రేపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమల రాక
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 7: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే 9వ తేదీన తిరుమలకు రానున్నారు. ఈనేపధ్యంలో శ్రీలంక భద్రతాధికారులు, పోలీస్ అధికారులు, టిటిడి భద్రతాధికారులు ఆదివారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి రాజపక్సే ప్రయాణించే మార్గాలను ఆయన ...
రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 7: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే 9వ తేదీన తిరుమలకు రానున్నారు. ఈనేపధ్యంలో శ్రీలంక భద్రతాధికారులు, పోలీస్ అధికారులు, టిటిడి భద్రతాధికారులు ఆదివారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి రాజపక్సే ప్రయాణించే మార్గాలను ఆయన ...
రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు
సాక్షి
చివరి నిద్ర నుంచి మేలుకొన్న 'న్యూ హారిజాన్స్'
సాక్షి
వాషింగ్టన్: మన సౌరకుటుంబం చివరలో ఉన్న ప్లూటో గుట్టును తేల్చేందుకు 9 ఏళ్లుగా యాత్ర సాగిస్తున్న న్యూ హారిజాన్స్ వ్యోమనౌక శనివారం క్రియాశీలం అయింది. వచ్చే జనవరి నుంచే అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఈ వ్యోమనౌక మరుగుజ్జు గ్రహం ప్లూటో దిశగా ప్రయాణం సాగించనుంది. ప్రస్తుతం ప్లూటోకు 26 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న న్యూ హారిజాన్స్ వచ్చే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: మన సౌరకుటుంబం చివరలో ఉన్న ప్లూటో గుట్టును తేల్చేందుకు 9 ఏళ్లుగా యాత్ర సాగిస్తున్న న్యూ హారిజాన్స్ వ్యోమనౌక శనివారం క్రియాశీలం అయింది. వచ్చే జనవరి నుంచే అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఈ వ్యోమనౌక మరుగుజ్జు గ్రహం ప్లూటో దిశగా ప్రయాణం సాగించనుంది. ప్రస్తుతం ప్లూటోకు 26 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న న్యూ హారిజాన్స్ వచ్చే ...
Namasthe Telangana
ఇద్దరు బందీలను హత్య చేసిన ఆల్ఖైదా!
Andhrabhoomi
సనా(యెమెన్), డిసెంబర్ 6: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదీ మిలిటెంట్లు ఇద్దరు విదేశీ బందీలను చంపేశారు. అమెరికా ఫొటోజర్నలిస్టు, దక్షిణాఫ్రికా ఉపాధ్యయుడిని యెమెన్లో హత్య చేశారు. ఆల్ఖైదా చెరలో ఉన్న ఇద్దరు బందీలను విడుదలకు అమెరికా సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, సౌతాఫ్రికా ...
ఉగ్రవాదానికి జర్నలిస్టు బలిNews Articles by KSR
జర్నలిస్టు హత్యను ఖండించిన ఒబామాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సనా(యెమెన్), డిసెంబర్ 6: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదీ మిలిటెంట్లు ఇద్దరు విదేశీ బందీలను చంపేశారు. అమెరికా ఫొటోజర్నలిస్టు, దక్షిణాఫ్రికా ఉపాధ్యయుడిని యెమెన్లో హత్య చేశారు. ఆల్ఖైదా చెరలో ఉన్న ఇద్దరు బందీలను విడుదలకు అమెరికా సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, సౌతాఫ్రికా ...
ఉగ్రవాదానికి జర్నలిస్టు బలి
జర్నలిస్టు హత్యను ఖండించిన ఒబామా
పాకిస్థాన్ లో కీలక అల్ ఖైదా నాయకుడు హతం
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కీలక అల్ ఖైదా నాయకుడిని ఆదివారం హతమార్చారు. పాకిస్థాన్ లో ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా దళాలు చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించినవారిలో కీలక అల్ ఖైదా నాయకుడు ఉమర్ ఫరూక్ అలియాస్ ఉమర్ ఉస్తాద్ గా గుర్తించారు. దక్షిణ ఆసియా అల్ ఖైదా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కీలక అల్ ఖైదా నాయకుడిని ఆదివారం హతమార్చారు. పాకిస్థాన్ లో ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా దళాలు చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించినవారిలో కీలక అల్ ఖైదా నాయకుడు ఉమర్ ఫరూక్ అలియాస్ ఉమర్ ఉస్తాద్ గా గుర్తించారు. దక్షిణ ఆసియా అల్ ఖైదా ...
