2014年12月31日 星期三

2015-01-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బీజేపీతో దోస్తానా... కాశ్మీర్ లో పిడిపి సిద్ధం..   
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కట్నం డిమాండ్ చేసిన ప్రియుడు.. టెక్కీ ఆత్మహత్య..!?   
వెబ్ దునియా
నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఊసులాడుకున్నారు.. చివరకు పెళ్ళి సమయం వచ్చే సరికి కట్నకానుకలు డిమాండ్ చేశాడు ఓ ఘనుడు. కొత్త ఉద్యోగం వచ్చిందంటూ అలివి కాని మొత్తంలో డబ్బులు డిమాండ చేశాడు. చేసేది లేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరం జిల్లెలగూడ ...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య   Andhrabhoomi
ప్రియుడు చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   Palli Batani

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాలిథిన్ కవర్ మెడకు చుట్టి... విశాఖలో పాలిటెక్నిక్ విద్యార్థి హత్య   
వెబ్ దునియా
విశాఖ జిల్లాలో ఓ విద్యార్థి హత్య సినిమా సీన్లను తలపించింది. హంతుకులు హత్య చేసిన విధానం చూస్తే ఇదేం దారుణమనిపింది. పాలిథిన్ కవర్ ను మెడకు చుట్టి ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశారు. పెందుర్తి మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలేనికి చెందిన రైతు కిల్లి రమణకు ఇద్దరు ...

పాలిటెక్నిక్ విద్యార్థి దారుణ హత్య   Andhrabhoomi
విశాఖ జిల్లాలో దారుణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రెండేళ్లలోనే వాటర్ గ్రిడ్!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో పాటు అధికారులు, సిబ్బంది కలసి చిత్తశుద్ధితో పనిచేస్తే గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి ...

రెండేళ్లలో వాటర్ గ్రిడ్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం   
సాక్షి
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ ...

పోటెత్తిన భక్తజనం   Andhrabhoomi
'ముక్కోటి' కష్టాలు భక్తజన సంద్రంగా తిరుమల కొండలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్షలాది మందితో కిటకిటలాడుతున్న తిరుమల   10tv

అన్ని 54 వార్తల కథనాలు »   


సాక్షి
   
పందేలపై సుప్రీం కోర్టుకు వెళతా : శివరామరాజు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భీమవరం, డిసెంబర్‌ 31 : కోడి పందాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తానని ఉండి శాసనసభ్యుడు వేటుకూరి వెంకటశివరామరాజు(శివ) ప్రకటించారు. ''గతంలో రాయలసీమలో జల్లికట్టు క్రీడను న్యాయస్థానం నిషేధించింది. అప్పుడు నిర్వాహకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సంప్రదాయం కోణంలో జల్లికట్టు నిర్వహణకు అత్యున్నత ...

కోడి పందాలపై మరో టిడిపి ఎమ్మెల్యే సవాల్   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణలో నారా లోకేష్ టూర్... చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా....?   
వెబ్ దునియా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించడమే కాకుండా ఇందుకుగాను చర్యలకు దిగారు. తన తనయుడు నారా లోకేష్‌ను రంగంలోకి దింపి పార్టీని బలపరిచేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన సంక్రాంతి పండుగ తరువాత తెలంగాణ పది ...

తెలంగాణలో జనవరి రెండో వారంలో లోకేష్‌ పర్యటన   10tv
చంద్రబాబు వ్యూహం: తెలంగాణలో నారా లోకేష్ టూర్   Oneindia Telugu
జనవరిలో నారా లోకేష్ తెలంగాణా పర్యటన?   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
జిల్లా ప్రజలకు మంత్రి నారాయణ, ఎంపి మేకపాటి, ఆదాల నూతన సంవత్సర శుభాకాంక్షలు   
Andhrabhoomi
నెల్లూరు, డిసెంబర్ 31: జిల్లా ప్రజలంతా నూతన సంవత్సరంలో సుఖ శాంతులతో ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి డాక్టర్ పి నారాయణ, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం వేర్వేరు ప్రకటనల్లో వారు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. నూతన సంవత్సరం అందరికీ ...

సుఖసంతోషాలు వెల్లివిరియాలి   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
. తెలంగాణ తొండాట   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తెలంగాణ విద్యాశాఖామంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఏపీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగదీశ్‌రెడ్డి మంగళవారం గవర్నర్‌ను కలిసే ముందు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై వాడిన పదాలు అనాగరికంగా ...

ఎమ్సెట్‌పై తెలంగాణ వైఖరి అసమంజసం   Andhrabhoomi
ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన నరసింహన్‌   Vaartha
జగదీశ్ రెడ్డిపై ఫైర్ అయిన మంత్రి గంటా శ్రీనివాసరావు!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ.5 కోట్ల విలువైన ఆభరణాలతో 'రుద్రమదేవి' అనుష్క న్యూ లుక్‌   
వెబ్ దునియా
అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రుద్రమదేవి క్యారెక్టర్‌, మిగతా ముఖ్యపాత్రలకు ఒరిజినల్‌ నగలను ఉపయోగించడం విశేషం. నూతన సంవత్సరం సందర్భంగా 5 కోట్ల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言