2014年12月5日 星期五

2014-12-06 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
టైమ్ పోల్‌లో మోదీ మళ్లీ ఫస్ట్!   
Namasthe Telangana
వాషింగ్టన్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఓటింగ్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ మొదటిస్థానం ఆక్రమించారు. అమెరికాలో నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీస్ అధికారి అన్యాయంగా కాల్చిచంపటంపై పెద్దపెట్టున ఆందోళన నిర్వహిస్తున్న ఫెర్గూసన్ ఆందోళకారులకు పోల్‌లో భారీగా మద్దతు రావటంతో మోదీ కొద్దిరోజులు ...

'టైమ్' పోల్‌లో మోదీ మళ్లీ 'టాప్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ ఫ్యామిలీ సంస్థ!   
వెబ్ దునియా
ఒసాబా బిన్ లాడెన్‌కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్‌ను నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది. 114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ ...

లాడెన్ పేరిట ఆఫ్రికా అత్యంత ఎత్తైన టవర్   Namasthe Telangana
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్‌ కుటుంబం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుప్పకూలిన అమెరికా విమానం: 10 మంది దుర్మరణం!   
వెబ్ దునియా
అమెరికాలో విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా పదిమంది మరణించారు. అమెరికాలోని కొలంబియాలో బొగోటా నుంచి బాహియా వెళ్తున్న పైపర్ పీఏ-31 నవజో విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణీకులతో విమానం కొలంబియా ...

కూలిన విమానం.. 10 మంది మృతి   తెలుగువన్
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి... మృతుల్లో ఐదుగురు చిన్నారులు   Oneindia Telugu
విమానం కూలి 10 మంది మృతి   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీనివాసరావును విడిపిస్తాం   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 3: నైజీరియాలో కిడ్నాప్‌నకు గురైన గుంటూరు జిల్లాకు చింతలపూడికి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు సురక్షితంగా విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎపి సమాచార, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. కిడ్నాప్ సమాచారాన్ని అందుకున్న మంత్రి వెంటనే శ్రీనివాసరావు తల్లిదండ్రులు, నైజీరియాలోని ఇండియన్ ...

తెలుగోడి కిడ్నాప్   తెలుగువన్
నైజీరియాలో గుంటూరు శ్రీనివాస్ కిడ్నాప్: ఆచూకీ కోసం గాలింపు...   వెబ్ దునియా
నైజీరియాలో కిడ్నాపైన శ్రీనివాస్ ఆచూకి తెలియలేదు   Namasthe Telangana

అన్ని 30 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉత్సవంలో పాల్గొనేందుకు వెళితే.. భారత యువతిపై నేపాల్‌లో గ్యాంగ్‌రేప్   
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్‌లో భారత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. నేపాల్‌లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని మోతిహరి నుంచి నేపాల్ వెళ్లిన 20ఏళ్ల భారత యువతిని మంగళవారం అక్కడి ఏడుగురు స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ...

నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా పేరు ఎవరూ పెట్టుకొవద్దు: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంతృత్వ సర్వసైన్యాధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ (31) తన పేరు ఎవరూ పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేశాడు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. జనన ధృవీకరణ పత్రాలు, ఇంటి పత్రాలు, తదితరాల్లో కూడా తన పేరు ఉన్నవారు వెంటనే మార్పించుకోవాలని ...

నా పేరు పెట్టుకోవద్దు:కిమ్ జోంగ్ యున్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


మహిళా కూలీలపై దాడి..దోపిడీ   
Andhrabhoomi
తొగుట, డిసెంబర్ 3: గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ పనుల కోసం పోతున్న నలుగురు మహిళలపై ఇనుపరాడ్లతో దాడి చేసి సుమారు 8తులాల మేర బంగారు నగలు ఎత్తుకపోయిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, లింగాపూర్ గ్రామాల్లో మహిళలపై దాడులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. సంఘటన ...


ఇంకా మరిన్ని »   


ఇంకు అక్కర్లేదు.. మళ్లీ మళ్లీ చెరిపేసే పేపర్!!   
సాక్షి
వాషింగ్టన్ : టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 20 సార్లు చెరిపేసి మళ్లీ ముద్రించగలిగే కాగితాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. అన్నిసార్లు చెరిపినా, ఈ కాగితం మీద ఎలాంటి మరకలు, ముద్రలు ఉండబోవు. అంతేకాదు.. దీని మీద ముద్రించడానికి ఇంకు కూడా అవసరం లేదు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని ...


ఇంకా మరిన్ని »   


శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి   
సాక్షి
సింహాచలం : విశాఖలో ఈనెల 3వ తేదీన వివాహం చేసుకున్న ఇండియా అబ్బాయి మోహన్ వంశీ దుంగా, జపాన్ అమ్మాయి అసాకొ తోడా శుక్రవారం వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా దరివాడకి చెందిన మోహన్ వంశీ దుంగాకు, జపాన్‌కి చెందిన అసాకొ ...


ఇంకా మరిన్ని »   


అమెరికా రక్షణ మంత్రిగా కార్టర్   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్‌ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్‌కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్‌లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言