సాక్షి
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
సాక్షి
స్టాక్హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 ...
బాలల హక్కులకు 'నోబెల్' స్ఫూర్తిAndhraprabha Daily
పిల్లలు ఐపాడ్లు వద్దంటున్నారు.. పుస్తకాలే ముద్దంటున్నారు..!వెబ్ దునియా
10న నోబెల్ బహుమతుల ప్రదానోత్సవంAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
స్టాక్హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 ...
బాలల హక్కులకు 'నోబెల్' స్ఫూర్తి
పిల్లలు ఐపాడ్లు వద్దంటున్నారు.. పుస్తకాలే ముద్దంటున్నారు..!
10న నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం
వెబ్ దునియా
గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి మృతి
Andhrabhoomi
విశాఖ పూర్ణామార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ చిన్నారి మృతి చెందింది. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్ సిలెండర్ లీక్ను అరికట్టేందుకు మరమ్మతు చేస్తున్న సమయంలో సిలెండర్ నుంచి గ్యాస్ ఎగదన్ని ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. పేలుడుకు అక్కడే ఉన్న ఓ చిన్నారి మృత్యువాతపడింది. ఘటనా ...
విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలుడు: పసికందు, మహిళ మృతి!వెబ్ దునియా
విశాఖలో పేలిన గ్యాస్సిలిండర్...శిశువు మృతి బాధితులను పరామర్శించిన మంత్రి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖ పూర్ణామార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ చిన్నారి మృతి చెందింది. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్ సిలెండర్ లీక్ను అరికట్టేందుకు మరమ్మతు చేస్తున్న సమయంలో సిలెండర్ నుంచి గ్యాస్ ఎగదన్ని ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. పేలుడుకు అక్కడే ఉన్న ఓ చిన్నారి మృత్యువాతపడింది. ఘటనా ...
విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలుడు: పసికందు, మహిళ మృతి!
విశాఖలో పేలిన గ్యాస్సిలిండర్...శిశువు మృతి బాధితులను పరామర్శించిన మంత్రి ...
సాక్షి
జార్ఖండ్లో 15 మంది ఖైదీల పరారీ
సాక్షి
ఛాయ్బాస: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భుమ్ జిల్లా ఛాయ్బాస జైలులో మంగళవారం ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. ఖైదీలు రక్షణ సిబ్బందిపై ఒక్కసారిగా తిరగబడి, వారిని తోసేసి తప్పించుకునిపోయే సాహసం చేశారు. ఏడుగురు నక్సల్స్ సహా మొత్తం 15 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు ...
జార్ఖండ్లో 12 మంది ఖైదీలు పరార్: ఐదుగురు మృతివెబ్ దునియా
పరారైన ఖైదీలు: పోలీసులు కాల్పుల్లో 5గురు మృతి.. మిగతా 12 మంది తప్పించుకున్నారు...Oneindia Telugu
ఖైదీల పరారీ:కాల్పుల్లో ఐదుగురు మృతిAndhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ఛాయ్బాస: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భుమ్ జిల్లా ఛాయ్బాస జైలులో మంగళవారం ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. ఖైదీలు రక్షణ సిబ్బందిపై ఒక్కసారిగా తిరగబడి, వారిని తోసేసి తప్పించుకునిపోయే సాహసం చేశారు. ఏడుగురు నక్సల్స్ సహా మొత్తం 15 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు ...
జార్ఖండ్లో 12 మంది ఖైదీలు పరార్: ఐదుగురు మృతి
పరారైన ఖైదీలు: పోలీసులు కాల్పుల్లో 5గురు మృతి.. మిగతా 12 మంది తప్పించుకున్నారు...
ఖైదీల పరారీ:కాల్పుల్లో ఐదుగురు మృతి
సాక్షి
మళ్లీ ఓటెత్తిన కశ్మీర్, జార్ఖండ్
సాక్షి
శ్రీనగర్/రాంచీ: ఉగ్ర దాడులు, ఎన్నికల బహిష్కరణ పిలుపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. రాష్ర్టంలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలనుకున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఓటుతో బుద్ధి చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్లో 16 ...
పోలింగ్ 59 శాతంAndhrabhoomi
బెదరని ఓటరుAndhraprabha Daily
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ 3వ విడత పోలింగ్తెలుగువన్
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్/రాంచీ: ఉగ్ర దాడులు, ఎన్నికల బహిష్కరణ పిలుపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. రాష్ర్టంలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలనుకున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఓటుతో బుద్ధి చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్లో 16 ...
