వెబ్ దునియా
మోడి ది బెస్ట్... 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఎంపిక
వెబ్ దునియా
ఆసియా ఖండంలోనే అత్యుత్తమ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగపూర్లోని అత్యంత ప్రజాదరణ గల 'ది స్ట్రెయిట్ టైమ్స్' దినపత్రిక సంపాదకుల బృందం ఏడాది కాలంగా చేసిన అధ్యయనం వెల్లడించింది. ప్రధాని పదవికి నరేంద్ర మోడీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది ...
నరేంద్ర మోడీ 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్'తెలుగువన్
మోడీ…”ఆసియన్ ఆఫ్ ది ఇయర్”Kandireega
ఆసియన్ ఆఫ్ ది ఇయర్గా మోడీ: సింగపూర్ పత్రిక ప్రశంసలుOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆసియా ఖండంలోనే అత్యుత్తమ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగపూర్లోని అత్యంత ప్రజాదరణ గల 'ది స్ట్రెయిట్ టైమ్స్' దినపత్రిక సంపాదకుల బృందం ఏడాది కాలంగా చేసిన అధ్యయనం వెల్లడించింది. ప్రధాని పదవికి నరేంద్ర మోడీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది ...
నరేంద్ర మోడీ 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్'
మోడీ…”ఆసియన్ ఆఫ్ ది ఇయర్”
ఆసియన్ ఆఫ్ ది ఇయర్గా మోడీ: సింగపూర్ పత్రిక ప్రశంసలు
Andhrabhoomi
బుర్ద్వాన్ పేలుళ్లలో.. కీలక నిందితుడి అరెస్టు
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జెఎంబి) ఉగ్రవాది షానూర్ అలాం జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గతంలో అరెస్టయిన నిషేధిత సంస్థ సిమీ కార్యకర్తలు, తీవ్రవాదులను ఇంటరాగేషన్లో అందించిన సమాచారం ఆధారంగా అలాంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలం అరెస్ట్వెబ్ దునియా
బుర్ద్వాన్ పేలుళ్ల కేసు: కీలక నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏOneindia Telugu
బుర్ద్వాన్ పేలుళ్ల కీలక నిందితుడు అరెస్ట్Namasthe Telangana
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జెఎంబి) ఉగ్రవాది షానూర్ అలాం జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గతంలో అరెస్టయిన నిషేధిత సంస్థ సిమీ కార్యకర్తలు, తీవ్రవాదులను ఇంటరాగేషన్లో అందించిన సమాచారం ఆధారంగా అలాంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలం అరెస్ట్
బుర్ద్వాన్ పేలుళ్ల కేసు: కీలక నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
బుర్ద్వాన్ పేలుళ్ల కీలక నిందితుడు అరెస్ట్
వెబ్ దునియా
11 మంది జవాన్లు మృతి... ఉగ్రవాద నిర్మూలకు భారత్తో సై.. ఒబామా వెల్లడి
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు ...
11 మంది జవాన్లు బలితెలుగువన్
భారత్ తో కలసి పోరాడుతాం: అమెరికాసాక్షి
కాశ్మీర్లో తెగబడ్డ ఉగ్రవాదులుNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు ...
11 మంది జవాన్లు బలి
భారత్ తో కలసి పోరాడుతాం: అమెరికా
కాశ్మీర్లో తెగబడ్డ ఉగ్రవాదులు
వెబ్ దునియా
నీటి శుద్ధి ప్లాంట్లో అగ్ని ప్రమాదం... మాల్దీవులకు భారత్ నీరు
వెబ్ దునియా
భారత దేశానికి అతి సమీపంలో ఉన్న మాల్దీవుల్లో తాగు నుంటికి ఆవాశాలు లేవు. అక్కడ ఉన్న ఏకైక నీటి శుద్ధి ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రాజధాని మాలెలో తాగునీటి కొరత చోటు చేసుకంది. ఆ దేశ కోరిక మేరకు భారత ప్రభుత్వం తాగునీటిని అందించేందుకు అంగీకరించింది. ఇందుకుగాను ఐదు ప్రత్యేక విమానాల్లో 200 టన్నుల మంచినీటిని ...
