వెబ్ దునియా
ఏపికి ప్రత్యేక ప్యాకేజీ... ప్రత్యేక హోదా కథ కంచికేనా...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటనతెలుగువన్
ప్రత్యేక నిధులతో సరి !సాక్షి
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లుAndhraprabha Daily
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన
ప్రత్యేక నిధులతో సరి !
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లు
Andhrabhoomi
'మేక్ ఇన్ ఇండియా' ఇదేనా?
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'ప్రధాని నరేంద్ర మోదీ కలల పథకమైన 'మేక్ ఇన్ ఇండియా' పథకాన్ని యద్దేవా చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఆయన బ్రిటన్లో తయారైన పది లక్షల రూపాయల విలువైన కోటు ధరించారని విమర్శించారు. అంతేకాదు ప్రధాని మోదీ నలుగురైదుగురు పారిశ్రామికవేత్తల కోసమే పని ...
పేదల కోసం పోరాడుతున్నందునే..సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'ప్రధాని నరేంద్ర మోదీ కలల పథకమైన 'మేక్ ఇన్ ఇండియా' పథకాన్ని యద్దేవా చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఆయన బ్రిటన్లో తయారైన పది లక్షల రూపాయల విలువైన కోటు ధరించారని విమర్శించారు. అంతేకాదు ప్రధాని మోదీ నలుగురైదుగురు పారిశ్రామికవేత్తల కోసమే పని ...
పేదల కోసం పోరాడుతున్నందునే..
Andhrabhoomi
నదిలో కూలిన తైవాన్ విమానం
Andhrabhoomi
తైపీ, ఫిబ్రవరి 4: తైవాన్లో 53 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రాన్స్ ఏసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి బుధవారం తైపీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఒక నదిలో కూలిపోవడంతో 20 మందికి పైగా చనిపోగా, పలువురి జాడ తెలియడం లేదు. తాజా సమాచారాన్ని బట్టి మృతుల సంఖ్య 20కి చేరుకోగా, నీటిలో మునిగి ...
తైపీ నదిలో కూలుతున్న విమానాన్ని వీడియో తీసింది ఎవరు?వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
తైపీ, ఫిబ్రవరి 4: తైవాన్లో 53 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రాన్స్ ఏసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి బుధవారం తైపీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఒక నదిలో కూలిపోవడంతో 20 మందికి పైగా చనిపోగా, పలువురి జాడ తెలియడం లేదు. తాజా సమాచారాన్ని బట్టి మృతుల సంఖ్య 20కి చేరుకోగా, నీటిలో మునిగి ...
తైపీ నదిలో కూలుతున్న విమానాన్ని వీడియో తీసింది ఎవరు?
సాక్షి
'అమెజాన్'లో తెలంగాణ హస్తకళలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అం దిస్తామని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్కామ్ పేర్కొంది. ఆన్లైన్ వ్యాపారంతో తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణపై చర్చిం చేందుకు అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ ...
హైదరాబాద్కు అమెజాన్!Andhraprabha Daily
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అం దిస్తామని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్కామ్ పేర్కొంది. ఆన్లైన్ వ్యాపారంతో తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణపై చర్చిం చేందుకు అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ ...
హైదరాబాద్కు అమెజాన్!
యాంగ్రీ ఏనుగులు
తెలుగువన్
చిత్తూరు - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ఈమధ్యకాలంలో అడవిలోంచి బయటకి వచ్చి గ్రామాల మీద పడి గందరగోళం చేస్తున్నాయి. ఏనుగుల ధాటికి జనం కకావికలు అయిపోతున్నారు. ఎవరూ ఏమీ చేయకుండానే ఏనుగులు రెచ్చిపోతూ వుంటాయి.. అలాంటిది వాటి మందలోని ఓ ఏనుగుకు ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా వుంటుంది? ఏమవుతుందో ప్రత్యక్షంగా ...