పోలింగ్ 59 శాతం
బెదరని ఓటరు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ 3వ విడత పోలింగ్
Andhraprabha Daily
భట్టి విక్రమార్క- సీఎం కేసీఆర్ మధ్య వాగ్వాదం
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాయంలో నిర్వహించిన సమా వేశంలో హైదరాబాద్లో భూ కబ్జాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై విసృత చర్చ జరిగింది. నగరంలో పేదలు ...
మెట్రో అలైన్మెంట్లో మార్పులుఅవసరం: అక్బరుద్దీన్Namasthe Telangana
కేసీఆర్కు 'సాగర్', 'మెట్రో' చిక్కు: తెలుగు నేర్చుకుంటున్న అక్బర్ నవ్వించారుOneindia Telugu
ఈ నెల 16న తెలంగాణ అఖిలపక్ష సమావేశంసాక్షి
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాయంలో నిర్వహించిన సమా వేశంలో హైదరాబాద్లో భూ కబ్జాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై విసృత చర్చ జరిగింది. నగరంలో పేదలు ...
మెట్రో అలైన్మెంట్లో మార్పులుఅవసరం: అక్బరుద్దీన్
కేసీఆర్కు 'సాగర్', 'మెట్రో' చిక్కు: తెలుగు నేర్చుకుంటున్న అక్బర్ నవ్వించారు
ఈ నెల 16న తెలంగాణ అఖిలపక్ష సమావేశం
Oneindia Telugu
ఫేస్బుక్లో సవాళ్లు: కాలేజీ ఎదుట విద్యార్థిపై కత్తితో దాడి
Oneindia Telugu
హైదరాబాద్: ఫేస్బుక్ పోస్టుపై గొడవ ముదిరి కత్తితో దాడికి దారి తీసింది. ఓ విద్యార్థి తన బ్యాచ్మేట్పై కత్తితో దాడి చేశాడు. హైదరాబాదులోని నాంపల్లి దారుసలాంలో గల దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు జునైద్ మొహియుద్దీన్ (19) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
హైదరాబాద్: ఫేస్బుక్ పోస్టుపై గొడవ ముదిరి కత్తితో దాడికి దారి తీసింది. ఓ విద్యార్థి తన బ్యాచ్మేట్పై కత్తితో దాడి చేశాడు. హైదరాబాదులోని నాంపల్లి దారుసలాంలో గల దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు జునైద్ మొహియుద్దీన్ (19) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
సాక్షి
మిషన్ కాకతీయతో వరంగల్కు అంతర్జాతీయ గుర్తింపు
Andhrabhoomi
వరంగల్, డిసెంబర్ 9: మిషన్ కాకతీయతో వరంగల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్రావు అన్నారు. మంగళవారం వరంగల్ కెఎంసి కళాశాలలో మిషన్ కాకతీయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు మిషన్ కాకతీయలో భాగస్వాములు కావాలని, అప్పుడే అది విజయవంతం అవుతుందని అన్నారు.
పుట్టింట్లో పండుగలా ఉంది..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
వరంగల్, డిసెంబర్ 9: మిషన్ కాకతీయతో వరంగల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్రావు అన్నారు. మంగళవారం వరంగల్ కెఎంసి కళాశాలలో మిషన్ కాకతీయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు మిషన్ కాకతీయలో భాగస్వాములు కావాలని, అప్పుడే అది విజయవంతం అవుతుందని అన్నారు.
పుట్టింట్లో పండుగలా ఉంది..
Andhrabhoomi
పట్టం కడితే ప్రగతి పరుగు
Andhrabhoomi
జార్ఖండ్, డిసెంబర్ 9: జార్ఖండ్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి మెజారిటీతో బిజెపికి కట్టబెట్టాలని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంట్రాక్టర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి అడుగంటిపోతుందని, ...
అభివృద్ధికి పట్టం కట్టండిAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
జార్ఖండ్, డిసెంబర్ 9: జార్ఖండ్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి మెజారిటీతో బిజెపికి కట్టబెట్టాలని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంట్రాక్టర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి అడుగంటిపోతుందని, ...
అభివృద్ధికి పట్టం కట్టండి
సోనియా బర్త్డేకు మోదీ శుభాకాంక్షలు
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి' అంటూ ట్వీటర్లో పేర్కొన్నారు. ఛత్తీస్లో నక్సల్స్ దాడులు, కశ్మీర్లో తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా వేడుకలకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి' అంటూ ట్వీటర్లో పేర్కొన్నారు. ఛత్తీస్లో నక్సల్స్ దాడులు, కశ్మీర్లో తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా వేడుకలకు ...
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్
సాక్షి
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కట ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కట ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను ...
沒有留言:
張貼留言