2014年12月8日 星期一

2014-12-09 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పడవ, బస్సు ప్రమాదాలు... 88 మంది...   
తెలుగువన్
గల్ఫ్‌లోని యెమెన్ దగ్గర ఎర్ర సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో 70 మంది మరణించారు. ఈప్రమాదంలో చనిపోయినవారందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి పడవలో యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, అలల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ మార్గంలో ప్రతి ఏటా వేలాదిమంది వలస వెళ్తూ వుంటారు. అలాగే నేపాల్‌‌లో బస్సు బోల్తా పడిన సంఘటనలో ...

యెమెన్ లో పడవ మునిగి 70 మంది మృతి   Andhrabhoomi
కడలిలో మృత్యు ఘోష   Namasthe Telangana
ఎర్ర సముద్రంలో నౌక మునక... 70 మంది మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాల్.. విమర్శలపాల్..   
సాక్షి
కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు తయారైంది అమెరికాకు చెందిన పాల్ రొసోలీ పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్ద పాము అనకొండకు ఆహారమైపోతాను.. మనల్ని అది పూర్తిగా మింగేస్తే ఎలాగుంటుందో తెలుసుకుంటాను అంటూ పాల్ తన మాటలతో అందరిలోనూ ఆసక్తి రేపాడు. అనకొండ మింగినా.. తనకేమీ అవకుండా ఉండటానికి ఓ ప్రత్యేకమైన సూట్ తయారు చేయించానని.. దాని ...

టీవీ షోలో డేంజరెస్ ఫీట్!: అనకొండ పొట్టలో గంటసేపు   Oneindia Telugu
టీవీ షో కోసం.. అనకొండ కడుపులో ఓ గంట... పాల్ రొసోలీ సాహసం!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌లో బస్సు బోల్తా: 18 మంది మృతి, 49 మందికి పైగా గాయాలు!   
వెబ్ దునియా
నేపాల్‌లో బస్సు బోల్తా పడి భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 49 మంది వరకూ గాయపడ్డారు. పశ్చిమ నేపాల్‌లో ఓ పర్వత రహదారిలో వెళుతున్న బస్సు బోల్తాపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందులో 14 మంది అక్కడిక్కడే మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 38 సీట్లకే ...

బస్సు బోల్తా పడి 18 మంది మృతి   సాక్షి
లోయలో పడిన బస్సు: నేపాల్‌లో 18 మంది మృతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఫ్లూటో దిశగా న్యూ హారిజన్స్   
Namasthe Telangana
వాషింగ్టన్: తొమ్మిదేళ్ళ క్రితం ఫ్లూటో రహస్యాలను పరిశోధించడానికి ప్రయోగించిన న్యూ హారిజాన్స్ ను చివరిసారిగా క్రియాశీలం చేశారు. ఇక ఇది ఫ్లూటో దిశగా ప్రయాణించి జులై లోగా దాన్ని సమీపిస్తుంది. ఫ్లూటోతో పాటు దాని ఉపగ్రహాలు, కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మంచు ఖండాలు గూర్చిన సమాచారాన్ని ఇది భూమికి పంపుతుంది. 2006 జనవరిలో దీన్ని ...

చివరి నిద్ర నుంచి మేలుకొన్న 'న్యూ హారిజాన్స్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు   
సాక్షి
తిరుమల : శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే మంగళవారం తిరుమల వస్తున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి, బుధవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో కూడా ఆయన తిరుమల వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాగా, శ్రీలంక అధ్యక్షుడు వస్తుండటంతో తిరుమలలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ...

శ్రీలంక అధ్యక్షుడి రాకను అడ్డుకుంటామంటూ తమిళ నేతల హెచ్చరిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమలకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు... గట్టి భద్రత....   వెబ్ దునియా
రేపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమల రాక   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
గుట్టకు మరింత భద్రత   
Andhrabhoomi
యాదగిరిగుట్ట డిసెంబర్ 8: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో భద్రత మరింత పఠిష్టపర్చడంతో పాటు డిఎస్‌పి స్థాయి ర్యాంకు పెంచి గుట్టలో ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్టహ్రోం శాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని ...

'గుట్ట'కు ప్రత్యేక పోలీస్‌స్టేషన్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇద్దరు విదేశీ బందీలను చంపేసిన ఆల్‌ఖైదా మిలిటెంట్లు!   
వెబ్ దునియా
అల్‌ఖైదీ మిలిటెంట్లు ఇద్దరు విదేశీ బందీలను హతమార్చారు. అమెరికా ఫోటో జర్నలిస్టు, దక్షిణాఫ్రికా ఉపాధ్యాయుడిని యెమెన్‌లో అల్‌ఖైదీ మిలిటెంట్లు హత్య చేశారు. అల్‌ఖైదా చెరలో ఉన్న ఇద్దరు బందీలను విడుదలకు అమెరికా సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, సౌతాఫ్రికా ఉపాధ్యాయుడు పిర్రే కొర్కియేని ...

జర్నలిస్టు, టీచర్లను హతమార్చిన అల్‌కాయిదా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒబామాకు గొంతునొప్పి   
సాక్షి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం బెతస్దాలోని వాల్టెర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యతో ఒబామా బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. గ్యాస్ సమస్య వల్ల తరచుగా త్రేన్పులు ...

ఒబామాకు అనారోగ్యం   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం   
సాక్షి
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్‌కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే ...


ఇంకా మరిన్ని »   


కిడ్నాప్ అయిన శ్రీనివాసరావు క్షేమం   
News Articles by KSR
నైజీరియాలో కిడ్నాప్ అయిన గుంటూరు జిల్లాకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నట్లు అదికారులు చెప్పారు. శ్రీనివాసరావు తండ్రి శేషయ్య జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేని కలిశారు.ఆ సందర్భంగా కలెక్టర్ నైజీరియా అదికారులతో మాట్లాడారు.వారు శ్రీనివాసరావు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.అయితే కిడ్పాపర్ల డిమాండ్ల వివరాలు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言