2014年12月8日 星期一

2014-12-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బొగ్గు స్కామ్.. దాసరి ఇ.డి. విచారణ   
తెలుగువన్
దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానిస్తున్న అందరినీ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు కుంభకోణం జరిగిన సమయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ...

బొగ్గు కుంభకోణంలో దాసరిని ప్రశ్నించిన ఇడి   Andhrabhoomi
'బొగ్గు'లో దాసరిని ప్రశ్నించిన ఈడీ   సాక్షి
మనీ లాండరింగ్‌ చేశారా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి అస్తమయం   
Oneindia Telugu
విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అన్నమయ్య కీర్తనలకు వన్నెలద్దిన నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. ఏడాదికిపైగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు తు దిశ్వాస విడిచారు. ఆయన భార్య సుగుణ పదేళ్ల ...

నేదునూరికి భద్రాచలంతో విడదీయరాని అనుబంధం   Andhrabhoomi
సంగీత కళానిధి నేదునూరి అస్తమయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సంగీత కళానిధి' నేదునూరి కన్నుమూత   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విషం తాగించి.. గొంతు నులిమేశాడు   
Andhrabhoomi
నల్గొండ, డిసెంబర్ 8: కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన ముగ్గురి పిల్లలను హతమార్చాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలకు ఎలుకల మందు కలిపిన కూల్‌డ్రింక్స్ తాగించి, అప్పటికీ చావకపోవడంతో గొంతు నులిమి అత్యంత అమానుషంగా హత్య చేసిన తండ్రి కిరాతకం అందరినీ కలచివేసింది. వలిగొండ ...

కసాయి తండ్రి ముగ్గురు పిల్లలను చంపిన కిరాతకుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి   తెలుగువన్

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీలో ఇంటర్‌ పరీక్షలు మార్చి 11నుంచి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థుల కోసం తాము రెండు అడుగులు వెనక్కి వేసినా ఇంటర్‌ మీడియట్‌ ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ...

మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు : గంటా శ్రీనివాసరావు   వెబ్ దునియా
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబుతో పేచీలు లేవట: ఉమాభారతితో కెసిఆర్ భేటీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇబ్బందులేవీ ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఏమైనా ఇబ్బందులుంటాయా అని ఉమా భారతి అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో ...

ప్రాణహితకు జాతీయ హోదా   Andhrabhoomi
జాతీయ హోదాకు ఓకే!   సాక్షి
తెలంగాణకు పూర్తి సహాకారం అందిస్తాం: ఉమ   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనవరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన: కామినేని   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేసే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (ఎయిమ్స్)కు వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ సోమవారం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ విలేకరులతో ...

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఏపీ మంత్రి కామినేని భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతీయ గ్రంథంగా 'గీత'పై వ్యతిరేకత   
సాక్షి
చెన్నై, న్యూఢిల్లీ: భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా చేయాలన్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ డిమాండ్‌ను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షం డీఎంకేతో పాటు బీజేపీ మిత్రపక్షం పీఎంకే కూడా సుష్మ డిమాండ్‌ను సోమవారం తప్పుబట్టాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సంస్కృతిని, భాషను ప్రజలపై ...

భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని సుష్మా, మండిపడ్డ మమత   Oneindia Telugu
అశోక్ సింఘాల్ డిమాండ్‌తో భగవద్గీతకు జాతీయ గ్రంథం హోదా!   వెబ్ దునియా

అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పడవ, బస్సు ప్రమాదాలు... 88 మంది...   
తెలుగువన్
గల్ఫ్‌లోని యెమెన్ దగ్గర ఎర్ర సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో 70 మంది మరణించారు. ఈప్రమాదంలో చనిపోయినవారందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి పడవలో యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, అలల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ మార్గంలో ప్రతి ఏటా వేలాదిమంది వలస వెళ్తూ వుంటారు. అలాగే నేపాల్‌‌లో బస్సు బోల్తా పడిన సంఘటనలో ...

యెమెన్ లో పడవ మునిగి 70 మంది మృతి   Andhrabhoomi
కడలిలో మృత్యు ఘోష   Namasthe Telangana
ఎర్ర సముద్రంలో నౌక మునక... 70 మంది మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేబీఆర్ పార్క్‌కు నిజాం పేరా?   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం ...

కాసు పేరు మార్చితే..   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భూములు ఇస్తే భారీ నజరానా!   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 8: కొత్త రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన వారికి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గతంలో ఎక్కడాలేని విధంగా ల్యాండ్ పూలింగ్ పాలసీని విడుదల చేసింది. రాజధాని కమిటీ సభ్యులతో సోమవారం విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి పూర్తిస్థాయి పాలసీ విడుదల చేశారు. దాదాపు 30 వేల ఎకరాల భూ సేకరణకు ప్రాథమికంగా నిర్ణయించామని ...

రాజధానికి 'రైతే రాజు'.! తుది ప్యాకేజీ ప్రకటించిన బాబు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటన   తెలుగువన్

అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言