Namasthe Telangana
ఇద్దరు బందీలను హత్య చేసిన ఆల్ఖైదా!
Andhrabhoomi
సనా(యెమెన్), డిసెంబర్ 6: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదీ మిలిటెంట్లు ఇద్దరు విదేశీ బందీలను చంపేశారు. అమెరికా ఫొటోజర్నలిస్టు, దక్షిణాఫ్రికా ఉపాధ్యయుడిని యెమెన్లో హత్య చేశారు. ఆల్ఖైదా చెరలో ఉన్న ఇద్దరు బందీలను విడుదలకు అమెరికా సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, సౌతాఫ్రికా ...
ఉగ్రవాదానికి జర్నలిస్టు బలిNews Articles by KSR
జర్నలిస్టు హత్యను ఖండించిన ఒబామాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సనా(యెమెన్), డిసెంబర్ 6: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదీ మిలిటెంట్లు ఇద్దరు విదేశీ బందీలను చంపేశారు. అమెరికా ఫొటోజర్నలిస్టు, దక్షిణాఫ్రికా ఉపాధ్యయుడిని యెమెన్లో హత్య చేశారు. ఆల్ఖైదా చెరలో ఉన్న ఇద్దరు బందీలను విడుదలకు అమెరికా సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, సౌతాఫ్రికా ...
ఉగ్రవాదానికి జర్నలిస్టు బలి
జర్నలిస్టు హత్యను ఖండించిన ఒబామా
వెబ్ దునియా
విమానం కూలి 10 మంది మృతి
తెలుగువన్
అమెరికాలో విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా పదిమంది మరణించారు. అమెరికాలోని కొలంబియాలో బొగోటా నుంచి బాహియా వెళ్తున్న పైపర్ పీఏ-31 నవజో విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. విమానంలో గాల్లో వుండగా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన విషయాన్ని గమనించిన పైలెట్లు విమానాన్ని మేరీ క్విటా విమానాశ్రయంలో ...
కుప్పకూలిన అమెరికా విమానం: 10 మంది దుర్మరణం!వెబ్ దునియా
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి... మృతుల్లో ఐదుగురు చిన్నారులుOneindia Telugu
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
తెలుగువన్
అమెరికాలో విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా పదిమంది మరణించారు. అమెరికాలోని కొలంబియాలో బొగోటా నుంచి బాహియా వెళ్తున్న పైపర్ పీఏ-31 నవజో విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. విమానంలో గాల్లో వుండగా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన విషయాన్ని గమనించిన పైలెట్లు విమానాన్ని మేరీ క్విటా విమానాశ్రయంలో ...
కుప్పకూలిన అమెరికా విమానం: 10 మంది దుర్మరణం!
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి... మృతుల్లో ఐదుగురు చిన్నారులు
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి
వెబ్ దునియా
నా పేరు పెట్టుకున్నారో ఖబడ్దార్: ఉత్తర కొరియా నియంత హెచ్చరిక...!
వెబ్ దునియా
ఉత్తర కొరియా దేశ నియంతృత్వ, సైనిక పాలకుడు కిమ్ జోంగ్ యున్ ఇకపై తన పేరు మరెవరికీ ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పుట్టే పిల్లలకు తన పేరుతో నామకరణం చేయడానికీ వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. ఆ నియంత పేరు కిమ్ జోంగ్ యున్. ఈయనకు 31 యేళ్లు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ...
నా పేరు ఎవరూ పెట్టుకొవద్దు: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్Oneindia Telugu
నా పేరు పెట్టుకోవద్దు:కిమ్ జోంగ్ యున్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తర కొరియా దేశ నియంతృత్వ, సైనిక పాలకుడు కిమ్ జోంగ్ యున్ ఇకపై తన పేరు మరెవరికీ ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పుట్టే పిల్లలకు తన పేరుతో నామకరణం చేయడానికీ వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. ఆ నియంత పేరు కిమ్ జోంగ్ యున్. ఈయనకు 31 యేళ్లు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ...
నా పేరు ఎవరూ పెట్టుకొవద్దు: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్
నా పేరు పెట్టుకోవద్దు:కిమ్ జోంగ్ యున్
వెబ్ దునియా
టైమ్ మ్యాగజైన్ ఓటింగ్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం!
వెబ్ దునియా
ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ఓటింగ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే టాప్లో నిలిచారు. టైమ్ నిర్వహిస్తున్న పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఓటింగ్లో మళ్లీ మోడీనే మొదటిస్థానం ఆక్రమించారు. మూడురోజుల్లో ముగియనున్న ఓటింగ్ అనంతరం పర్సన్ ఆఫ్ ది ఇయర్ను పత్రిక ప్రకటించనుంది. అమెరికాలో నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీస్ అధికారి అన్యాయంగా ...
