2014年12月9日 星期二

2014-12-10 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది   
తెలుగువన్
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఈరోజు తెల్లవారు జామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీలంకకు పెను సమస్యగా మారిన యల్.టీ.టీ.ఇ.ని దాని అధినేత అధ్యక్షుడు ప్రభాకరన్ న్ని అంతం చేసే ప్రయత్నంలో కొన్నేళ్ళ క్రితం జరిగిన మిలటరీ ఆపరేషన్ లో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది అమాయకులయిన తమిళ ప్రజలను నిర్దాక్షిణ్యంగా ...

రాజపక్సే పర్యటనకు భారీ బందోబస్తు   Namasthe Telangana
తిరుమల చేరుకున్న రాజపక్సే   Andhrabhoomi
రాజపక్సెను అడ్డగించిన 50మంది తమిళ భక్తుల అరెస్ట్   సాక్షి
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 30 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
వెండితెరపై ఒబామా, మిషెల్‌ల ప్రేమకథ   
Andhraprabha Daily
వాషింగ్టన్‌: అమర ప్రేమికుల కథల నుంచి కల్పిత కథల వరకూ ప్రేమ ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పడు సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ల ప్రేమాయ ణం సినిమాగా తెరకెక్కబోతోంది. 'సౌత్‌ సైడ్‌ విత్‌ యూ' అనే పేరుతో వచ్చే ఈ చిత్రంలో యువకునిగా ఉన్నప్పుడు ఒబామా, మిషెల్‌ మొదటి డేటింగ్‌ వంటివి కూడా ఉండనున్నాయి.
బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టే హాలీవుడ్ చిత్రం...! ఒబామా-మిషెల్లీ ప్రేమకథ...!   వెబ్ దునియా
వెండితెరపై ఒబామా ప్రేమకథ   Kandireega
తెరకెక్కనున్న ఒబామా ప్రేమకథ!   సాక్షి
Oneindia Telugu   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంగారకుడిపై నీటి జాడ   
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 9: అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లకు సంబంధించి కొత్త ఆధారాలను శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. రెండేళ్ల క్రితం అరుణ గ్రహం ఉపరితలంలోని గేల్ క్రేటర్ ప్రాంతంలో దిగిన క్యూరియోసిటీ రోవర్ అందించిన వివరాల ఆధారంగా ఈ విషయాన్ని ఖగోళవేత్తలు నిర్ధారించారు. అనేక కోణాల్లో మన సౌర వ్యవస్థలో భూమిని పోలి వున్న గ్రహం అంగారక గ్రహం.
అంగారకుడిపై నీటికి కొత్త ఆధారాలు..   సాక్షి
అరుణ గ్రహం పై నీటి ఆనవాళ్ళు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
పామునోట్లో తలపెట్టి అబాసు 'పాల్‌'   
10tv
భారీ అనకొండ నోట్లో తల పెడతానన్నాడు. దాని తోక పట్టుకుని ఆటాడిస్తానన్నాడు. పాము కడుపులో పడకేస్తానన్నాడు. ఇంకేముంది..! ప్రపంచ మీడియా అతని గురించి కోడై కూసింది. అతనేం చేస్తాడో, ఎలా చేస్తాడోనని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.! భారీ అనకొండ నోట్లో తలపెట్టి.. ఆ అనుభావాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది మనోడికి... అన్నంత పని చేశాడు. అమెజాన్‌ ...

అనకొండ పొట్టలోకి పాల్: వీడియోకు 4.1 మిలియన్ల వ్యూస్.. గంటపాటు..   వెబ్ దునియా
అనకొండ పొట్టలోకి పాల్ వీడియోకు 4.1 మిలియన్ల వ్యూస్   Oneindia Telugu
పూర్తి రిస్క్ : అనకొండ పొట్టలోకి వెళ్లి వచ్చాడు(వీడియో)   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నలుగురు చిన్నారులను తలనరికి చంపారు!   
సాక్షి
లండన్: ఇస్లాం మతంలోకి మారేందుకు తిరస్కరించడంతో ఇరాక్‌లో నలుగురు పిల్లలను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు తలలు నరికి చంపారని బ్రిటిష్ వికార్ ఆఫ్ బాగ్దాద్(క్రైస్తవ చర్చి ప్రతినిధి) క్యానన్ ఆండ్రూ వైట్ వెల్లడించారు. బాగ్దాద్‌కు సమీపంలో ఈ భయానక సంఘటన జరిగిందని ఆయన 'ఆర్థోడక్స్ క్రిస్టియన్ నెట్‌వర్క్'కు తెలిపారు. ఇస్లాంలోకి మారే పదాలు వల్లించకపోతే ...

