Oneindia Telugu
సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి అస్తమయం
Oneindia Telugu
విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అన్నమయ్య కీర్తనలకు వన్నెలద్దిన నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. ఏడాదికిపైగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు తు దిశ్వాస విడిచారు. ఆయన భార్య సుగుణ పదేళ్ల ...
నేదునూరికి భద్రాచలంతో విడదీయరాని అనుబంధంAndhrabhoomi
సంగీత కళానిధి నేదునూరి అస్తమయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సంగీత కళానిధి' నేదునూరి కన్నుమూతసాక్షి
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అన్నమయ్య కీర్తనలకు వన్నెలద్దిన నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. ఏడాదికిపైగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు తు దిశ్వాస విడిచారు. ఆయన భార్య సుగుణ పదేళ్ల ...
నేదునూరికి భద్రాచలంతో విడదీయరాని అనుబంధం
సంగీత కళానిధి నేదునూరి అస్తమయం
'సంగీత కళానిధి' నేదునూరి కన్నుమూత
సాక్షి
ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 11నుంచి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థుల కోసం తాము రెండు అడుగులు వెనక్కి వేసినా ఇంటర్ మీడియట్ ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ...
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు : గంటా శ్రీనివాసరావువెబ్ దునియా
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలుNamasthe Telangana
తెలంగాణ ఒప్పుకోలేదా..విడిగానే ఇంటర్News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థుల కోసం తాము రెండు అడుగులు వెనక్కి వేసినా ఇంటర్ మీడియట్ ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ...
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు : గంటా శ్రీనివాసరావు
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు
తెలంగాణ ఒప్పుకోలేదా..విడిగానే ఇంటర్
Oneindia Telugu
బాబుతో పేచీలు లేవట: ఉమాభారతితో కెసిఆర్ భేటీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇబ్బందులేవీ ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఏమైనా ఇబ్బందులుంటాయా అని ఉమా భారతి అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో ...
ప్రాణహితకు జాతీయ హోదాAndhrabhoomi
'ప్రాణహిత చేవెళ్ల'కు జాతీయ హోదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయ హోదాకు ఓకే!సాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇబ్బందులేవీ ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఏమైనా ఇబ్బందులుంటాయా అని ఉమా భారతి అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో ...
ప్రాణహితకు జాతీయ హోదా
'ప్రాణహిత చేవెళ్ల'కు జాతీయ హోదా
జాతీయ హోదాకు ఓకే!
Andhrabhoomi
విషం తాగించి.. గొంతు నులిమేశాడు
Andhrabhoomi
నల్గొండ, డిసెంబర్ 8: కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన ముగ్గురి పిల్లలను హతమార్చాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలకు ఎలుకల మందు కలిపిన కూల్డ్రింక్స్ తాగించి, అప్పటికీ చావకపోవడంతో గొంతు నులిమి అత్యంత అమానుషంగా హత్య చేసిన తండ్రి కిరాతకం అందరినీ కలచివేసింది. వలిగొండ ...
కసాయి తండ్రి ముగ్గురు పిల్లలను చంపిన కిరాతకుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రితెలుగువన్
వీడిని తండ్రి అంటామా!News Articles by KSR
వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
నల్గొండ, డిసెంబర్ 8: కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన ముగ్గురి పిల్లలను హతమార్చాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలకు ఎలుకల మందు కలిపిన కూల్డ్రింక్స్ తాగించి, అప్పటికీ చావకపోవడంతో గొంతు నులిమి అత్యంత అమానుషంగా హత్య చేసిన తండ్రి కిరాతకం అందరినీ కలచివేసింది. వలిగొండ ...
కసాయి తండ్రి ముగ్గురు పిల్లలను చంపిన కిరాతకుడు
ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి
వీడిని తండ్రి అంటామా!
సాక్షి
కేబీఆర్ పార్క్కు నిజాం పేరా?
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం ...
కాసు పేరు మార్చితే..News Articles by KSR
హైదరాబాద్లో ఏ ఒక్క ఆంధ్రోడి పేరు ఉండనీయం : టీ డిప్యూటీ సీఎం!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం ...
కాసు పేరు మార్చితే..
హైదరాబాద్లో ఏ ఒక్క ఆంధ్రోడి పేరు ఉండనీయం : టీ డిప్యూటీ సీఎం!
Andhrabhoomi
భూములు ఇస్తే భారీ నజరానా!
