెంట్ ను బెదిరించి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఎస్టేట్ ఏజెంట్ సలీం షేక్ పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించిన విషయాన్ని ...

బలవంతపు వసూలు కేసులో దావూద్ సోదరుడి అరెస్ట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


మోహన్‌లాల్ ప్రతిపాదనపై నేడు నిర్ణయం   
సాక్షి
తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'లాలిసమ్' బ్యాండ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం అత్యంత చెత్తగా ఉందని ఆన్‌లైన్‌లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు ఇతర గాయకులు స్టేజిపై పాడలేదని, అంతా ముందే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言