వెబ్ దునియా
కశ్మీర్లో 'ఉగ్ర దాడి' ఒకేరోజు నాలుగుచోట్ల ఉగ్ర దాడులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శిబిరంపై దాడిలో నేలకొరిగిన 11 మంది జవాన్లు మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్.. అగ్నికి ఆహుతైన నలుగురు 8 మంది ముష్కరులు హతం.. యూరీలో 6 గంటల హోరాహోరీ సోమవారం కశ్మీర్కు మోదీ.. అంతలోనే తెగబడిన టెర్రరిస్టులు పోలీసులపై గ్రనేడ్ దాడులు మరో ఘటనలో... శ్రీనగర్కు 35 కిలోమీటర్ల దూరంలోని త్రాల్ బస్టాండ్ వద్ద ఉగ్రవాదులు పోలీసులపైకి గ్రనేడ్ విసిరారు.
ఆపండి, లేదంటే మా సాయం తీసుకోండి: పాక్పై రాజ్నాథ్ తీవ్ర ఆగ్రహంOneindia Telugu
తీవ్రవాదుల దాడి.. 11 మంది జవాన్లు మృతితెలుగువన్
మిలిటెంట్ల దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతిసాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శిబిరంపై దాడిలో నేలకొరిగిన 11 మంది జవాన్లు మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్.. అగ్నికి ఆహుతైన నలుగురు 8 మంది ముష్కరులు హతం.. యూరీలో 6 గంటల హోరాహోరీ సోమవారం కశ్మీర్కు మోదీ.. అంతలోనే తెగబడిన టెర్రరిస్టులు పోలీసులపై గ్రనేడ్ దాడులు మరో ఘటనలో... శ్రీనగర్కు 35 కిలోమీటర్ల దూరంలోని త్రాల్ బస్టాండ్ వద్ద ఉగ్రవాదులు పోలీసులపైకి గ్రనేడ్ విసిరారు.
ఆపండి, లేదంటే మా సాయం తీసుకోండి: పాక్పై రాజ్నాథ్ తీవ్ర ఆగ్రహం
తీవ్రవాదుల దాడి.. 11 మంది జవాన్లు మృతి
మిలిటెంట్ల దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతి
Namasthe Telangana
మాల్దీవులకు భారత విమానాల్లో తాగునీరు
Namasthe Telangana
న్యూఢిల్లీ: మాల్దీవుల రాజధాని మాలేలో ఏర్పడిన తీవ్ర తాగునీటి కొరతను తీర్చేందుకు భారత ప్రభుత్వం భారీ సరుకు రవాణా విమానాల్లో ఆ దేశానికి నీటిని తరలిస్తున్నది. మాలేలోని తాగునీటి శుద్ధి ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగి నీటి సరఫరా నిలిచిపోవటంతో దాదాపు లక్షమంది మాల్దీవియన్లు దాహంతో అలమటిస్తున్నారు. దీంతో తక్షణం సహాయం చేయాల్సిందిగా ...
ఇబ్బందులు: మాల్దీవులకు విమానాల్లో మంచినీరు పంపిన భారత్(ఫొటోలు)Oneindia Telugu
మాల్దీవులకు మంచినీరు పంపిన భారత్Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: మాల్దీవుల రాజధాని మాలేలో ఏర్పడిన తీవ్ర తాగునీటి కొరతను తీర్చేందుకు భారత ప్రభుత్వం భారీ సరుకు రవాణా విమానాల్లో ఆ దేశానికి నీటిని తరలిస్తున్నది. మాలేలోని తాగునీటి శుద్ధి ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగి నీటి సరఫరా నిలిచిపోవటంతో దాదాపు లక్షమంది మాల్దీవియన్లు దాహంతో అలమటిస్తున్నారు. దీంతో తక్షణం సహాయం చేయాల్సిందిగా ...
