సాక్షి
హఫీజ్పై ఐసీసీ వేటు
సాక్షి
దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ. తమ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండగానే తాజాగా ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్బౌలింగ్పైనా వేటు పడింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడమే దీనికి కారణం. 'హఫీజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిర్ణీత 15 డిగ్రీల స్థాయి కన్నా ...
హఫీజ్పై సస్పెన్షన్ వేటుAndhrabhoomi
పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్పై నిషేధం విధించిన ఐసీసీ!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ. తమ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండగానే తాజాగా ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్బౌలింగ్పైనా వేటు పడింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడమే దీనికి కారణం. 'హఫీజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిర్ణీత 15 డిగ్రీల స్థాయి కన్నా ...
హఫీజ్పై సస్పెన్షన్ వేటు
పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్పై నిషేధం విధించిన ఐసీసీ!
10tv
ఎట్టకేలకు ఆన్లైన్లో పంట రుణమాఫీ జాబితా
10tv
హైదరాబాద్: రైతు రుణమాఫీ జాబితాను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆన్లైన్లో పెట్టింది. తొలిదశ పంటల రుణమాఫీ జాబితా విడుదలకు ఆధార్కార్డు, రేషన్కార్డు, లోన్ అకౌంట్ నంబర్లను లింక్ పెట్టింది. కొన్నిచోట్ల ఆన్లైన్లో రుణమాఫీ జాబితా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన వారి రెండో జాబితా నేడు ఆన్లైన్లో విడుదల చేసే అవకాశముంది. రూ.50వేల ...
ఇదిగో మాఫీ జాబితాAndhrabhoomi
అర్హుల జాబితా నేడు కొలిక్కి వచ్చే అవకాశంసాక్షి
ఇంటర్నెట్లో ఏపీ రుణమాఫీ రైతుల జాబితాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 24 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: రైతు రుణమాఫీ జాబితాను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆన్లైన్లో పెట్టింది. తొలిదశ పంటల రుణమాఫీ జాబితా విడుదలకు ఆధార్కార్డు, రేషన్కార్డు, లోన్ అకౌంట్ నంబర్లను లింక్ పెట్టింది. కొన్నిచోట్ల ఆన్లైన్లో రుణమాఫీ జాబితా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన వారి రెండో జాబితా నేడు ఆన్లైన్లో విడుదల చేసే అవకాశముంది. రూ.50వేల ...
ఇదిగో మాఫీ జాబితా
అర్హుల జాబితా నేడు కొలిక్కి వచ్చే అవకాశం
ఇంటర్నెట్లో ఏపీ రుణమాఫీ రైతుల జాబితా
Oneindia Telugu
లవ్ యూ.. మిస్ యూ!: హ్యూస్ చివరి మెసేజ్ గర్ల్ ఫ్రెండ్కి
Oneindia Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అతని స్నేహితురాలు మేగన్ సింప్సన్ను మరింత కలిచివేసింది. యాథృచ్ఛికమే అయినా హ్యూస్ తన చివరి సందేశాన్ని (మెసేజ్)ను ఆమెకు పంపించాడు. లవ్ యూ.. మిస్ యూ.. అంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో హవాయ్ విహారయాత్రలో ...
ఆటకు దూరంగా అబాట్Kandireega
కోలుకోని అబోట్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అతని స్నేహితురాలు మేగన్ సింప్సన్ను మరింత కలిచివేసింది. యాథృచ్ఛికమే అయినా హ్యూస్ తన చివరి సందేశాన్ని (మెసేజ్)ను ఆమెకు పంపించాడు. లవ్ యూ.. మిస్ యూ.. అంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో హవాయ్ విహారయాత్రలో ...
ఆటకు దూరంగా అబాట్
కోలుకోని అబోట్
అంధుల ప్రపంచ కప్ విజేత భారత్
Namasthe Telangana
కేప్టౌన్: అంధుల క్రికెట్ నాలుగో అంచె ప్రపంచకప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ను ఓడించింది. తొలుత పాక్ 389 పరుగులు చేయగా, భారత్ 392 పరుగులు చేసింది. లీగ్లో పాక్ చేతిలో పరాజయం మినహా భారత్ వరుసగా శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై గెలుపొందింది.
