2014年12月9日 星期二

2014-12-10 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్   
సాక్షి
స్టాక్‌హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 ...

సత్యార్థి, మలాలాకు నేడు నోబెల్ ప్రదానం   Andhrabhoomi
బాలల హక్కులకు 'నోబెల్‌' స్ఫూర్తి   Andhraprabha Daily
పిల్లలు ఐపాడ్లు వద్దంటున్నారు.. పుస్తకాలే ముద్దంటున్నారు..!   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
జార్ఖండ్‌లో 15 మంది ఖైదీల పరారీ   
సాక్షి
ఛాయ్‌బాస: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భుమ్ జిల్లా ఛాయ్‌బాస జైలులో మంగళవారం ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. ఖైదీలు రక్షణ సిబ్బందిపై ఒక్కసారిగా తిరగబడి, వారిని తోసేసి తప్పించుకునిపోయే సాహసం చేశారు. ఏడుగురు నక్సల్స్ సహా మొత్తం 15 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు ...

జార్ఖండ్‌లో 12 మంది ఖైదీలు పరార్: ఐదుగురు మృతి   వెబ్ దునియా
పరారైన ఖైదీలు: పోలీసులు కాల్పుల్లో 5గురు మృతి.. మిగతా 12 మంది తప్పించుకున్నారు...   Oneindia Telugu
ఖైదీల పరారీ:కాల్పుల్లో ఐదుగురు మృతి   Andhrabhoomi
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మళ్లీ ఓటెత్తిన కశ్మీర్, జార్ఖండ్   
సాక్షి
శ్రీనగర్/రాంచీ: ఉగ్ర దాడులు, ఎన్నికల బహిష్కరణ పిలుపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. రాష్ర్టంలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలనుకున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఓటుతో బుద్ధి చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లో 16 ...

పోలింగ్ 59 శాతం   Andhrabhoomi
బెదరని ఓటరు   Andhraprabha Daily
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ 3వ విడత పోలింగ్   తెలుగువన్
Oneindia Telugu   
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 26 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
పట్టం కడితే ప్రగతి పరుగు   
Andhrabhoomi
జార్ఖండ్, డిసెంబర్ 9: జార్ఖండ్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి మెజారిటీతో బిజెపికి కట్టబెట్టాలని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంట్రాక్టర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి అడుగంటిపోతుందని, ...

అభివృద్ధికి పట్టం కట్టండి   Andhraprabha Daily
సంకీర్ణ సర్కారుతో కాంట్రాక్టర్లకే అధికారం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోనియా బర్త్‌డేకు మోదీ శుభాకాంక్షలు   
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి' అంటూ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఛత్తీస్‌లో నక్సల్స్ దాడులు, కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా వేడుకలకు ...

సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ   Andhrabhoomi
సోనియా బర్త్ డేకు మోడీ సర్‌ప్రైజ్ గిఫ్ట్, డిఎస్ పూజలు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్యాబ్ డ్రైవర్లకు తనిఖీ తప్పనిసరి   
సాక్షి
బెంగళూరు : పింక్ సిటీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసే వారికి ముందస్తు తనిఖీలు తప్పనిసరి చేస్తూ బెంగళూరు పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. పౌరులు.. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ ఎంఎన్ సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని టాక్సీ ఆపరేటర్లందరూ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
వెబ్‌ ట్రావెల్స్‌పై నిషేధం! ప్రతి క్యాబ్‌లోనూ జీపీఎస్‌ తప్పనిసరి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: ఉబెర్‌ ఉదంతంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ రాజధానిలో క్యాబ్‌ ఎక్కిన యువతిపై డ్రైవరే అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో మహిళల భద్రతకోసం కఠిన నిబంధనల అమలుకు నిర్ణ యించింది. క్యాబ్‌ సర్వీసునందించే ప్రతి టాక్సీలోనూ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. వెబ్‌ ఆధారిత ...

హైదరాబాద్ లో ఉబెర్ క్యాబ్ లపై నిషేధం   సాక్షి
ఢిల్లీ రేప్: చలించిపోయానన్న అమీర్ ఖాన్   Oneindia Telugu
ఉబెర్ క్యాబ్ సర్వీసులు నిషేధించాలని కేంద్రం విజ్ఞప్తి   Andhrabhoomi
10tv   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 39 వార్తల కథనాలు »   


భారత్‌తో మాది సహజ మైత్రి: పుతిన్   
Namasthe Telangana
మాస్కో: అంతర్జాతీయంగా, జాతీయంగా భారత్, రష్యాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలతో రెండుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ముప్పేమీలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారత్‌కు తాము అన్నిరకాలుగా సహజ మిత్రులమన్నారు. రేపటి నుంచి రెండురోజులపాటు ఆయన భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన విశేషాలపై ...

రష్యాతో శిఖరాగ్రబంధం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వయసు 20.. వేతనం రెండు కోట్లు!   
సాక్షి
జైపూర్: ఈమధ్య కాలంలో విద్యార్థులు తమ వార్షిక వేతనాల్లో మెరుస్తున్నారు. ఐఐటీల్లో ప్రతిభ చాటుతున్నవిద్యార్థులు తమ వార్షిక వేతనాలను కూడా అంతే స్థాయిలో చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ముంబై ఐఐటీకి చెందిన విద్యార్థినికి అక్షరాలా రెండు కోట్ల రూపాయిలను ఆఫర్ చేసింది సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్. ముంబైలో నాల్గో సంవత్సరం ...

ఐఐటీ ముంబై గర్ల్... ఫేస్ బుక్ నుంచి రూ. 2 కోట్ల జాబ్ ఆఫర్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై నిప్పులు   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై మంగళవారం లోక్‌సభలో బీజేపీ, సీపీఎంలు నిప్పులు చెరిగాయి. ఆయన క్షమాపణ చెప్పకపోతే అభిశంసన తీర్మానం తెస్తామని బీజేపీ హెచ్చరించింది. తృణమూల్ ఎంపీ ఒకరు రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్‌లో మాట్లాడుతూ మోదీపై, దివంగత ప్రధాని లాల్ ...

శాస్త్రి మనవడిపై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య, బీజేపీకి సీపీఎం మద్దతు   Oneindia Telugu
ప్రధాని పై వ్యాఖ్య- అభిశంసనకు బిజెపి సిద్దం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言