మాల్దీవులకు భారత్ నీరుసాక్షి
మాల్దీవులకు భారత విమానాల్లో తాగునీరుNamasthe Telangana
ఇబ్బందులు: మాల్దీవులకు విమానాల్లో మంచినీరు పంపిన భారత్(ఫొటోలు)Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశానికి అతి సమీపంలో ఉన్న మాల్దీవుల్లో తాగు నుంటికి ఆవాశాలు లేవు. అక్కడ ఉన్న ఏకైక నీటి శుద్ధి ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రాజధాని మాలెలో తాగునీటి కొరత చోటు చేసుకంది. ఆ దేశ కోరిక మేరకు భారత ప్రభుత్వం తాగునీటిని అందించేందుకు అంగీకరించింది. ఇందుకుగాను ఐదు ప్రత్యేక విమానాల్లో 200 టన్నుల మంచినీటిని ...
మాల్దీవులకు భారత్ నీరు
మాల్దీవులకు భారత విమానాల్లో తాగునీరు
ఇబ్బందులు: మాల్దీవులకు విమానాల్లో మంచినీరు పంపిన భారత్(ఫొటోలు)
సాక్షి
'సత్యలోకం' అడుగుజాడల్లో...
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...
మా బాబా అంత్యక్రియలు అసలొద్దు బాబోయ్: భక్తులువెబ్ దునియా
బాబా మృతదేహాన్ని ఫ్రీజర్లోనే కొనసాగించాలి:భక్తులుNamasthe Telangana
ఫ్రీజర్లో స్వామీజీ శవం!Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...
మా బాబా అంత్యక్రియలు అసలొద్దు బాబోయ్: భక్తులు
బాబా మృతదేహాన్ని ఫ్రీజర్లోనే కొనసాగించాలి:భక్తులు
ఫ్రీజర్లో స్వామీజీ శవం!
వెబ్ దునియా
ఎయిడ్స్ బారిన రజనీ, కమల్ల హీరోయిన్.. విషమ స్థితిలో నిష
వెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ల సరసన హీరోయిన్గా నటించిన ఒకప్పటి నటి నిష ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆమె రజనీతో 'రాఘవేంద్ర', కమల్ తో 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించించింది. నిష ఎయిడ్స్ వ్యాధి బారిన పడి కడు దయనీయ స్థితిలో ఉన్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ ...
దయనీయ స్థితిలో.. నాటి కథానాయికసాక్షి
నటి నిషా ఆరోగ్యం విషమంKandireega
ఎయిడ్స్ భారిన మాజీ నటి నిషా...పరిస్థితి విషమంNamasthe Telangana
Palli Batani
FIlmiBeat Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ల సరసన హీరోయిన్గా నటించిన ఒకప్పటి నటి నిష ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆమె రజనీతో 'రాఘవేంద్ర', కమల్ తో 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించించింది. నిష ఎయిడ్స్ వ్యాధి బారిన పడి కడు దయనీయ స్థితిలో ఉన్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ ...
దయనీయ స్థితిలో.. నాటి కథానాయిక
నటి నిషా ఆరోగ్యం విషమం
ఎయిడ్స్ భారిన మాజీ నటి నిషా...పరిస్థితి విషమం
సాక్షి
యూపీలో స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు
సాక్షి
మావూ(ఉత్తరప్రదేశ్): మాసాయిపేట దుర్ఘటనను మరువక ముందే అదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మావూ జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ వ్యాన్ను పాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ...
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోటNamasthe Telangana
ఉత్తర్ప్రదేశ్లో స్కూల్ బస్సును ఢీకొన్న రైలు ఐదుగురు విద్యార్థులు మృతి...20 ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతిOneindia Telugu
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
మావూ(ఉత్తరప్రదేశ్): మాసాయిపేట దుర్ఘటనను మరువక ముందే అదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మావూ జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ వ్యాన్ను పాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ...
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోట
ఉత్తర్ప్రదేశ్లో స్కూల్ బస్సును ఢీకొన్న రైలు ఐదుగురు విద్యార్థులు మృతి...20 ...
ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతి
వెబ్ దునియా
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణయ్యర్ కన్నుమూత
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ గురువారం కన్నుమూశారు. జస్టిస్ అయ్యర్ నవంబర్ 13నే తన వందవ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఆయన శత వసంతాల జీవితంలో న్యాయవాదిగా, మంత్రిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, క్రియాశీల కార్యకర్తగా, తాత్వికుడిగా, మానవహక్కుల ప్రేమికుడిగా అనేక బాధ్యతలు ...
చరితార్థుడు కృష్ణయ్యర్సాక్షి
జస్టిస్ కృష్ణయ్యర్ అస్తమయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగమెరిగిన న్యాయకోవిదుడుAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ గురువారం కన్నుమూశారు. జస్టిస్ అయ్యర్ నవంబర్ 13నే తన వందవ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఆయన శత వసంతాల జీవితంలో న్యాయవాదిగా, మంత్రిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, క్రియాశీల కార్యకర్తగా, తాత్వికుడిగా, మానవహక్కుల ప్రేమికుడిగా అనేక బాధ్యతలు ...
చరితార్థుడు కృష్ణయ్యర్
జస్టిస్ కృష్ణయ్యర్ అస్తమయం
జగమెరిగిన న్యాయకోవిదుడు
వెబ్ దునియా
రూ.50వేలు తీసుకుని అబార్షన్ చేయించుకో!: పంచాయతీ తీర్పు
వెబ్ దునియా
బీహార్లో ఓ గ్రామ పంచాయతీ పెద్దలు సభ్యసమాజం సిగ్గుపడేలా తీర్పు ఇచ్చారు. యువతిపై అత్యాచారం చేసిన కాముకులపై చర్య తీసుకునేదిపోయి.. 50 వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమని బాధితురాలిని ఆదేశించారు. ఏడునెలల క్రితం నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె ఏడోనెల గర్భిణీ. జరిగిన ఉదంతంపై న్యాయం చేయమని ...
50 వేలు తీసుకో... అబార్షన్ చేయించుకో!Andhrabhoomi
50 వేలు ఇస్తాం అబార్షన్ చేయించుకో!Namasthe Telangana
రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్లో ఓ గ్రామ పంచాయతీ పెద్దలు సభ్యసమాజం సిగ్గుపడేలా తీర్పు ఇచ్చారు. యువతిపై అత్యాచారం చేసిన కాముకులపై చర్య తీసుకునేదిపోయి.. 50 వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమని బాధితురాలిని ఆదేశించారు. ఏడునెలల క్రితం నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె ఏడోనెల గర్భిణీ. జరిగిన ఉదంతంపై న్యాయం చేయమని ...
50 వేలు తీసుకో... అబార్షన్ చేయించుకో!
50 వేలు ఇస్తాం అబార్షన్ చేయించుకో!
రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద!
Oneindia Telugu
జనతా పరివారం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ సోషలిస్టులు ఒక్కటవుతున్నారు. 'జనతాపరివారం' మళ్ళీ జట్టు కడుతోంది. ఆరుపార్టీలూ ఒక్కటై మోదీ ప్రాభవానికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాయి. సైద్ధాంతిక వైరుధ్యాలు లేనందున అరమరికలను సునాయాసంగానే పరిష్కరించుకోగలమంటున్నారు. చిన్నాచితకా సమస్యలను అధిగమించి బలమైన శక్తిగా అవతరించాలనుకుంటున్నారు. ఆశయాన్ని ఆచరణసాధ్యం చేసే ...
పాతకాపులంతా ఏకమౌతున్నారా..?10tv
బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త పార్టీKandireega
జనతా పార్టీల విలీనం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ సోషలిస్టులు ఒక్కటవుతున్నారు. 'జనతాపరివారం' మళ్ళీ జట్టు కడుతోంది. ఆరుపార్టీలూ ఒక్కటై మోదీ ప్రాభవానికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాయి. సైద్ధాంతిక వైరుధ్యాలు లేనందున అరమరికలను సునాయాసంగానే పరిష్కరించుకోగలమంటున్నారు. చిన్నాచితకా సమస్యలను అధిగమించి బలమైన శక్తిగా అవతరించాలనుకుంటున్నారు. ఆశయాన్ని ఆచరణసాధ్యం చేసే ...
పాతకాపులంతా ఏకమౌతున్నారా..?
బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ
జనతా పార్టీల విలీనం!
沒有留言:
張貼留言