అంధుల క్రికెట్ ప్రపంచకప్ విజేత భారత్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
కేప్టౌన్: అంధుల క్రికెట్ నాలుగో అంచె ప్రపంచకప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ను ఓడించింది. తొలుత పాక్ 389 పరుగులు చేయగా, భారత్ 392 పరుగులు చేసింది. లీగ్లో పాక్ చేతిలో పరాజయం మినహా భారత్ వరుసగా శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై గెలుపొందింది.
అంధుల క్రికెట్ ప్రపంచకప్ విజేత భారత్
వెబ్ దునియా
భారత్కు వచ్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్... ఐటీపీఎల్ టోర్నీ కోసం..
వెబ్ దునియా
అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ భారత్కు వచ్చారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐటీపీఎల్)లో భాగంగా భారత్ తరపున బరిలోకి దిగుతున్న ఫెదరర్ తొలిసారిగా భారత టెన్నిస్ కోర్టులపై తన సత్తా చాటనున్నాడు. ఈ సందర్భంగా ఫెదరర్ స్పందిస్తూ భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్ చేరుకున్న సందర్భాన్ని ...
భారత గడ్డపై తొలి మ్యాచ్ కు ఫెదరర్ సిద్ధంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ భారత్కు వచ్చారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐటీపీఎల్)లో భాగంగా భారత్ తరపున బరిలోకి దిగుతున్న ఫెదరర్ తొలిసారిగా భారత టెన్నిస్ కోర్టులపై తన సత్తా చాటనున్నాడు. ఈ సందర్భంగా ఫెదరర్ స్పందిస్తూ భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్ చేరుకున్న సందర్భాన్ని ...
భారత గడ్డపై తొలి మ్యాచ్ కు ఫెదరర్ సిద్ధం
సాక్షి
రొయ్య... అదిరిందయ్యా!
సాక్షి
విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు. కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు. -విశాఖపట్నం. టాగ్లు: రొయ్య, విశాఖ తీరం, మత్స్యకారుల పంట, Visakhapatnam coast, fishermen harvest, ...
ఇంకా మరిన్ని »
సాక్షి
విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు. కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు. -విశాఖపట్నం. టాగ్లు: రొయ్య, విశాఖ తీరం, మత్స్యకారుల పంట, Visakhapatnam coast, fishermen harvest, ...
సాక్షి
'కల్లు'కు కొత్త టెక్నిక్
సాక్షి
వినూత్న విధానం కల్లు గీత కార్మికుల నుదుట లాభాల 'గీత' రాస్తోంది. కల్లు తీసేందుకు ఎక్కిన చెట్టు దిగకుండానే మరోదానిపైకి వెళ్లేందుకు టెంకాయ తాళ్లను వారధిగా వినియోగిస్తున్నారు. చెట్టు నుంచి మరో చెట్టుకు తాళ్లు కట్టి వాటిపై నడుస్తూ వెళ్లి వందలాది చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. శ్రీలంకలో అవలంబిస్తున్న ఈ విధానం చెన్నైకి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వినూత్న విధానం కల్లు గీత కార్మికుల నుదుట లాభాల 'గీత' రాస్తోంది. కల్లు తీసేందుకు ఎక్కిన చెట్టు దిగకుండానే మరోదానిపైకి వెళ్లేందుకు టెంకాయ తాళ్లను వారధిగా వినియోగిస్తున్నారు. చెట్టు నుంచి మరో చెట్టుకు తాళ్లు కట్టి వాటిపై నడుస్తూ వెళ్లి వందలాది చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. శ్రీలంకలో అవలంబిస్తున్న ఈ విధానం చెన్నైకి ...
సాక్షి
దూకుడు కొనసాగిస్తాం
Andhrabhoomi
అడెలైడ్, డిసెంబర్ 7: దూకుడుగా ఆడడాన్ని కొనసాగిస్తామని, నిజానికి అదే తమ బలమని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. గత రెండు వారాల్లో ఆసీస్ జట్టు సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొందని ఫిల్ హ్యూస్ మృతిని ప్రస్తావిస్తూ చెప్పాడు. ఒక దేశవాళీ మ్యాచ్ ఆడుతూ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో గాయపడి హ్యూస్ మృతి చెందడం ...
'టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటాం'సాక్షి
తొలిటెస్టుకి పూర్తిస్ధాయిలో సన్నద్ధమయ్యాం: ఆల్రౌండర్ షేన్ వాట్సన్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
అడెలైడ్, డిసెంబర్ 7: దూకుడుగా ఆడడాన్ని కొనసాగిస్తామని, నిజానికి అదే తమ బలమని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. గత రెండు వారాల్లో ఆసీస్ జట్టు సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొందని ఫిల్ హ్యూస్ మృతిని ప్రస్తావిస్తూ చెప్పాడు. ఒక దేశవాళీ మ్యాచ్ ఆడుతూ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో గాయపడి హ్యూస్ మృతి చెందడం ...
'టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటాం'
తొలిటెస్టుకి పూర్తిస్ధాయిలో సన్నద్ధమయ్యాం: ఆల్రౌండర్ షేన్ వాట్సన్
వెబ్ దునియా
చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు రెండో ఓటమి
Namasthe Telangana
భువనేశ్వర్: చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టుకు నిరాశ. తొలిమ్యాచ్లో జర్మనీ చేతిలో ఓడిన సర్దార్ సేనకు వరుసగా రెండోమ్యాచ్లోనూ పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-4 గోల్స్ తేడాతో ప్రపంచకప్ కాంస్య పతక విజేత అయిన అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైంది. భారత్ తరపున ఆకాశ్దీప్ సింగ్, గుర్జీందర్సింగ్లు చెరో గోల్ సాధించగా, ...
ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ : జర్మనీ అనూహ్య విజయం.. భారత్ ఓటమి!వెబ్ దునియా
చివరి క్షణంలో గోల్Andhrabhoomi
చాంపియన్స్ ట్రోఫీ హాకీ సమరానికి భారత్ సిద్ధం...10tv
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
Namasthe Telangana
భువనేశ్వర్: చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టుకు నిరాశ. తొలిమ్యాచ్లో జర్మనీ చేతిలో ఓడిన సర్దార్ సేనకు వరుసగా రెండోమ్యాచ్లోనూ పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-4 గోల్స్ తేడాతో ప్రపంచకప్ కాంస్య పతక విజేత అయిన అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైంది. భారత్ తరపున ఆకాశ్దీప్ సింగ్, గుర్జీందర్సింగ్లు చెరో గోల్ సాధించగా, ...
ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ : జర్మనీ అనూహ్య విజయం.. భారత్ ఓటమి!
చివరి క్షణంలో గోల్
చాంపియన్స్ ట్రోఫీ హాకీ సమరానికి భారత్ సిద్ధం...
వెబ్ దునియా
ఫిల్ హ్యూస్ మృతికి సంతాపంగా 408 జెర్సీతో ఆసీస్ క్రికెటర్లు!
వెబ్ దునియా
క్రికెట్ బంతి తగిలి అకాల మరణం చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాప సూచికంగా ఆస్ట్రేలియా క్రికెటర్లంతా భారత్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో 408 జెర్సీతో బరిలోకి దిగనున్నారు. బౌన్సర్ తగిలి మరణించిన హ్యూస్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 408వ టెస్టు ఆటగాడు. దీంతో మంగళవారం నుంచి జరిగే తొలి టెస్టులో ఈ నెంబర్తోనే బరిలోకి దిగాలని ఆసీస్ ...
తొలి టెస్టులో ఫిల్ హ్యూస్కు నివాళి: అందరూ నెంబర్ 408 జెర్సీనేthatsCricket Telugu
ఆసీస్ క్రికెటర్లకు ఒకే నంబర్!Andhrabhoomi
బౌన్సర్లతోనే మొదలు!సాక్షి
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ బంతి తగిలి అకాల మరణం చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాప సూచికంగా ఆస్ట్రేలియా క్రికెటర్లంతా భారత్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో 408 జెర్సీతో బరిలోకి దిగనున్నారు. బౌన్సర్ తగిలి మరణించిన హ్యూస్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 408వ టెస్టు ఆటగాడు. దీంతో మంగళవారం నుంచి జరిగే తొలి టెస్టులో ఈ నెంబర్తోనే బరిలోకి దిగాలని ఆసీస్ ...
తొలి టెస్టులో ఫిల్ హ్యూస్కు నివాళి: అందరూ నెంబర్ 408 జెర్సీనే
ఆసీస్ క్రికెటర్లకు ఒకే నంబర్!
బౌన్సర్లతోనే మొదలు!
沒有留言:
張貼留言