టైమ్ పోల్లో మోదీ మళ్లీ ఫస్ట్!Namasthe Telangana
'టైమ్' పోల్లో మోదీ మళ్లీ 'టాప్'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ఓటింగ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే టాప్లో నిలిచారు. టైమ్ నిర్వహిస్తున్న పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఓటింగ్లో మళ్లీ మోడీనే మొదటిస్థానం ఆక్రమించారు. మూడురోజుల్లో ముగియనున్న ఓటింగ్ అనంతరం పర్సన్ ఆఫ్ ది ఇయర్ను పత్రిక ప్రకటించనుంది. అమెరికాలో నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీస్ అధికారి అన్యాయంగా ...
టైమ్ పోల్లో మోదీ మళ్లీ ఫస్ట్!
'టైమ్' పోల్లో మోదీ మళ్లీ 'టాప్'
కిడ్నాప్ అయిన శ్రీనివాసరావు క్షేమం
News Articles by KSR
నైజీరియాలో కిడ్నాప్ అయిన గుంటూరు జిల్లాకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నట్లు అదికారులు చెప్పారు. శ్రీనివాసరావు తండ్రి శేషయ్య జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేని కలిశారు.ఆ సందర్భంగా కలెక్టర్ నైజీరియా అదికారులతో మాట్లాడారు.వారు శ్రీనివాసరావు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.అయితే కిడ్పాపర్ల డిమాండ్ల వివరాలు ...
నైజీరియాలో కిడ్నాపైన ఏపి యువకుడిని విడిపించండిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
నైజీరియాలో కిడ్నాప్ అయిన గుంటూరు జిల్లాకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నట్లు అదికారులు చెప్పారు. శ్రీనివాసరావు తండ్రి శేషయ్య జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేని కలిశారు.ఆ సందర్భంగా కలెక్టర్ నైజీరియా అదికారులతో మాట్లాడారు.వారు శ్రీనివాసరావు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.అయితే కిడ్పాపర్ల డిమాండ్ల వివరాలు ...
నైజీరియాలో కిడ్నాపైన ఏపి యువకుడిని విడిపించండి
వెబ్ దునియా
నేపాల్లో భారతీయ యువతిపై గ్యాంగ్ రేప్!
వెబ్ దునియా
నేపాల్లో భారతీయ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. నేపాల్లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని మోతిహరి నుంచి నేపాల్ వెళ్లిన 20 యేళ్ల భారత యువతిని మంగళవారం అక్కడి ఏడుగురు స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
నేపాల్లో భారతీయ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. నేపాల్లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని మోతిహరి నుంచి నేపాల్ వెళ్లిన 20 యేళ్ల భారత యువతిని మంగళవారం అక్కడి ఏడుగురు స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ...
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం
సాక్షి
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే ...
ఆసీస్ కెప్టెన్ క్లార్క్కు నేడు ఫిట్నెస్ పరీక్ష
Andhrabhoomi
అడెలైడ్, డిసెంబర్ 5: వెన్నునొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్కు శనివారం ఫిట్నెస్ పరీక్ష జరుగుతుంది. ఆతర్వాతే మొదటి టెస్టులో అతను ఆడతాడో లేదో నిర్ణయిస్తామని ఆసీస్ జట్టు కోచ్ డారెన్ లీమన్ చెప్పాడు. హ్యూస్ను తన చిన్న తమ్ముడంటూ చెప్పుకొనే క్లార్క్ అతని మృతితో ఒక్కసారిగా కుంగిపోయాడని అన్నాడు.
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
అడెలైడ్, డిసెంబర్ 5: వెన్నునొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్కు శనివారం ఫిట్నెస్ పరీక్ష జరుగుతుంది. ఆతర్వాతే మొదటి టెస్టులో అతను ఆడతాడో లేదో నిర్ణయిస్తామని ఆసీస్ జట్టు కోచ్ డారెన్ లీమన్ చెప్పాడు. హ్యూస్ను తన చిన్న తమ్ముడంటూ చెప్పుకొనే క్లార్క్ అతని మృతితో ఒక్కసారిగా కుంగిపోయాడని అన్నాడు.
అమెరికా రక్షణ మంత్రిగా కార్టర్
సాక్షి
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో ...
Namasthe Telangana
అరుణగ్రహంపైకి ఇక మానవయాత్ర!
Namasthe Telangana
ఫ్లోరిడా: అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్కానావరెల్ నుంచి ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్ కేవలం నాలుగున్నర గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే ...
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఫ్లోరిడా: అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్కానావరెల్ నుంచి ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్ కేవలం నాలుగున్నర గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే ...
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసా
沒有留言:
張貼留言