ఇబ్బందులు: మాల్దీవులకు విమానాల్లో మంచినీరు పంపిన భారత్(ఫొటోలు)
మాల్దీవులకు మంచినీరు పంపిన భారత్
Namasthe Telangana
బాబా మృతదేహాన్ని ఫ్రీజర్లోనే కొనసాగించాలి:భక్తులు
Namasthe Telangana
జలంధర్: హర్యానాలో రాంపాల్బాబా అరెస్ట్ ఉదంతాన్ని మరచిపోకముందే.. పంజాబ్లో అలాంటిదే మరో ప్రమాదం ముంచుకొస్తుందేమోనని అక్కడి పోలీసులు భయపడుతున్నారు. 11 నెలల కిందటే అశుతోష్ మహరాజ్ అనే ఓ స్వామీజీ మృతిచెందినా.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించకూడదని, ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్లోనే కొనసాగించాలని జలంధర్లోని ఆయన ఆశ్రమంలో ఉన్న ...
11 నెలలుగా ఫ్రీజర్లో స్వామి శవం: అంత్యక్రియలకు నోOneindia Telugu
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
జలంధర్: హర్యానాలో రాంపాల్బాబా అరెస్ట్ ఉదంతాన్ని మరచిపోకముందే.. పంజాబ్లో అలాంటిదే మరో ప్రమాదం ముంచుకొస్తుందేమోనని అక్కడి పోలీసులు భయపడుతున్నారు. 11 నెలల కిందటే అశుతోష్ మహరాజ్ అనే ఓ స్వామీజీ మృతిచెందినా.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించకూడదని, ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్లోనే కొనసాగించాలని జలంధర్లోని ఆయన ఆశ్రమంలో ఉన్న ...
11 నెలలుగా ఫ్రీజర్లో స్వామి శవం: అంత్యక్రియలకు నో
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?
వెబ్ దునియా
స్మగ్లర్ అప్పు దొరికిపోయాడు
తెలుగువన్
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్, హత్యకేసులో నిందితుడు అయిన అన్బు సెల్వం అలియాస్ అప్పును చిత్తూరు పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. అప్పు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడు. అలాగే కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్యకేసులో అప్పు ప్రధాన నిందితుడు. అప్పును అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ ...
అప్పు తీర్చుకునేందుకు..సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
తెలుగువన్
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్, హత్యకేసులో నిందితుడు అయిన అన్బు సెల్వం అలియాస్ అప్పును చిత్తూరు పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. అప్పు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడు. అలాగే కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్యకేసులో అప్పు ప్రధాన నిందితుడు. అప్పును అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ ...
అప్పు తీర్చుకునేందుకు..
వెబ్ దునియా
ఫ్రీ ఐ క్యాంప్లో వైద్యుల నిర్లక్ష్యం... 16 మంది అంధత్వం
వెబ్ దునియా
ఫ్రీ ఐ క్యాంప్కు వెళ్లిన వారిలో 16 మంది కంటిచూపును కోల్పోయిన సంఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. గురుదాస్పూర్లో ఓ స్వచ్ఛంద సంస్థ నాలుగు రోజుల క్రితం ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయగా, సుమారు 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కొంతమందికి కళ్ల మంటలు ప్రారంభమవటంతో, అమృత్సర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల పరీక్షలు ...
కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది.... ఆపరేషన్లు చేసిన వైద్యుడి అరెస్టు ...Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రీ ఐ క్యాంప్కు వెళ్లిన వారిలో 16 మంది కంటిచూపును కోల్పోయిన సంఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. గురుదాస్పూర్లో ఓ స్వచ్ఛంద సంస్థ నాలుగు రోజుల క్రితం ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయగా, సుమారు 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కొంతమందికి కళ్ల మంటలు ప్రారంభమవటంతో, అమృత్సర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల పరీక్షలు ...
కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది.... ఆపరేషన్లు చేసిన వైద్యుడి అరెస్టు ...
రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద!
సాక్షి
పాట్నా: ఇది నిజంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పాట్నా: ఇది నిజంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో ...
వెబ్ దునియా
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణయ్యర్ కన్నుమూత
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ గురువారం కన్నుమూశారు. జస్టిస్ అయ్యర్ నవంబర్ 13నే తన వందవ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఆయన శత వసంతాల జీవితంలో న్యాయవాదిగా, మంత్రిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, క్రియాశీల కార్యకర్తగా, తాత్వికుడిగా, మానవహక్కుల ప్రేమికుడిగా అనేక బాధ్యతలు ...
