2014年12月7日 星期日

2014-12-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
అశ్రునయనాలతో జానకిరామ్ అంత్యక్రియలు   
సాక్షి
శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మొయినాబాద్ మండలం ముర్తూజగూడలో కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య జరిగాయి. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టాగ్లు: రోడ్డు ప్రమాదం, జానకిరామ్ అంత్యక్రియలు, హరికృష్ణ, జూనియర్ ...

నందమూరి జానకిరామ్‌కు తుది వీడ్కోలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ప్రమాదం తప్పేదేమో?   తెలుగువన్
జానకీరాం‌మ్‌‍కు చిరంజీవి - పవన్ అంజలి.. హరికృష్ణకు బాలకృష్ణ ఓదార్పు!   వెబ్ దునియా
Oneindia Telugu   
10tv   
News Articles by KSR   
అన్ని 125 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్‌ఫోన్ పేలి వ్యక్తి మృతి, మృతుడు మహారాష్ట్ర కూలి   
Oneindia Telugu
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంభీరరావుపేట మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో ఆదివారం సెల్‌ఛార్జర్‌ పేలి సూర్య వంశీ రాందాస్‌ (35) అనే కూలీ మృతి చెందాడు. నాగంపేట శివారులో శ్రీగాధకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి కోళ్ల పారం నడిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సూర్య వంశీ రాం దాస్‌ అనే వ్యక్తి కోళ్ళపారంలో ఏడాదిన్నర క్రితం కూలీగా ...

సెల్‌ఫోన్ బ్యాటరీ పేలి యువకుడి మృతి   Andhrabhoomi
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం   
Andhrabhoomi
మేళ్లచెర్వు, డిసెంబర్ 7: తెలంగాణ మలిదశ పోరాటంలో మొట్టమొదటిగా బలిదానం చేసుకున్న కాసోజు శ్రీకాంతచారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులో శనివారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఈ వార్త మండలంలో వ్యాపించడంతో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. మేళ్లచెర్వులోని పెట్రోల్ బంక్ వద్ద తెలంగాణ తల్లి ...

శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం ఘటనపై తల్లి శంకరమ్మ నిరసన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రోడ్డుపై బైఠాయింపు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో పంట రుణమాఫీ జాబితా   
10tv
హైదరాబాద్: రైతు రుణమాఫీ జాబితాను ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఆన్‌లైన్‌లో పెట్టింది. తొలిదశ పంటల రుణమాఫీ జాబితా విడుదలకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, లోన్‌ అకౌంట్‌ నంబర్లను లింక్‌ పెట్టింది. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో రుణమాఫీ జాబితా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన వారి రెండో జాబితా నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశముంది. రూ.50వేల ...

ఇదిగో మాఫీ జాబితా   Andhrabhoomi
అర్హుల జాబితా నేడు కొలిక్కి వచ్చే అవకాశం   సాక్షి
ఇంటర్నెట్‌లో ఏపీ రుణమాఫీ రైతుల జాబితా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సీఎంతో నేడు సింగపూర్ మంత్రి భేటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది. సింగపూర్ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గత నెల సింగపూర్ పర్యటనలో కోరారు. దీనిపై ...

రేపే విజయవాడకు సింగపూర్‌ ప్రతినిధి బృందం 10న రాజధాని అభివృద్ధి ప్రాంతం పరిశీలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్ సహకారం: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రెడీ!   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


కరెంట్ షాకిచ్చి పిల్లలను చంపేశాడు   
సాక్షి
నల్గొండ: కన్నతండ్రే కాలయుముడై తన పిల్లలను చిదిమేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన రమేష్ యాదవ్ అనే కసాయి తండ్రి కరెంట్ షాక్ పెట్టి తన ముగ్గురి పిల్లల ప్రాణాలను బలిగొన్నాడు. నిందితుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలను తెలంగాణకు ఇస్తాం: దత్తాత్రేయ   
సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈఎస్‌ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్) వైద్యకళాశాల, ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన సనత్‌నగర్‌లో రూ.367 కోట్లతో నిర్మిస్తున్న ఈఎస్‌ఐసీ వైద్యకళాశాల భవనం, ఆసుపత్రిని ...

ఈఎస్‌ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల తెలంగాణకే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10 లక్షల మంది యువతకు ఉపాది కల్పన: దత్తన్న   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చీట్ చేసిన వారిని క్షమించిన నటుడు అలీ.. లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారం!   
వెబ్ దునియా
తనను చీట్ చేసిన వారిని నటుడు అలీ క్షమించేశారు. పైగా వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో లోక్‌ అదాలత్‌ ద్వారా తమకున్న కేసును పరిష్కరించుకున్నారు. మోసం చేసిన వారిని క్షమించిన అలీ పట్ల లోక్ అదాలత్ న్యాయమూర్తి శ్రీదేవి అభినందించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 1998లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని అలీ కొనుగోలు చేశారు.
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..   సాక్షి
ఆమె దయనీయ స్థితి చూసి అలీ కేసు వెనక్కి....   FIlmiBeat Telugu
లోక్ అదాలత్‌లకు అనూహ్య స్పందన   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 40 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ... మమతా, ఒమర్ గైర్హాజరు (ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో భాగంగా ప్రణాళిక సంఘం రద్దు, దాని స్థానంలో కొత్త కమిటీ ఏర్పాటు తదితరాల అంశాలపై చర్చ ...

ప్రధాని నివాసంలో కొనసాగుతున్న సీఎంల భేటీ   Namasthe Telangana
డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా   సాక్షి
న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   


10tv
   
ఫిబ్రవరి మొదటి వారంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం...   
10tv
హైదరాబాద్: గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్లీనరీ సమావేశం ఖరారైంది. ఫిబ్రవరి మొదటివారంలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే తెలంగాణలో అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అధికార పార్టీ హోదాలో ఎలాంటి పెద్ద కార్యక్రమాలను నిర్వహించలేదు. గత అక్టోబర్‌లో రెండు రోజుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言