Oneindia Telugu
టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రధాని మోడీనే..?
Oneindia Telugu
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రకటనకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఐతే టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'ను సోమవారం ప్రకటించేది భారత ప్రధాని నరేంద్రమోడీ పేరునే. కారణం, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోడీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మోడీ తర్వాత రెండో స్ధానంలో ...
టైమ్ పోల్లో మోదీ మళ్లీ ఫస్ట్!Namasthe Telangana
'టైమ్' పోల్లో మోదీ మళ్లీ 'టాప్'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రకటనకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఐతే టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'ను సోమవారం ప్రకటించేది భారత ప్రధాని నరేంద్రమోడీ పేరునే. కారణం, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోడీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మోడీ తర్వాత రెండో స్ధానంలో ...
టైమ్ పోల్లో మోదీ మళ్లీ ఫస్ట్!
'టైమ్' పోల్లో మోదీ మళ్లీ 'టాప్'
వెబ్ దునియా
స్వామి అశుతోష్ మరణించి 11 నెలలు.. ఫ్రీజర్లో మృతదేహం!!
వెబ్ దునియా
మూఢనమ్మకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హర్యానాలోని రాంపాల్ ఆశ్రమం ఉదంతం మరిచిపోకముందే.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో బాబాల గోల ఎక్కువైంది. వారిని ప్రజలు సైతం అమాయకంగా నమ్ముతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్లోని జలంధర్ ఆశ్రమంలో అశుతోష్ మహారాజ్ మరణించి 11 నెలలవుతోంది. శవాన్ని ...
11 నెలలుగా ఫ్రీజర్లో స్వామి శవం: అంత్యక్రియలకు నోOneindia Telugu
'మా బాబా అంత్యక్రియలకు ఒప్పుకోం'Namasthe Telangana
ఫ్రీజర్లో స్వామీజీ శవం!Andhrabhoomi
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మూఢనమ్మకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హర్యానాలోని రాంపాల్ ఆశ్రమం ఉదంతం మరిచిపోకముందే.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో బాబాల గోల ఎక్కువైంది. వారిని ప్రజలు సైతం అమాయకంగా నమ్ముతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్లోని జలంధర్ ఆశ్రమంలో అశుతోష్ మహారాజ్ మరణించి 11 నెలలవుతోంది. శవాన్ని ...
11 నెలలుగా ఫ్రీజర్లో స్వామి శవం: అంత్యక్రియలకు నో
'మా బాబా అంత్యక్రియలకు ఒప్పుకోం'
ఫ్రీజర్లో స్వామీజీ శవం!
సాక్షి
యూపీలో స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు
సాక్షి
మావూ(ఉత్తరప్రదేశ్): మాసాయిపేట దుర్ఘటనను మరువక ముందే అదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మావూ జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ వ్యాన్ను పాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ...
స్కూల్ వ్యాన్ను ఢీకొన్న తంసా పాసింజర్ రైలుAndhrabhoomi
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోటNamasthe Telangana
ఉత్తర్ప్రదేశ్లో స్కూల్ బస్సును ఢీకొన్న రైలు ఐదుగురు విద్యార్థులు మృతి...20 ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
మావూ(ఉత్తరప్రదేశ్): మాసాయిపేట దుర్ఘటనను మరువక ముందే అదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మావూ జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ వ్యాన్ను పాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ...
స్కూల్ వ్యాన్ను ఢీకొన్న తంసా పాసింజర్ రైలు
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోట
ఉత్తర్ప్రదేశ్లో స్కూల్ బస్సును ఢీకొన్న రైలు ఐదుగురు విద్యార్థులు మృతి...20 ...
సాక్షి
చరితార్థుడు కృష్ణయ్యర్
సాక్షి
మన దేశంలో సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థపై ఉన్నంత విశ్వాసం మరే వ్యవస్థపైనా లేదు. తమ ఆచరణతో, సృజనాత్మకమైన తీర్పులతో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన న్యాయమూర్తులే అందుకు కారణం. అలాంటి అరుదైన న్యాయమూర్తుల్లో గురువారం కన్నుమూసిన జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అగ్రగణ్యులు. గత నెలలో శత వసంతాలు పూర్తిచేసుకున్న జస్టిస్ ...
జస్టిస్ కృష్ణయ్యర్ అస్తమయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగమెరిగిన న్యాయకోవిదుడుAndhrabhoomi
సుప్రీం మాజీ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
మన దేశంలో సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థపై ఉన్నంత విశ్వాసం మరే వ్యవస్థపైనా లేదు. తమ ఆచరణతో, సృజనాత్మకమైన తీర్పులతో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన న్యాయమూర్తులే అందుకు కారణం. అలాంటి అరుదైన న్యాయమూర్తుల్లో గురువారం కన్నుమూసిన జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అగ్రగణ్యులు. గత నెలలో శత వసంతాలు పూర్తిచేసుకున్న జస్టిస్ ...
జస్టిస్ కృష్ణయ్యర్ అస్తమయం
జగమెరిగిన న్యాయకోవిదుడు
సుప్రీం మాజీ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత!
వెబ్ దునియా
రూ.50వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్నాడు.. ఆ ఊరి పెద్ద.!
