2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

అమిత్ షాకు ఊరట   సాక్షి
అమిత్‌షాకు క్లీన్‌చిట్‌   Andhraprabha Daily
సోహ్రాబుద్దీన్‌ కేసులో అమిత్‌కు క్లీన్‌చిట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సల్మాన్‌ఖాన్‌ పైన డీఎంకే విమర్శలు ఎందుకు...?   
వెబ్ దునియా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ పైన డీఎంకే నాయకులు విమర్శల వర్షం కురిపించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమంటే, శ్రీలంక ఎన్నికలలో ఆ దేశ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే తరఫున సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడమే ఇందుకు కారణం. సల్మాన్ నిర్ణయంపై డీఎంకే నాయకులు మండిపడుతున్నారు. దీనిపై వారు స్పందిస్తూ... ' తమిళ ప్రజలకు మాత్రమే ...

సల్మాన్‌ఖాన్‌ మీద డీఎంకే విమర్శలు   తెలుగువన్
రాజపక్స తరపున సల్మాన్‌ఖాన్ ప్రచారం   Namasthe Telangana
తమిళ సమస్య మాత్రమే కాదు: సల్మాన్‌ఖాన్ ప్రచారంపై డీఎంకే   Oneindia Telugu
Teluguwishesh   
News4Andhra   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రముఖ జర్నలిస్ట్ వర్గీస్ కన్నుమూత   
సాక్షి
గుర్గావ్: ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87), మంగళవారం గుర్గావ్‌లో అస్వస్థతతో మరణించారు. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'హిందూస్థాన్ టైమ్స్' ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు. వర్గీస్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్టు నెల కిందట డాక్టర్లు నిర్ధారించారు. రెండు వారాలుగా జ్వరం, శారీరక బలహీనతతో బాధపడుతున్న వర్గీస్ క్రమంగా ...

ప్రముఖ జర్నలిస్టు బీజీ వర్గీస్ కన్నుమూత   Namasthe Telangana
ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెంగళూరు బాంబుకు వరంగల్‌‌తో సంబంధం..! పోలీసుల విచారణ..!   
వెబ్ దునియా
బెంగళూరులో పేలిన బాంబుకు తెలంగాణలోని వరంగల్ జిల్లాతో సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు పేలిన ఘటనా స్థలంలో ఓ తెలుగు వార్తా పత్రిక ముక్కలు కనిపించాయి. అవి వరంగల్ జిల్లా పేపర్ అని పోలీసులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, గాజుపెంకులు, ఇనుప ముక్కలతో ఐఈడీ బాంబు చేశారని, దీన్ని న్యూస్ పేపర్ లో ...

బెంగళూరు బాంబుకు వరంగల్ లింకు?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'భూసేకరణ' ఆర్డినెన్స్ రైతు వ్యతిరేకం   
సాక్షి
న్యూఢిల్లీ: అభివృద్ధి ప్రాజెక్టులకు రైతుల ఆమోదం లేకుండానే వారి భూములను స్వాధీనం చేసుకునేలా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎన్డీఏ మిత్రపక్షమైన పీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పార్లమెంటు ముగిశాక దొడ్డి దారిన ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ...

రైతు వ్యతిరేకం   Andhrabhoomi
మరో ఆర్డినెన్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దొడ్డిదారిలో నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం ....   10tv
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఢిల్లీలో పొగమంచు కారణంగా 96 రైళ్లు ఆలస్యం   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 96 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే తెలియజేసింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ గా ...

చలి తీవ్రతకు 16 మంది మృతి   Andhrabhoomi
హస్తినలో దట్టమైన పొగమంచు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అదృష్టం కోసం తల్లినే బలిచ్చారు   
Namasthe Telangana
మహారాష్ట్ర: మూఢ నమ్మకాల ప్రభావంతో కన్నతల్లినే చంపడానికి సొంత బిడ్డలు వెనుకాడలేదు. మంచి జరుగుతుందనే పిచ్చి నమ్మకంతో మంత్రగత్తె ఎదుట తల్లిని, చెల్లిని బలి ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ ఘటనలో తల్లి మరణించగా, చెల్లెలు తప్పించుకుపోయింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ తహశీల్ పరిధిలోని టేక్ హార్ష్ ...

బిడ్డల స్వార్థానికి తల్లి 'బలి'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఫిబ్రవరిలో మోటారు వాహనాల సవరణ బిల్లు!   
సాక్షి
న్యూఢిల్లీ: రహదారి భద్రతలో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకొచ్చేలా మోటారు వాహనాల చట్టానికి సవరణపై కేబినెట్ నోట్‌ను ఇప్పటికే పంపామని, ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారన్నారు. బిల్లులో వీటినీ పొందుపరిచి ...


ఇంకా మరిన్ని »   


10tv
   
జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం   
10tv
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 87 అసెంబ్లీ స్థానాలుండగా... పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్‌ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని ఎవరూ సాధించలేక పోయారు. అతి పెద్ద పార్టీలుగా అవతరించిన పీడీపీ, బీజేపీ దేనికదే.. ప్రయత్నాలు ...

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఎల్‌జీబీటీల కేలండర్   
సాక్షి
కోల్‌కతా: ప్రత్యేక హక్కుల కోసం పోరాడుతున్న స్వలింగ సంపర్కులు, హిజ్రాల వర్గం (ఎల్‌జీబీటీ) కోసం ప్రత్యేకంగా కేలండర్ విడుదలైంది. కెమేరామెన్ ముఖోపాధ్యాయ 2015కు సంబంధించి హిజ్రాల ఫొటోలతో కూడిన కేలండర్ రూపొందించారు. అందులో ఎల్‌జీబీటీ హక్కుల ప్రాధాన్యతను తెలియజేశారు. ముఖోపాధ్యాయ గతేడాది తొలిసారిగా ఎల్‌జీబీటీ వర్గానికి కేలండర్‌ను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言