2014年12月7日 星期日

2014-12-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు   
సాక్షి
శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మొయినాబాద్ మండలం ముర్తూజగూడలో కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య జరిగాయి. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టాగ్లు: రోడ్డు ప్రమాదం, జానకిరామ్ అంత్యక్రియలు, హరికృష్ణ, జూనియర్ ...

నందమూరి జానకిరామ్‌కు తుది వీడ్కోలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జానకీరామ్ అంత్యక్రియలు పూర్తి   తెలుగువన్
జానకీరాం‌మ్‌‍కు చిరంజీవి - పవన్ అంజలి.. హరికృష్ణకు బాలకృష్ణ ఓదార్పు!   వెబ్ దునియా

అన్ని 125 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్‌ఫోన్ పేలి వ్యక్తి మృతి, మృతుడు మహారాష్ట్ర కూలి   
Oneindia Telugu
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంభీరరావుపేట మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో ఆదివారం సెల్‌ఛార్జర్‌ పేలి సూర్య వంశీ రాందాస్‌ (35) అనే కూలీ మృతి చెందాడు. నాగంపేట శివారులో శ్రీగాధకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి కోళ్ల పారం నడిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సూర్య వంశీ రాం దాస్‌ అనే వ్యక్తి కోళ్ళపారంలో ఏడాదిన్నర క్రితం కూలీగా ...

సెల్‌ఫోన్ బ్యాటరీ పేలి యువకుడి మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం   
Andhrabhoomi
మేళ్లచెర్వు, డిసెంబర్ 7: తెలంగాణ మలిదశ పోరాటంలో మొట్టమొదటిగా బలిదానం చేసుకున్న కాసోజు శ్రీకాంతచారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులో శనివారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఈ వార్త మండలంలో వ్యాపించడంతో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. మేళ్లచెర్వులోని పెట్రోల్ బంక్ వద్ద తెలంగాణ తల్లి ...

శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం ఘటనపై తల్లి శంకరమ్మ నిరసన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో పంట రుణమాఫీ జాబితా   
10tv
హైదరాబాద్: రైతు రుణమాఫీ జాబితాను ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఆన్‌లైన్‌లో పెట్టింది. తొలిదశ పంటల రుణమాఫీ జాబితా విడుదలకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, లోన్‌ అకౌంట్‌ నంబర్లను లింక్‌ పెట్టింది. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో రుణమాఫీ జాబితా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన వారి రెండో జాబితా నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశముంది. రూ.50వేల ...

ఇదిగో మాఫీ జాబితా   Andhrabhoomi
అర్హుల జాబితా నేడు కొలిక్కి వచ్చే అవకాశం   సాక్షి

అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సీఎంతో నేడు సింగపూర్ మంత్రి భేటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది. సింగపూర్ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గత నెల సింగపూర్ పర్యటనలో కోరారు. దీనిపై ...

రేపే విజయవాడకు సింగపూర్‌ ప్రతినిధి బృందం 10న రాజధాని అభివృద్ధి ప్రాంతం పరిశీలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నందమూరి జానకీరామ్ ఫేస్‌బుక్ అంతా తాత ఎన్టీఆర్ గుర్తులే..!   
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ నిత్యం తన తాత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మృతులతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాతపై తనకున్న ఇష్టానికి నిదర్శనంగానే తన కుమారుడికి నందమూరి తారక రామారావు అనే పేరును పెట్టుకున్నారు.
విజయవాడలో డిగ్రీ..అమెరికాలో ఎంఎస్..కాకినాడ అల్లుడు..జానకిరామ్ ప్రస్థానం   Palli Batani
తాత జ్ఞాపకాలతో జానకిరాం, 'ఎన్టీఆర్' ఫ్యామిలీకి భిన్నంగా పారిశ్రామికవేత్తగా..!   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మూగ యువతిపై గ్యాంగ్ రేప్, మహిళా ఉద్యోగినిపై వేధింపులు   
Oneindia Telugu
ఒంగోలు: మూగ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని గంగపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పొదిలి సిఐ బి రవిచంద్ర ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. మూగ యువతి గంగపాలెం ...


ఇంకా మరిన్ని »   


ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు   
సాక్షి
చండీగఢ్: జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్ లోని పఠాన్ కోట్ వద్ద రైలును ఆపివేశారు. సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి నాలుగు గంటలకు పైగా రైలును తనిఖీ చేశారు. రైలులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పేలుడు ...


ఇంకా మరిన్ని »   


కరెంట్ షాకిచ్చి పిల్లలను చంపేశాడు   
సాక్షి
నల్గొండ: కన్నతండ్రే కాలయుముడై తన పిల్లలను చిదిమేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన రమేష్ యాదవ్ అనే కసాయి తండ్రి కరెంట్ షాక్ పెట్టి తన ముగ్గురి పిల్లల ప్రాణాలను బలిగొన్నాడు. నిందితుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
శ్వేతా బసును పోలీసులే ఇరికించడానికి కారణమేంటి?   
వెబ్ దునియా
వ్యభిచారం కేసులో సినీ నటి శ్వేతబసును పోలీసులే ఇరికించినట్టు ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిస్తూ ఆమెపై ఉన్న కేసును కొట్టివేసింది. అయితే, శ్వేతాబసును పోలీసులు ఇరికించడానికి గల కారణాలేంటనే అంశంపై ఇపుడు ఆరా తీస్తున్నారు. సాక్షాత్ కోర్టే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పోలీసుల వైఖరి వివాదాస్పదంగా మారింది. పోలీసులు కావాలనే ఆమెను వ్యభిచారం ...

వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్   FIlmiBeat Telugu
శ్వేతాబసు నిర్దోషి -ఆమె ఏ తప్పూ చేయలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言