2014年12月9日 星期二

2014-12-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Andhraprabha Daily
   
భట్టి విక్రమార్క- సీఎం కేసీఆర్‌ మధ్య వాగ్వాదం   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాయంలో నిర్వహించిన సమా వేశంలో హైదరాబాద్‌లో భూ కబ్జాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, మెట్రో రైల్‌ అలైన్‌మెంట్‌ మార్పు తదితర అంశాలపై విసృత చర్చ జరిగింది. నగరంలో పేదలు ...

మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులుఅవసరం: అక్బరుద్దీన్   Namasthe Telangana
కేసీఆర్‌కు 'సాగర్', 'మెట్రో' చిక్కు: తెలుగు నేర్చుకుంటున్న అక్బర్ నవ్వించారు   Oneindia Telugu
ఈ నెల 16న తెలంగాణ అఖిలపక్ష సమావేశం   సాక్షి
10tv   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి మృతి   
Andhrabhoomi
విశాఖ పూర్ణామార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ చిన్నారి మృతి చెందింది. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్ సిలెండర్ లీక్‌ను అరికట్టేందుకు మరమ్మతు చేస్తున్న సమయంలో సిలెండర్ నుంచి గ్యాస్ ఎగదన్ని ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. పేలుడుకు అక్కడే ఉన్న ఓ చిన్నారి మృత్యువాతపడింది. ఘటనా ...

విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలుడు: పసికందు, మహిళ మృతి!   వెబ్ దునియా
విశాఖలో పేలిన గ్యాస్‌సిలిండర్‌...శిశువు మృతి బాధితులను పరామర్శించిన మంత్రి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిలిండర్ పేలుడుతో మహిళ మృతి, శబ్ధానికి పసికందు: 20మందికి గాయాలు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫేస్‌బుక్‌లో సవాళ్లు: కాలేజీ ఎదుట విద్యార్థిపై కత్తితో దాడి   
Oneindia Telugu
హైదరాబాద్: ఫేస్‌బుక్ పోస్టుపై గొడవ ముదిరి కత్తితో దాడికి దారి తీసింది. ఓ విద్యార్థి తన బ్యాచ్‌మేట్‌పై కత్తితో దాడి చేశాడు. హైదరాబాదులోని నాంపల్లి దారుసలాంలో గల దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు జునైద్ మొహియుద్దీన్ (19) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
కాలేజీలో 'వాట్స్‌యాప్' వార్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిషన్ కాకతీయతో వరంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు   
Andhrabhoomi
వరంగల్, డిసెంబర్ 9: మిషన్ కాకతీయతో వరంగల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్ కెఎంసి కళాశాలలో మిషన్ కాకతీయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు మిషన్ కాకతీయలో భాగస్వాములు కావాలని, అప్పుడే అది విజయవంతం అవుతుందని అన్నారు.
పుట్టింట్లో పండుగలా ఉంది..   సాక్షి
'ఉద్దేశపూర్వకంగానే చెరువుల విధ్వంసం జరిగింది'   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


అవినీతి జరిగితే నాదే బాధ్యత   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ జైళ్ల శాఖను అవినీతిరహితంగా మార్చామని శాఖ డిజి వికె సింగ్ ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలో అవినీతిరహిత శాఖగా ప్రకటించిన ఏకైక శాఖ తెలంగాణ జైళ్ల శాఖేనని వెల్లడించారు. ఆరు నెలల కృషి, సిబ్బంది సహకారం ఫలితంగా ఈ ఘనత సాధించగలిగామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా జైళ్లల్లో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే ...

జైళ్ల శాఖలో అవినీతిని నిర్మూలించాం: డీజీ వీకే సింగ్   సాక్షి
దేశంలోనే తొలి అవినీతి రహిత శాఖ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అవినీతిరహితంగా జైళ్ల శాఖ : డీజీ వీకే సింగ్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశాఖలో కామనె్వల్త్ స్పీకర్ల సదస్సు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కామనె్వల్త్ స్పీకర్ల సదస్సు విశాఖపట్నంలో జరపాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగి ఈ సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోపాటు, తొమ్మిది దేశాలకు చెందిన స్పీకర్లు హాజరవుతారని మంగళవారం ...

ఫిబ్రవరి 3 నుంచి విశాఖలో కామన్‌వెల్త్‌   Andhraprabha Daily
ఫిబ్రవరి 3నుంచి 'కామన్‌వెల్త్' సదస్సు: కోడెల   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్   
సాక్షి
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కట ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
రైలు కింద పడి ప్రియుడి ఆత్మహత్య: విషగుళికలు మింగిన ప్రేయసి   
Oneindia Telugu
వరంగల్: జీవితంపై విరక్తితో ఓ ప్రేమజంట ఆత్మహననానికి పాల్పడింది. ప్రేమికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా, ప్రేయసి విషగుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామలో మంగళవారంనాడు జరిగింది. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన ఎల్లస్వామి, లలిత దంపతుల కుమారుడు మామిడిపల్లి సాగర్ (25) స్థానిక కళాశాలలో ...

ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది..   సాక్షి
ప్రియురాలితో పెండ్లి వద్దని ప్రియుడి ఆత్మహత్య   Namasthe Telangana
జనగామలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం (09-Dec-2014)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేబీఆర్ పార్కుకు నిజాం పేరా? తప్పు తప్పు కేసీఆర్ సరిదిద్దుకో!   
వెబ్ దునియా
హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న ఆలోచన వుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నట్టు వార్తలు రావడంతో విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పెరు పెట్టాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ ...

కేబీఆర్ పార్కుకి నిజాం పేరా? తప్పు... తప్పు..   తెలుగువన్
ముస్లింల మెప్పు పొందేందుకే పార్కుకు నిజాం పేరు: కెసిఆర్‌పై పాల్వాయి   Oneindia Telugu
కాసు పేరు మార్చితే..   News Articles by KSR
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
త్వరలో రాజధాని పనులు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ రాబోతోంది. ఆ తర్వాత మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. మొత్తం మూడు దశల్లో రాజధాని నగరాన్ని దాదాపు ...

అంతా గోప్యం!   సాక్షి
సింగపూర్ బృందం పర్యటన లేనట్టేనా?   Andhrabhoomi
6నెలల్లో ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను సమర్పిస్తాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 31 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言