2014年12月4日 星期四

2014-12-05 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రధాని మోడీనే..?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రకటనకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఐతే టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'ను సోమవారం ప్రకటించేది భారత ప్రధాని నరేంద్రమోడీ పేరునే. కారణం, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోడీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మోడీ తర్వాత రెండో స్ధానంలో ...

టైమ్ పోల్‌లో మోదీ మళ్లీ ఫస్ట్!   Namasthe Telangana
'టైమ్' పోల్‌లో మోదీ మళ్లీ 'టాప్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుప్పకూలిన అమెరికా విమానం: 10 మంది దుర్మరణం!   
వెబ్ దునియా
అమెరికాలో విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా పదిమంది మరణించారు. అమెరికాలోని కొలంబియాలో బొగోటా నుంచి బాహియా వెళ్తున్న పైపర్ పీఏ-31 నవజో విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణీకులతో విమానం కొలంబియా ...

కూలిన విమానం.. 10 మంది మృతి   తెలుగువన్
కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి   Andhrabhoomi
విమానం కూలిన దుర్ఘటనలో 10మంది మృతి   Namasthe Telangana
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నా పేరు పెట్టుకున్నారో ఖబడ్దార్: ఉత్తర కొరియా నియంత హెచ్చరిక...!   
వెబ్ దునియా
ఉత్తర కొరియా దేశ నియంతృత్వ, సైనిక పాలకుడు కిమ్ జోంగ్ యున్ ఇకపై తన పేరు మరెవరికీ ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పుట్టే పిల్లలకు తన పేరుతో నామకరణం చేయడానికీ వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. ఆ నియంత పేరు కిమ్ జోంగ్ యున్. ఈయనకు 31 యేళ్లు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ...

నా పేరు ఎవరూ పెట్టుకొవద్దు: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్   Oneindia Telugu
నా పేరు పెట్టుకోవద్దు:కిమ్ జోంగ్ యున్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌లో భారతీయ యువతిపై గ్యాంగ్ రేప్!   
వెబ్ దునియా
నేపాల్‌లో భారతీయ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. నేపాల్‌లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని మోతిహరి నుంచి నేపాల్ వెళ్లిన 20 యేళ్ల భారత యువతిని మంగళవారం అక్కడి ఏడుగురు స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ...

నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ ఫ్యామిలీ సంస్థ!   
వెబ్ దునియా
ఒసాబా బిన్ లాడెన్‌కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్‌ను నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది. 114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ ...

ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ కుటుంబ సంస్థ   Oneindia Telugu
లాడెన్ పేరిట ఆఫ్రికా అత్యంత ఎత్తైన టవర్   Namasthe Telangana
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్‌ కుటుంబం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎనిమిది రోజులైనా లభించని శ్రీనివాస్ ఆచూకీ   
సాక్షి
గుంటూరు: నైజీరియాలో కిడ్నాప్ కు గురైన శ్రీనివాస రావు (26) ఆచూకీ ఇంకా లభించలేదు. చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గతవారం నైజీరియాలో కిడ్నాప్ కు గురయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ లభించకపోవడంతో ...

మా కొడుకును రక్షించండి   Andhrabhoomi
నైజీరియాలో కిడ్పాపైన శ్రీనివాసరావు విడుదలకు ఆంధ్ర ప్రభుత్వం కృషి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నైజీరియాలో తెలుగోడి కిడ్నాప్: ఏపీ సర్కారు చర్యలు   వెబ్ దునియా
తెలుగువన్   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కెన్యాలో ఊచకోత: 36 మంది క్వారీ వర్కర్లపై కాల్పులు!   
వెబ్ దునియా
కెన్యాలో ఊచకోత పెచ్చరిల్లింది. కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు మృతి చెందారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం ...

కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత   సాక్షి
కెన్యాలో ఊచకోత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు : 16 తులాల పుస్తెలు గోవిందా!   
వెబ్ దునియా
చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, ...

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు   సాక్షి
మహిళా కూలీలపై దాడి..దోపిడీ   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆన్‌లైన్‌లో ఆత్మహత్య... ఒంటరితనం భరించలేకే..   
వెబ్ దునియా
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్‌లైన్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను మృత దేహంగా పడి ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ...

ఒంటరి.. ఆన్‌లైన్ ఆత్మహత్య...   తెలుగువన్
ఒంటరితనం: అందరూ చూస్తుండగా ఆన్‌లైన్లో యువకుడి ఆత్మహత్య   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంకు అక్కర్లేదు.. 20 సార్లైనా చెరిపేసుకోవచ్చు...!   
వెబ్ దునియా
టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు నిదర్శనంగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ రసాయ శాస్త్రవేత్తలు సరికొత్త పేపర్‌ను ఆవిష్కరించారు. ఈ పేపర్‌లో రాసే దాన్ని ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 20 సార్లు చెరిపేసి మళ్లీ రాసుకోగలిగే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. అన్నిసార్లు చెరిపినా, ఈ కాగితం మీద ఇసుమంతైనా ...

ఇంకు అక్కర్లేదు.. మళ్లీ మళ్లీ చెరిపేసే పేపర్!!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言