వీఆర్ కృష్ణయ్యర్ ఇక లేరుసాక్షి
సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత (ఫోటోలు)Oneindia Telugu
జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్(100) కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ గురువారం కన్నుమూశారు. జస్టిస్ అయ్యర్ నవంబర్ 13నే తన వందవ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఆయన శత వసంతాల జీవితంలో న్యాయవాదిగా, మంత్రిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, క్రియాశీల కార్యకర్తగా, తాత్వికుడిగా, మానవహక్కుల ప్రేమికుడిగా అనేక బాధ్యతలు ...
వీఆర్ కృష్ణయ్యర్ ఇక లేరు
సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత (ఫోటోలు)
జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్(100) కన్నుమూత
Oneindia Telugu
ఇంట్లో జారిపడిన ఎన్సీపీ అధినేత శరద్పవార్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ఎన్సీపీ అధినేత శరద్పవార్ గత రాత్రి ఢిల్లీలోని ఆయన నివాసంలో జారి పడ్డారు. ఆయన వెన్నుముకకు స్వల్ప గాయమయిందని, కాలు ప్యాక్చర్ అయిందని సమాచారం. ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ముంబాయికి తరలించారు. అక్కడ బ్రీచ్కాండి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 73 ఏళ్ల శరద్ పవర్ దెబ్బ తగిలినా స్పృహాలోనే ఉన్నారని ...
శరద్ పవార్ కాలి ఎముక విరిగింది...తెలుగువన్
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్సAndhrabhoomi
మార్నింగ్ వాక్ చేస్తూ జారిపడిన శరద్ పవార్.. గాయాలు!వెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ఎన్సీపీ అధినేత శరద్పవార్ గత రాత్రి ఢిల్లీలోని ఆయన నివాసంలో జారి పడ్డారు. ఆయన వెన్నుముకకు స్వల్ప గాయమయిందని, కాలు ప్యాక్చర్ అయిందని సమాచారం. ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ముంబాయికి తరలించారు. అక్కడ బ్రీచ్కాండి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 73 ఏళ్ల శరద్ పవర్ దెబ్బ తగిలినా స్పృహాలోనే ఉన్నారని ...
శరద్ పవార్ కాలి ఎముక విరిగింది...
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్స
మార్నింగ్ వాక్ చేస్తూ జారిపడిన శరద్ పవార్.. గాయాలు!
వెబ్ దునియా
ఐటం సాంగ్స్లో నర్తించే వారిని వేశ్యలుగా ప్రకటించాలి... త్యాగి
వెబ్ దునియా
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఐటెం సాంగ్స్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ ...
ఐటమ్ గాళ్స్ మీద దారుణమైన కామెంట్స..తెలుగువన్
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలిNamasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఐటెం సాంగ్స్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ ...
ఐటమ్ గాళ్స్ మీద దారుణమైన కామెంట్స..
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలి
సాక్షి
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోట
Namasthe Telangana
న్యూఢిల్లీ: యూపీలోని మావ్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మృతిచెందిన ఘటన దురదృష్టకరమని మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ... గతంలో తెలంగాణలోనూ ఇలాంటి దుర్ఘటన జరిగి స్కూలు విద్యార్థులు మృతిచెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా సరే రైల్వే ...
ఉత్తరప్రదేశ్లో పాఠశాల బస్సును ఢీకొన్న రైలు.. 5గురి మృతి!వెబ్ దునియా
ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతిOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: యూపీలోని మావ్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మృతిచెందిన ఘటన దురదృష్టకరమని మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ... గతంలో తెలంగాణలోనూ ఇలాంటి దుర్ఘటన జరిగి స్కూలు విద్యార్థులు మృతిచెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా సరే రైల్వే ...
ఉత్తరప్రదేశ్లో పాఠశాల బస్సును ఢీకొన్న రైలు.. 5గురి మృతి!
ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతి
沒有留言:
張貼留言