పాకిస్థాన్ కు తాలిబన్ టాప్ కమాండర్ అప్పగింత
సాక్షి
పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ లో అరెస్ట్ చేసిన తాలిబన్ టాప్ మిలిటెంట్ కమాండర్ లతీఫ్ మషూద్ తో పాటు మరో ఇద్దరిని పాకిస్థాన్ కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాలిబన్ కార్యక్రమాల్లో మాజీ చీఫ్ హకీముల్లా మషూద్ తర్వాత లతీఫ్ ది రెండో స్థానం. లతీఫ్ ఆయుధాలు కొనడానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్తుండగా, సరిహద్దుల్లో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ లో అరెస్ట్ చేసిన తాలిబన్ టాప్ మిలిటెంట్ కమాండర్ లతీఫ్ మషూద్ తో పాటు మరో ఇద్దరిని పాకిస్థాన్ కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాలిబన్ కార్యక్రమాల్లో మాజీ చీఫ్ హకీముల్లా మషూద్ తర్వాత లతీఫ్ ది రెండో స్థానం. లతీఫ్ ఆయుధాలు కొనడానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్తుండగా, సరిహద్దుల్లో ...
అమెరికా రక్షణ మంత్రిగా కార్టర్
సాక్షి
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో ...
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం
సాక్షి
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే ...
Namasthe Telangana
'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' నరేంద్రమోదీ!
Namasthe Telangana
న్యూయార్క్, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మక టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలవడం ఖాయంగా కనిపిస్తున్నది. శనివారం అర్ధరాత్రి ఆన్లైన్ ఓటింగ్ ముగిసే సమయానికి రెండోస్థానంలో ఉన్న ఫెర్గూసన్ ఆందోళనకారుల కంటే మోదీ ఎంతో ముందున్నారు. మోదీకి 16.2 శాతం ఓట్లు రాగా, ఫెర్గూసన్ ఆందోళనకారులకు 9.2 శాతం ఓట్లు వచ్చాయి. టైమ్ మ్యాగజైన్ ...
టైమ్ మ్యాగజైన్ ఓటింగ్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూయార్క్, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మక టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలవడం ఖాయంగా కనిపిస్తున్నది. శనివారం అర్ధరాత్రి ఆన్లైన్ ఓటింగ్ ముగిసే సమయానికి రెండోస్థానంలో ఉన్న ఫెర్గూసన్ ఆందోళనకారుల కంటే మోదీ ఎంతో ముందున్నారు. మోదీకి 16.2 శాతం ఓట్లు రాగా, ఫెర్గూసన్ ఆందోళనకారులకు 9.2 శాతం ఓట్లు వచ్చాయి. టైమ్ మ్యాగజైన్ ...
టైమ్ మ్యాగజైన్ ఓటింగ్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం!
కిడ్నాప్ అయిన శ్రీనివాసరావు క్షేమం
News Articles by KSR
నైజీరియాలో కిడ్నాప్ అయిన గుంటూరు జిల్లాకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నట్లు అదికారులు చెప్పారు. శ్రీనివాసరావు తండ్రి శేషయ్య జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేని కలిశారు.ఆ సందర్భంగా కలెక్టర్ నైజీరియా అదికారులతో మాట్లాడారు.వారు శ్రీనివాసరావు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.అయితే కిడ్పాపర్ల డిమాండ్ల వివరాలు ...
ఇంకా మరిన్ని »
News Articles by KSR
నైజీరియాలో కిడ్నాప్ అయిన గుంటూరు జిల్లాకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నట్లు అదికారులు చెప్పారు. శ్రీనివాసరావు తండ్రి శేషయ్య జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేని కలిశారు.ఆ సందర్భంగా కలెక్టర్ నైజీరియా అదికారులతో మాట్లాడారు.వారు శ్రీనివాసరావు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.అయితే కిడ్పాపర్ల డిమాండ్ల వివరాలు ...
Namasthe Telangana
అరుణగ్రహంపైకి ఇక మానవయాత్ర!
Namasthe Telangana
ఫ్లోరిడా: అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్కానావరెల్ నుంచి ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్ కేవలం నాలుగున్నర గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే ...
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఫ్లోరిడా: అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్కానావరెల్ నుంచి ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్ కేవలం నాలుగున్నర గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే ...
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసా
沒有留言:
張貼留言