ఇంకా మరిన్ని »
తెలుగువన్
చిత్తూరు - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ఈమధ్యకాలంలో అడవిలోంచి బయటకి వచ్చి గ్రామాల మీద పడి గందరగోళం చేస్తున్నాయి. ఏనుగుల ధాటికి జనం కకావికలు అయిపోతున్నారు. ఎవరూ ఏమీ చేయకుండానే ఏనుగులు రెచ్చిపోతూ వుంటాయి.. అలాంటిది వాటి మందలోని ఓ ఏనుగుకు ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా వుంటుంది? ఏమవుతుందో ప్రత్యక్షంగా ...
Andhrabhoomi
నవవధువు సహా నలుగురి మృతి
సాక్షి
తోట్లవల్లూరు : పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు మింగేసింది. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన పెళ్లి బృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి ...
కృష్ణా జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమార్తె మృతి!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
తోట్లవల్లూరు : పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు మింగేసింది. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన పెళ్లి బృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి ...
కృష్ణా జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమార్తె మృతి!
సాక్షి
చంద్రబాబుపై ఫిర్యాదు
సాక్షి
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన ...
ఇష్టంలేకుంటే విజయవాడకు వెళ్లొచ్చుAndhrabhoomi
హైదరాబాద్పై ఘాటు వ్యాఖ్య: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదుOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన ...
ఇష్టంలేకుంటే విజయవాడకు వెళ్లొచ్చు
హైదరాబాద్పై ఘాటు వ్యాఖ్య: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
Namasthe Telangana
నేడు హస్తినకు సీఎం కేసీఆర్
Namasthe Telangana
నమస్తే తెలంగాణ, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంతోపాటు ప్రణాళికాసంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ...
నేడు ఢిల్లీకి కేసీఆర్లAndhraprabha Daily
నేడు ఢిల్లీకి కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్సాక్షి
10tv
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
నమస్తే తెలంగాణ, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంతోపాటు ప్రణాళికాసంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ...
నేడు ఢిల్లీకి కేసీఆర్ల
నేడు ఢిల్లీకి కేసీఆర్
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
వెబ్ దునియా
చంద్రబాబుకు బీజేపీ భయం పట్టుకుంది: సి. రామచంద్రయ్య
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చుతుందనే భయంతో, ఆందోళనతో బాబు ఉన్నట్లు సీఆర్ దుయ్యబట్టారు. అందుకే ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పైన గట్టిగా నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత ...
'ఏం అడిగినా కూల్చేస్తారని, బాబుకు బీజేపీ భయం'Oneindia Telugu
పయ్యావులపై విశ్వేశ్వరరెడ్డి ఆరోపణNews Articles by KSR
'పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చుతుందనే భయంతో, ఆందోళనతో బాబు ఉన్నట్లు సీఆర్ దుయ్యబట్టారు. అందుకే ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పైన గట్టిగా నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత ...
'ఏం అడిగినా కూల్చేస్తారని, బాబుకు బీజేపీ భయం'
పయ్యావులపై విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ
'పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు'
Oneindia Telugu
శారదా స్కాంలో సిబిఐపై ఒత్తిడి: హోంశాఖ కార్యదర్శి గోస్వామికి ఉద్వాసన
Oneindia Telugu
న్యూడిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి మాతంగ్ సింగ్ను కాపాడేందుకు ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశం మేరకు అనీల్ గోస్వామి బుధవారం రాత్రి తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానే హోం శాఖ కొత్త ...
గోస్వామి ఔట్- గోయల్ ఇన్News Articles by KSR
హోం సెక్రటరీకి ఉద్వాసనAndhraprabha Daily
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూడిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి మాతంగ్ సింగ్ను కాపాడేందుకు ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశం మేరకు అనీల్ గోస్వామి బుధవారం రాత్రి తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానే హోం శాఖ కొత్త ...
గోస్వామి ఔట్- గోయల్ ఇన్
హోం సెక్రటరీకి ఉద్వాసన
沒有留言:
張貼留言