2014年12月7日 星期日

2014-12-08 తెలుగు (India) ఇండియా


ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు   
సాక్షి
చండీగఢ్: జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్ లోని పఠాన్ కోట్ వద్ద రైలును ఆపివేశారు. సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి నాలుగు గంటలకు పైగా రైలును తనిఖీ చేశారు. రైలులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పేలుడు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
హస్తినలో అత్యాచారం .. మధురలో నిందితుడు   
సాక్షి
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి (27) కేసును న్యూఢిల్లీ పోలీసులు ఆదివారం ఛేదించారు. క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను పోలీసులు ఉత్తర ప్రదేశ్ లోని మధురలో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. దేశ రాజధాని హస్తినలో అత్యాచారినికి గురైన యువతి కేసులో క్యాబ్ ...

న్యూఢిల్లీ అత్యాచార ఘటనలో నిందితుడి అరెస్టు   Namasthe Telangana
ఢిల్లీ క్యాబ్‌లో అత్యాచారం.. విచారణకు సహకరిస్తామని క్యాప్ సర్వీస్!   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కొత్త వ్యవస్థ అనివార్యం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు స్వాగతించారు. ఆదివారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన సిఎంల భేటీలో మాట్లాడారు. కేంద్ర ప్రణాళికా సంఘం కాలం చెల్లి చాలా కాలమైందన్నారు. దేశం, ప్రపంచంలో మారిన ఆర్థిక పరిస్థితులను ...

రాష్ట్రాలకు ముఖ్య పాత్ర   సాక్షి
రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదు : నరేంద్ర మోడీ   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చీట్ చేసిన వారిని క్షమించిన నటుడు అలీ.. లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారం!   
వెబ్ దునియా
తనను చీట్ చేసిన వారిని నటుడు అలీ క్షమించేశారు. పైగా వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో లోక్‌ అదాలత్‌ ద్వారా తమకున్న కేసును పరిష్కరించుకున్నారు. మోసం చేసిన వారిని క్షమించిన అలీ పట్ల లోక్ అదాలత్ న్యాయమూర్తి శ్రీదేవి అభినందించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 1998లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని అలీ కొనుగోలు చేశారు.
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..   సాక్షి
ఆమె దయనీయ స్థితి చూసి అలీ కేసు వెనక్కి....   FIlmiBeat Telugu
లోక్ అదాలత్‌లకు అనూహ్య స్పందన   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 40 వార్తల కథనాలు »   


రజనీపై ఒత్తిడి వద్దు ఆయన రాజకీయాల్లోకి రారు స్పష్టం చేసిన సోదరుడు సత్యనారాయణ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులు, రజనీ రాజకీయాల్లో ఇమడలేడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదు. అభిమానులు ఆయనపై ఒత్తిడి తీసుకురావద్దని' రజనీ సోదరుడు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తిరుచ్చి జిల్లా అరియమంగళంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు రజనీ నటించిన 'లింగ' చిత్రం భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
జాతీయ పవిత్ర గ్రంథంగా భగవద్గీత: సుష్మ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మతంపై తమకున్న మమకారాన్ని బహిరంగా ప్రకటించుకోవడంలో మోదీ క్యాబినెట్ మంత్రులు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఓ వైపు సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంటు సహా దేశవ్యప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో.. భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ...

జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!   సాక్షి
జాతీయ గ్రంథంగా భగవద్గీత!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాటవినలేదని... కన్న కూతురు నాలుక కోసిన తండ్రి..!   
Oneindia Telugu
కోల్‌కతా: తన మాట వినకుండా ఓ యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురు నాలకు కోసేశాడో వ్యక్తి. పశ్చిమ బంగలోని దక్షిణ 24 పరగణాల జిల్లా అధర్‌మాణిక్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతనితో తిరగడం మానివేయాలని తండ్రి మన్సూర్ అలీ లష్కర్ ...

ప్రేమించినందుకు నాలుక కోశాడు..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


10tv
   
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్‌   
10tv
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కేసీఆర్‌ భేటీ కానున్నారు. కృష్ణా నదీ జలాల అంశాన్ని ప్రస్తావించనున్నారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ...

ఢిల్లీలో 8న సీఎం కేసీఆర్ షెడ్యూల్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉపాధికి ఊతమిస్తా   
సాక్షి
వానల్లేవ్..బోరు బావుల్లో చుక్కనీరు లేదు..పొలాలన్నీ బీళ్లు..ఊరు ఊరంతా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస బాట పట్టింది. ఊళ్లో పెద్ద పెద్ద మిద్దెలున్నా కాపురాలు లేక పాడుబడిపోయాయ్. ఒకటి కాదు రెండు కాదు.. 50 ఎకరాలున్న రైతు సైతం కరువు దెబ్బకు విలవిల్లాడాడు. బెంగళూరుకు వెళ్లి సెక్యూరిటీ గార్డు గానో..హోటళ్లో సప్లయర్‌గానో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మోడి ది బెస్ట్... 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌' పురస్కారానికి ఎంపిక   
వెబ్ దునియా
ఆసియా ఖండంలోనే అత్యుత్తమ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగపూర్‌లోని అత్యంత ప్రజాదరణ గల 'ది స్ట్రెయిట్‌ టైమ్స్‌' దినపత్రిక సంపాదకుల బృందం ఏడాది కాలంగా చేసిన అధ్యయనం వెల్లడించింది. ప్రధాని పదవికి నరేంద్ర మోడీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది ...

నరేంద్ర మోడీ 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్'   తెలుగువన్
మోడీ…”ఆసియన్ ఆఫ్ ది ఇయర్”   Kandireega
ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌గా మోడీ: సింగపూర్ పత్రిక ప్రశంసలు   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言