2014年12月8日 星期一

2014-12-09 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బొగ్గు స్కామ్.. దాసరి ఇ.డి. విచారణ   
తెలుగువన్
దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానిస్తున్న అందరినీ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు కుంభకోణం జరిగిన సమయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ...

బొగ్గు కుంభకోణంలో దాసరిని ప్రశ్నించిన ఇడి   Andhrabhoomi
'బొగ్గు'లో దాసరిని ప్రశ్నించిన ఈడీ   సాక్షి
మనీ లాండరింగ్‌ చేశారా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి అస్తమయం   
Oneindia Telugu
విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అన్నమయ్య కీర్తనలకు వన్నెలద్దిన నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. ఏడాదికిపైగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు తు దిశ్వాస విడిచారు. ఆయన భార్య సుగుణ పదేళ్ల ...

నేదునూరికి భద్రాచలంతో విడదీయరాని అనుబంధం   Andhrabhoomi
సంగీత కళానిధి నేదునూరి అస్తమయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సంగీత కళానిధి' నేదునూరి కన్నుమూత   సాక్షి
వెబ్ దునియా   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనవరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన: కామినేని   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేసే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (ఎయిమ్స్)కు వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ సోమవారం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ విలేకరులతో ...

ఎయిమ్స్‌కు భూముల సేకరణ:కామినేని   Andhrabhoomi
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఏపీ మంత్రి కామినేని భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంగళగిరి ఎయిమ్స్ కు రంగం సిద్దం   News Articles by KSR
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతీయ గ్రంథంగా 'గీత'పై వ్యతిరేకత   
సాక్షి
చెన్నై, న్యూఢిల్లీ: భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా చేయాలన్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ డిమాండ్‌ను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షం డీఎంకేతో పాటు బీజేపీ మిత్రపక్షం పీఎంకే కూడా సుష్మ డిమాండ్‌ను సోమవారం తప్పుబట్టాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సంస్కృతిని, భాషను ప్రజలపై ...

భగవద్గీతకు జాతీయ హోదా: సుష్మా ప్రకటన, డీఎంకే కరుణ ఖండన!   వెబ్ దునియా
జాతీయ గ్రంథం మద్భగవద్గీత   తెలుగువన్
భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని సుష్మా, మండిపడ్డ మమత   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ   
సాక్షి
న్యూఢిల్లీ: నలభై ఏళ్ల క్రితం.. నాటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రాను హత్యచేసిన కేసులో ఢిల్లీకోర్టు నలుగురిని దోషులుగా నిర్ధారించింది. దోషుల్లో ఆనంద మార్గ ఆధ్యాత్మిక కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సంతోషానంద అవధూత(75), సువేదానంద అవధూత (79), గోపాల్‌జీ (73)లతోపాటు న్యాయవాది రంజన్ ద్వివేది (66) ఉన్నారు. బెయిల్‌పై ఉన్న ...

40ఏళ్ల తర్వాత మాజీ రైల్వే మంత్రి హత్యకేసులో దోషులును గుర్తించిన ఢిల్లీ కోర్టు   Oneindia Telugu
రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో దోషులు నలుగురు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజ్యసభ ఛైర్మన్ జోక్యంతో సద్దుమణిగిన ఎంపి సాధ్వి వివాదం...   
10tv
ఢిల్లీ:కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారానికి రాజ్యసభలో ఎట్టకేలకు తెరపడింది. ఈ అంశంపై రాజ్యసభ ఛైర్మన్ జోక్యం చేసుకుని అన్ని ప్రతిపక్షపార్టీలతో చర్చించారు. దీంతో గత వారం రోజులుగా సాగుతున్న సాధ్వి వివాదం సద్దుమణిగింది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అట్టుడికి రాజ్యసభ.. కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి ...

సాధ్విని పదవి నుంచి తొలగించాలి... ఉభయ సభల్లో నేతల డిమాండ్..!   వెబ్ దునియా
రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజ్యసభలో మళ్లీ గందరగోళం   Andhrabhoomi
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


26న ప.గో.కు రాష్టప్రతి రాక   
Andhrabhoomi
ఆకివీడు, డిసెంబర్ 8: భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 26న పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. జిల్లాలోని ఆకివీడు మండలం అయిభీమవరంలోని టిటిడి వేద పాఠశాలను రాష్టప్రతి ప్రారంభిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ఎంజి గోపాల్ వెల్లడించారు. రాష్టప్రతి పర్యటనను పురస్కరించుకుని గోపాల్ సోమవారం అయిభీమవరంలోని వేద పాఠశాలను ...

26న రాష్ట్రపతి రాక   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నరేంద్ర మోడీ సరికొత్త ప్లాన్.. అభివృద్ధి కోసం టీమ్ ఇండియా!   
వెబ్ దునియా
గత ఆరు దేశాబ్దాలుగా కొనసాగుతున్న కేంద్ర ప్రణాళికాసంఘం స్థానంలో.. ప్రధానమంత్రి సారథ్యంలో పనిచేసే ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థను నెలకొల్పే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 'టీం ఇండియా' అనే పేరుతో నెలకొల్పే ఈ వ్యవస్థలో పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు, వివిధ రంగాల నిపుణులకూ చోటు కల్పిస్తామని ...

టీమిండియాగా పనిచేద్దాం: మోడీ, పక్కపక్కనే కెసిఆర్, బాబు (పిక్చర్స్)   Oneindia Telugu
కొత్త వ్యవస్థ అనివార్యం   Andhrabhoomi
'ప్లానింగ్'కు పాతర   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 23 వార్తల కథనాలు »   


90 సవరణ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలో కాలం చెల్లిన 90 సవరణ చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఎం సభ్యుల నిరసనల మధ్య సోమవారం మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్థారుూ సంఘానికి నివేదించకపోవడం ద్వారా కమిటీ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఎన్‌డిఎ ...

90 చట్టాల రద్దుకు లోక్‌సభ ఓకే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాశ్మీర్, జార్ఖండ్ ల్లో మూడో దశ ఎన్నికలు ప్రారంభం   
సాక్షి
జమ్మూకాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా తోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 స్థానాలకు సంబంధించిన పోలీంగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
నేడు జార్ఖండ్,జమ్ముకశ్మీర్ మూడో దశ ఎన్నికలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言