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 8: కొత్త రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన వారికి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గతంలో ఎక్కడాలేని విధంగా ల్యాండ్ పూలింగ్ పాలసీని విడుదల చేసింది. రాజధాని కమిటీ సభ్యులతో సోమవారం విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి పూర్తిస్థాయి పాలసీ విడుదల చేశారు. దాదాపు 30 వేల ఎకరాల భూ సేకరణకు ప్రాథమికంగా నిర్ణయించామని ...
రాజధానికి 'రైతే రాజు'.! తుది ప్యాకేజీ ప్రకటించిన బాబు..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానంసాక్షి
ఏపీ రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటనతెలుగువన్
10tv
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 8: కొత్త రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన వారికి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గతంలో ఎక్కడాలేని విధంగా ల్యాండ్ పూలింగ్ పాలసీని విడుదల చేసింది. రాజధాని కమిటీ సభ్యులతో సోమవారం విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి పూర్తిస్థాయి పాలసీ విడుదల చేశారు. దాదాపు 30 వేల ఎకరాల భూ సేకరణకు ప్రాథమికంగా నిర్ణయించామని ...
రాజధానికి 'రైతే రాజు'.! తుది ప్యాకేజీ ప్రకటించిన బాబు..
ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం
ఏపీ రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటన
Oneindia Telugu
రేవ్ పార్టీ: అర్థనగ్న నృత్యాలు చేస్తూ పట్టుబడ్డ యువతీయువకులు
Oneindia Telugu
హైదరాబాద్: అర్థనగ్న నృత్యాలు చేస్తున్న కొందరు యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఇంట్లో ముంజ్రా డ్యాన్స్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ముంబై నుంచి రప్పించిన మోడల్స్తో కొందరు యువకులు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలను ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
హైదరాబాద్: అర్థనగ్న నృత్యాలు చేస్తున్న కొందరు యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఇంట్లో ముంజ్రా డ్యాన్స్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ముంబై నుంచి రప్పించిన మోడల్స్తో కొందరు యువకులు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలను ...
సాక్షి
టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 8: పార్టీ ఫిరాయించిన ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి సోమవారం నోటీసులు జారీ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సంగతి తెలిసిందే. తమ పార్టీ తరఫున ఎన్నికై అధికార పార్టీలో చేరిన ...
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులుసాక్షి
టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 8: పార్టీ ఫిరాయించిన ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి సోమవారం నోటీసులు జారీ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సంగతి తెలిసిందే. తమ పార్టీ తరఫున ఎన్నికై అధికార పార్టీలో చేరిన ...
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి
ఆపరేషన్ 'నైట్ డామినేషన్'కు బ్రేక్ !?
Andhrabhoomi
విజయవాడ (క్రైం), డిసెంబర్ 8: నగరంలో రాత్రివేళ నేరగాళ్ళను జల్లెడ పట్టేందుకు నగర పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ 'నైట్ డామినేషన్'కు బ్రేక్ పడనుంది. గుర్తింపు కార్డుల పేరుతో రాత్రుళ్ళు తనిఖీలు చేస్తున్న పోలీసులు జనాన్ని అనుమానిస్తూ, అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ హైకోర్టు ...
ఇదేమైనా ఎమర్జెన్సీనా?సాక్షి
విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ పోలీసులకు ఎదురు దెబ్బNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ (క్రైం), డిసెంబర్ 8: నగరంలో రాత్రివేళ నేరగాళ్ళను జల్లెడ పట్టేందుకు నగర పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ 'నైట్ డామినేషన్'కు బ్రేక్ పడనుంది. గుర్తింపు కార్డుల పేరుతో రాత్రుళ్ళు తనిఖీలు చేస్తున్న పోలీసులు జనాన్ని అనుమానిస్తూ, అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ హైకోర్టు ...
ఇదేమైనా ఎమర్జెన్సీనా?
విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
విజయవాడ పోలీసులకు ఎదురు దెబ్బ
ఖమ్మంలో స్టీల్ ప్లాంట్పై కేంద్రం అధ్యయనం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన విధంగా ఖమ్మంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం జరుపుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్లాంట్పై అధ్యయనం జరిగిందా? దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అడిగిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన విధంగా ఖమ్మంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం జరుపుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్లాంట్పై అధ్యయనం జరిగిందా? దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అడిగిన ...
沒有留言:
張貼留言