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం చోటుచేసుకుంది. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి ...
50 వేలు ఇస్తాం అబార్షన్ చేయించుకో!Namasthe Telangana
50 వేలు తీసుకో... అబార్షన్ చేయించుకో!Andhrabhoomi
నలుగురు రేప్, అమ్మాయి గర్భవతి: అబార్షన్కు రూ.50 వేలు ఆఫర్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం చోటుచేసుకుంది. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి ...
50 వేలు ఇస్తాం అబార్షన్ చేయించుకో!
50 వేలు తీసుకో... అబార్షన్ చేయించుకో!
నలుగురు రేప్, అమ్మాయి గర్భవతి: అబార్షన్కు రూ.50 వేలు ఆఫర్
Andhrabhoomi
ఇక చాలు.. ఆపండి
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల వివాదానికి తెర దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులకు విజప్తి చేశారు. మోదీ గురువారం రాజ్యసభకు వచ్చి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రకటన చేశారు. రాముడి సంతతి వారు, అక్రమ ...
సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!సాక్షి
తొలి తప్పుగా భావించి వదిలేద్దాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇప్పటికైనా శిక్షిస్తారా ? వెనకేసుకొస్తారా ?...10tv
Oneindia Telugu
వెబ్ దునియా
Kandireega
అన్ని 61 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల వివాదానికి తెర దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులకు విజప్తి చేశారు. మోదీ గురువారం రాజ్యసభకు వచ్చి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రకటన చేశారు. రాముడి సంతతి వారు, అక్రమ ...
సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!
తొలి తప్పుగా భావించి వదిలేద్దాం
ఇప్పటికైనా శిక్షిస్తారా ? వెనకేసుకొస్తారా ?...
అసోంలో స్వల్ప భూకంపం
సాక్షి
గువహటి: అసోంలో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. తేజ్ పూర్ కు 32 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. టాగ్లు: earthquake, assam, అసోం, భూకంపం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
గువహటి: అసోంలో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. తేజ్ పూర్ కు 32 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. టాగ్లు: earthquake, assam, అసోం, భూకంపం ...
వెబ్ దునియా
జీహాదీల చేతుల్లోకి పాక్ యుద్ధనౌకలు: భారత్పై దాడి..!
వెబ్ దునియా
పాకిస్థాన్ యుద్ధ నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నౌక సహాయంతో భారత్పై దాడి చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరహా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు నేవీ చీప్ అడ్మిరల్ రాబిన్ దోహాన్ తెలిపారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన ...
జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...! సిధ్ధంగా ఉన్నామన్న నేవీ చీఫ్ (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ యుద్ధ నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నౌక సహాయంతో భారత్పై దాడి చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరహా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు నేవీ చీప్ అడ్మిరల్ రాబిన్ దోహాన్ తెలిపారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన ...
జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...! సిధ్ధంగా ఉన్నామన్న నేవీ చీఫ్ (ఫోటోలు)
సాక్షి
విద్యార్థి నాయకులకు పదవులు హర్షణీయం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుల్లో అగ్రభాగాన ఉన్న వారందరికీ సీఎం కె చంద్రశేఖర్రావు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిజాక్ చైర్మన్ పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ...
పిడమర్తి రవి నియామకం హర్షనీయం: సుమన్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుల్లో అగ్రభాగాన ఉన్న వారందరికీ సీఎం కె చంద్రశేఖర్రావు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిజాక్ చైర్మన్ పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ...
పిడమర్తి రవి నియామకం హర్షనీయం: సుమన్
Oneindia Telugu
ఆగ్రహాంతో సభ నుంచి వెళ్లిపోయిన కరుణానిధి
Andhrabhoomi
చెన్నై:వెన్నుముక శస్త్ర చికిత్సతో చక్రాల కుర్చీకే పరిమితమైన డిఎంకె అధినేత కరుణానిధి గురువారం శాసనసభకు వచ్చి తనకు సరైన వసతి కల్పించలేదంటూ ఆగ్రహాంతో తిరిగి వెళ్లిపోయారు. ఆయన స్థానం సభ మధ్యలో ఉండటంతో అక్కడి వరకు చక్రాల కుర్చీలో వెళ్లలేక తనలాంటి వారికి తగిన వసతి లేదని మండిపడుతూ వెనుదిరిగిపోయారు. 90 ఏళ్ల కరుణానిధి శాసనసభకు 50 ఏళ్ల ...
నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కరుణానిధిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై:వెన్నుముక శస్త్ర చికిత్సతో చక్రాల కుర్చీకే పరిమితమైన డిఎంకె అధినేత కరుణానిధి గురువారం శాసనసభకు వచ్చి తనకు సరైన వసతి కల్పించలేదంటూ ఆగ్రహాంతో తిరిగి వెళ్లిపోయారు. ఆయన స్థానం సభ మధ్యలో ఉండటంతో అక్కడి వరకు చక్రాల కుర్చీలో వెళ్లలేక తనలాంటి వారికి తగిన వసతి లేదని మండిపడుతూ వెనుదిరిగిపోయారు. 90 ఏళ్ల కరుణానిధి శాసనసభకు 50 ఏళ్ల ...
నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కరుణానిధి
沒有留言:
張貼留言