సాక్షి
కొనసాగుతున్న విమాన ప్రమాదాలు..
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
Oneindia Telugu
పావురాన్ని పట్టుకుంటే రూ.1.20 కోట్లు
TV5
మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు నానా తంటాలుపడుతున్నారు. దాని ఆచూకీ చెప్పినవారికి భారీ బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఆ అదృశ్యమైన పావురం పేరు 'ఏఎస్ 969'. ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 184వేల యూరోల బహుమతిని ప్రకటించాడు. అంటే అది మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 1.20 కోట్లు.
పావురం మిస్..జర్మనీ పోలీసుల వెతుకులాటNamasthe Telangana
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లుOneindia Telugu
జర్మనీ పోలీసులు బిజీ బిజీ.. ఆ పావురం ఆచూకీ కోసం..?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు నానా తంటాలుపడుతున్నారు. దాని ఆచూకీ చెప్పినవారికి భారీ బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఆ అదృశ్యమైన పావురం పేరు 'ఏఎస్ 969'. ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 184వేల యూరోల బహుమతిని ప్రకటించాడు. అంటే అది మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 1.20 కోట్లు.
పావురం మిస్..జర్మనీ పోలీసుల వెతుకులాట
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లు
జర్మనీ పోలీసులు బిజీ బిజీ.. ఆ పావురం ఆచూకీ కోసం..?
Oneindia Telugu
దావూద్పై కన్నేశాం, పాక్ బాధ్యత , ఏంచేస్తామో చూడండి: రాజ్నాథ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తు భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. దావూద్ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్ కోరుతుందని చెప్పారు. దావూద్ కదలికలు, కార్యకలాపాల పైన ఓ కన్నేసి ఉంచామన్నారు. దావూద్ భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది ...
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తు భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. దావూద్ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్ కోరుతుందని చెప్పారు. దావూద్ కదలికలు, కార్యకలాపాల పైన ఓ కన్నేసి ఉంచామన్నారు. దావూద్ భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది ...
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు
వెబ్ దునియా
'ఒబామా ఓ కోతి'
సాక్షి
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య 'ద ఇంటర్వ్యూ' కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది. ''ఒబామా ఎప్పుడూ తన మాటల ...
ఒబామా..నీవొక ఆఫ్రికా కోతివిNamasthe Telangana
ఒబామా 'ఓ కోతి', ఆయనవి కోతి చేష్టలు: ఉత్తర కొరియావెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య 'ద ఇంటర్వ్యూ' కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది. ''ఒబామా ఎప్పుడూ తన మాటల ...
ఒబామా..నీవొక ఆఫ్రికా కోతివి
ఒబామా 'ఓ కోతి', ఆయనవి కోతి చేష్టలు: ఉత్తర కొరియా
Oneindia Telugu
పెషావర్ దాడుల సూత్రధారి 'సద్దాం' హతం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ, డిసెంబర్ 27: పాకిస్థాన్లోని పెషావర్ దాడుల సూత్రధారి సద్దాం హతమయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్ పోలీసు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖైబర్ గిరిజన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న బారా ప్రాంతాన్ని పాక్ బళగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతంతెలుగువన్
పెషావర్ సైనిక పాఠశాల మారణహోమం సూత్రధారి హతం!వెబ్ దునియా
పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతంOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ, డిసెంబర్ 27: పాకిస్థాన్లోని పెషావర్ దాడుల సూత్రధారి సద్దాం హతమయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్ పోలీసు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖైబర్ గిరిజన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న బారా ప్రాంతాన్ని పాక్ బళగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతం
పెషావర్ సైనిక పాఠశాల మారణహోమం సూత్రధారి హతం!
పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతం
TV5
ఏకే 47 ట్రేడ్ మార్క్ కోసం రష్యా దరఖాస్తు..
TV5
AK-47 ఈ రైఫిల్ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా ...
ఇంకా మరిన్ని »
TV5
AK-47 ఈ రైఫిల్ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా ...
వెబ్ దునియా
పాక్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం : ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం : షరీఫ్
వెబ్ దునియా
పాకిస్థాన్లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్లు శుక్రవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నిఘా వర్గాలు ధృవీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ...
పాక్ లో ఏడుగురు తీవ్రవాదులు హతంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్లు శుక్రవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నిఘా వర్గాలు ధృవీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ...
పాక్ లో ఏడుగురు తీవ్రవాదులు హతం
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్లకు బ్రేక్: దిగుమతి సుంకాన్ని విధించి..
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్ల దిగుమతికి బ్రేక్ పడనుంది. చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పెన్ డ్రైవ్లను. నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. దిగుమతి సుంకాన్ని విధించి సాధ్యమైనంత మేర దిగుమతులను అడ్డుకోవాలని భావిస్తోంది. ఒక్కో పెన్ డ్రైవ్పై గరిష్ఠంగా 3.12 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలనే ...
చైనా పెన్డ్రైవ్లపై దిగుమతి సుంకం?Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా పెన్ డ్రైవ్ల దిగుమతికి బ్రేక్ పడనుంది. చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పెన్ డ్రైవ్లను. నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. దిగుమతి సుంకాన్ని విధించి సాధ్యమైనంత మేర దిగుమతులను అడ్డుకోవాలని భావిస్తోంది. ఒక్కో పెన్ డ్రైవ్పై గరిష్ఠంగా 3.12 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలనే ...
చైనా పెన్డ్రైవ్లపై దిగుమతి సుంకం?
Oneindia Telugu
సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం: గర్భవతితో పాటు తెలుగువాళ్ల మృతి!
వెబ్ దునియా
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్కు చెందిన అర్షద్ కుటుంబం సూపర్మార్కెట్ నిర్వహిస్తూ సౌదీలో స్థిరపడింది. ప్రొద్దుటూరులోని మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు అమీర్బాషా రెండో కూతురు ...
సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మృతిOneindia Telugu
యూ అల్లా..!సాక్షి
మక్కా దర్శనానికి వెళ్తూ సౌదీలో కడపజిల్లా వాసుల మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్కు చెందిన అర్షద్ కుటుంబం సూపర్మార్కెట్ నిర్వహిస్తూ సౌదీలో స్థిరపడింది. ప్రొద్దుటూరులోని మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు అమీర్బాషా రెండో కూతురు ...
సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మృతి
యూ అల్లా..!
మక్కా దర్శనానికి వెళ్తూ సౌదీలో కడపజిల్లా వాసుల మృతి
రెండు ప్రమాదాలు.. రెండు కుటుంబాలు...
తెలుగువన్
సౌదీ అరేబియా దేశంలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కడప జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రొద్దుటూరులోని మృతుల బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే నల్గొండ జిల్లాలో జరిగిన ...
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: నలుగురు దుర్మరణంAndhrabhoomi
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
సౌదీ అరేబియా దేశంలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కడప జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రొద్దుటూరులోని మృతుల బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే నల్గొండ జిల్లాలో జరిగిన ...
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: నలుగురు దుర్మరణం
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
沒有留言:
張貼留言