వెబ్ దునియా
సిద్దిపేటలో స్వైన్ ఫ్లూ : ఒకరు మృతి..!
వెబ్ దునియా
ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా ...
సిద్దిపేటలో స్వైన్ ఫ్ల్లూ మరణంAndhrabhoomi
స్వైన్ఫ్లూ పంజా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ పై స్వైన్ఫ్లూ పంజాసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా ...
సిద్దిపేటలో స్వైన్ ఫ్ల్లూ మరణం
స్వైన్ఫ్లూ పంజా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురి మృతి
హైదరాబాద్ పై స్వైన్ఫ్లూ పంజా
Oneindia Telugu
ఏపీకి లోకాయుక్త నోటీసులు ఎందుకని?
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ ...
ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..వెబ్ దునియా
పిపిఏల రద్దుపై ఏపికి లోకాయుక్త నోటీసులుOneindia Telugu
ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులుAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ ...
ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..
పిపిఏల రద్దుపై ఏపికి లోకాయుక్త నోటీసులు
ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు
Oneindia Telugu
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన అన్యాయం, పొరపాటు సరిదిద్దడానికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం తగదని పేర్కొన్నారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, ...
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకెOneindia Telugu
శాసనమండలి సభ్యుల సంఖ్య సరిదిద్దేందుకే సవరణ:వెంకయ్యAndhrabhoomi
వెంకయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం:కేకేNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన అన్యాయం, పొరపాటు సరిదిద్దడానికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం తగదని పేర్కొన్నారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, ...
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకె
శాసనమండలి సభ్యుల సంఖ్య సరిదిద్దేందుకే సవరణ:వెంకయ్య
వెంకయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం:కేకే
FIlmiBeat Telugu
అలనాటి హీరో సతీమణికి కేసీఆర్ సాయం
FIlmiBeat Telugu
హైదరాబాద్: దివంగత నటుడు టీఎల్ కాంతారావు సతీమణి హైమావతి(80)కి ప్రతీ నెలా రూ. పదివేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు మరణానంతరం ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్న విషయం ...
కాంతారావు సతీమణికి రూ.10 వేల జీవితకాల ఆర్థిక సాయంసాక్షి
దివంగత కాంతారావు భార్యకు ప్రభుత్వం ఆర్థిక సాయంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: దివంగత నటుడు టీఎల్ కాంతారావు సతీమణి హైమావతి(80)కి ప్రతీ నెలా రూ. పదివేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు మరణానంతరం ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్న విషయం ...
కాంతారావు సతీమణికి రూ.10 వేల జీవితకాల ఆర్థిక సాయం
దివంగత కాంతారావు భార్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం
వెబ్ దునియా
కానిస్టేబుల్ దారుణ హత్య.. తల.. మొండెం విడివిడిగా లభ్యం..!
వెబ్ దునియా
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తల ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ ...
కానిస్టేబుల్ తల నరికారు...తెలుగువన్
కానిస్టేబుల్ హత్యAndhrabhoomi
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారుసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తల ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ ...
కానిస్టేబుల్ తల నరికారు...
కానిస్టేబుల్ హత్య
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు
10tv
టీఎస్ పీఎస్ సి ఛైర్మన్గా ఘంటా చక్రపాణి
10tv
హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల జాతర వేగవంతమైంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలిలో... పదవుల భర్తీని యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం... తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్పై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువు తీరింది. టీఎస్ పీఎస్ సి కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ...
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఘంటా చక్రపాణిAndhrabhoomi
టీఎస్పీఎస్సీ చైర్మన్గా చక్రపాణిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఘంటా' మోగిందిసాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల జాతర వేగవంతమైంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలిలో... పదవుల భర్తీని యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం... తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్పై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువు తీరింది. టీఎస్ పీఎస్ సి కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ...
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఘంటా చక్రపాణి
టీఎస్పీఎస్సీ చైర్మన్గా చక్రపాణి
'ఘంటా' మోగింది
వెబ్ దునియా
'పవన్ కళ్యాణ్ హఠావో' గ్రంథంలో పవన్ కళ్యాణ్ గురించి...
వెబ్ దునియా
'కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో' అనే నినాదాన్ని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చాడని మనకు తెలుసు. ఆ సంగతి పక్కనపెడితే హైదరాబాద్కి చెందిన ఓ రచయిత 'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' అనే పుస్తకాన్ని రాసి విక్రయించబోతున్నాడు. ఈ పుస్తకాన్ని బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ...
పవన్ కళ్యాణ్ హటావో,పాలిటిక్స్ బచావోNews Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో' అనే నినాదాన్ని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చాడని మనకు తెలుసు. ఆ సంగతి పక్కనపెడితే హైదరాబాద్కి చెందిన ఓ రచయిత 'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' అనే పుస్తకాన్ని రాసి విక్రయించబోతున్నాడు. ఈ పుస్తకాన్ని బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ...
పవన్ కళ్యాణ్ హటావో,పాలిటిక్స్ బచావో
వెబ్ దునియా
ఇంకా లవర్ బాయ్నే... లవ్ లెటర్స్ వస్తూనే ఉన్నాయి...! వెంకయ్య..
వెబ్ దునియా
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో మంగళవారం లోక్ సభలో నవ్వులు పూయించారు. 'నేను ఇప్పటికీ లవర్ బాయ్నే.. ఇప్పటికీ నాకు ప్రేమలేఖలు వస్తూనే.. అయినా.. నా భార్య వాటిని పట్టించుకోదు' అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్పురి గాయకుడు, ...
"ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి... నా భార్య పట్టించుకోదు"Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో మంగళవారం లోక్ సభలో నవ్వులు పూయించారు. 'నేను ఇప్పటికీ లవర్ బాయ్నే.. ఇప్పటికీ నాకు ప్రేమలేఖలు వస్తూనే.. అయినా.. నా భార్య వాటిని పట్టించుకోదు' అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్పురి గాయకుడు, ...
"ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి... నా భార్య పట్టించుకోదు"
వెబ్ దునియా
స్కూల్ ఫీజు చెల్లించలేదని.. చితకబాదిన టీచర్.. బాలుడి మృతి!
వెబ్ దునియా
స్కూల్ ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ విద్యార్థిని చితకబాదడంతో బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆరజ్(7) అనే బాలుడి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
స్కూల్ ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ విద్యార్థిని చితకబాదడంతో బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆరజ్(7) అనే బాలుడి ...
వెబ్ దునియా
దుకాణంలో అగ్నిప్రమాదం: భారీ నష్టం
సాక్షి
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. అయితే ఒక్క ఫైరింజన్ ఉండటంతో మంటలు ...
'చందన బ్రదర్స్' దగ్ధం.. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదంవెబ్ దునియా
చందన బ్రదర్స్లో భారీ అగ్నిప్రమాదంNamasthe Telangana
చందన బ్రదర్స్ లో అగ్ని ప్రమాదంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. అయితే ఒక్క ఫైరింజన్ ఉండటంతో మంటలు ...
'చందన బ్రదర్స్' దగ్ధం.. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
చందన బ్రదర్స్లో భారీ అగ్నిప్రమాదం
చందన బ్రదర్స్ లో అగ్ని ప్రమాదం
沒有留言:
張貼留言