ఇస్లాం స్వీకరించలేదని నలుగురు చిన్నారుల తలలు నరికిన ఐఎస్ ఉగ్రవాదులు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పడవ, బస్సు ప్రమాదాలు... 88 మంది...   
తెలుగువన్
గల్ఫ్‌లోని యెమెన్ దగ్గర ఎర్ర సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో 70 మంది మరణించారు. ఈప్రమాదంలో చనిపోయినవారందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి పడవలో యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, అలల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ మార్గంలో ప్రతి ఏటా వేలాదిమంది వలస వెళ్తూ వుంటారు. అలాగే నేపాల్‌‌లో బస్సు బోల్తా పడిన సంఘటనలో ...

యెమెన్ లో పడవ మునిగి 70 మంది మృతి   Andhrabhoomi
కడలిలో మృత్యు ఘోష   Namasthe Telangana
ఎర్ర సముద్రంలో నౌక మునక... 70 మంది మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌లో బస్సు బోల్తా: 18 మంది మృతి, 49 మందికి పైగా గాయాలు!   
వెబ్ దునియా
నేపాల్‌లో బస్సు బోల్తా పడి భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 49 మంది వరకూ గాయపడ్డారు. పశ్చిమ నేపాల్‌లో ఓ పర్వత రహదారిలో వెళుతున్న బస్సు బోల్తాపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందులో 14 మంది అక్కడిక్కడే మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 38 సీట్లకే ...

బస్సు బోల్తా పడి 18 మంది మృతి   సాక్షి
లోయలో పడిన బస్సు: నేపాల్‌లో 18 మంది మృతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఫ్లూటో దిశగా న్యూ హారిజన్స్   
Namasthe Telangana
వాషింగ్టన్: తొమ్మిదేళ్ళ క్రితం ఫ్లూటో రహస్యాలను పరిశోధించడానికి ప్రయోగించిన న్యూ హారిజాన్స్ ను చివరిసారిగా క్రియాశీలం చేశారు. ఇక ఇది ఫ్లూటో దిశగా ప్రయాణించి జులై లోగా దాన్ని సమీపిస్తుంది. ఫ్లూటోతో పాటు దాని ఉపగ్రహాలు, కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మంచు ఖండాలు గూర్చిన సమాచారాన్ని ఇది భూమికి పంపుతుంది. 2006 జనవరిలో దీన్ని ...

చివరి నిద్ర నుంచి మేలుకొన్న 'న్యూ హారిజాన్స్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నన్ను పెళ్లాడతావా?   
సాక్షి
అమెరికాను గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ప్రయత్నించిందని ఆ దేశానికి చెందిన మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారు. తమకు బద్దశత్రువైన అమెరికాకు కొరుకుడుపడని స్నోడెన్ ను తమ దారికి తెచ్చుకునేందుకు మహిళా గూఢచారిని రష్యా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఇందుకోసం అన్నా చాప్ మాన్(32) అనే 'వేగు' చుక్కను ...


ఇంకా మరిన్ని »   


అమెరికాలో ఎన్నారై విద్యార్థులకు తీవ్రగాయాలు   
సాక్షి
హ్యూస్టన్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ట్రక్కును కారు ఢీకొనడంతో ఐదుగురు ఎన్నారై విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు న్యూ ఆర్లియాన్స్ లో థాంక్స్ గివింగ్ బ్రేక్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తాను వెళ్తున్న లేన్ లోనే భారీ ట్రక్కు ఉండటంతో దాన్ని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言