సాక్షి
రూ. కోటి వేతనాన్నీ వద్దన్నారు!
సాక్షి
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో బుధవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో నలుగురు విద్యార్థులకు ఏడాదికి రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో బంపర్ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు ఆ ఉద్యోగాలను తిరస్కరించారు. ముగ్గురు యువకులు, ఒక యువతికి ఈ ఆఫర్లు వచ్చాయి. అయితే, వారిలో ఇద్దరు పైచదువుల కోసం ఉద్యోగాలను తిరస్కరించగా, మరో ఇద్దరు ...
ఒరాకిల్లో నల్గొండ విద్యార్థి బాబాకు రూ.79.18 లక్షల ఉద్యోగంOneindia Telugu
తల్లి టైలరింగ్.. తండ్రి కూలి.. నిన్న పూలమ్మాడు.. నేడు ఒరాకిల్లో రూ.80 లక్షల ఉద్యోగి ...Palli Batani
భారీ ఆఫర్లతో వెలిగిపోతున్న తెలుగు తేజాలు...వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో బుధవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో నలుగురు విద్యార్థులకు ఏడాదికి రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో బంపర్ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు ఆ ఉద్యోగాలను తిరస్కరించారు. ముగ్గురు యువకులు, ఒక యువతికి ఈ ఆఫర్లు వచ్చాయి. అయితే, వారిలో ఇద్దరు పైచదువుల కోసం ఉద్యోగాలను తిరస్కరించగా, మరో ఇద్దరు ...
ఒరాకిల్లో నల్గొండ విద్యార్థి బాబాకు రూ.79.18 లక్షల ఉద్యోగం
తల్లి టైలరింగ్.. తండ్రి కూలి.. నిన్న పూలమ్మాడు.. నేడు ఒరాకిల్లో రూ.80 లక్షల ఉద్యోగి ...
భారీ ఆఫర్లతో వెలిగిపోతున్న తెలుగు తేజాలు...
News Articles by KSR
అవనిగడ్డ బిజెపిలో తగాదా- కామినేనికి చికాకు
News Articles by KSR
రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఒకటే గ్రూపులవారిగా గొడవలు పడడగానికి. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద బిజెపిలో రెండు గ్రూపులు మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఇరుకున పెట్టాయి.అవనిగడ్డ వచ్చిన మంత్రిని పార్టీ స్థానిక నాయకుడు నగరాయులు వర్గం వారు అడ్డుకున్నారు. ఆయన కారును ఆపి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరారు. కాని ఆయన అందుకు ...
బిజెపి వర్గపోరు బహిర్గతం!Andhrabhoomi
మంత్రి కామినేని కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఒకటే గ్రూపులవారిగా గొడవలు పడడగానికి. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద బిజెపిలో రెండు గ్రూపులు మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఇరుకున పెట్టాయి.అవనిగడ్డ వచ్చిన మంత్రిని పార్టీ స్థానిక నాయకుడు నగరాయులు వర్గం వారు అడ్డుకున్నారు. ఆయన కారును ఆపి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరారు. కాని ఆయన అందుకు ...
బిజెపి వర్గపోరు బహిర్గతం!
మంత్రి కామినేని కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
వెబ్ దునియా
కేసీఆర్కు రేవంతన్న వార్నింగ్: అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడితే?
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్కు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని భూ ఆక్రమణలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూ ఆక్రమణదారులు పేదవాళ్లయితే వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. కబ్జాదారులపై పీడీ చట్టం పెట్టేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. కబ్జా చేసింది ఎంతటి వారైనా టీఆర్ఎస్ ...
అభివృద్ధి పేరుతో దోపిడీ ఒప్పుకోం.. రేవంత్రెడ్డితెలుగువన్
భూ కబ్జా చేసింది ఎంతటి వారైనా వదలం: సీఎం కేసీఆర్, అభివృద్ధి పేరుతో దోపిడీ: రేవంత్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్కు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని భూ ఆక్రమణలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూ ఆక్రమణదారులు పేదవాళ్లయితే వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. కబ్జాదారులపై పీడీ చట్టం పెట్టేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. కబ్జా చేసింది ఎంతటి వారైనా టీఆర్ఎస్ ...
అభివృద్ధి పేరుతో దోపిడీ ఒప్పుకోం.. రేవంత్రెడ్డి
భూ కబ్జా చేసింది ఎంతటి వారైనా వదలం: సీఎం కేసీఆర్, అభివృద్ధి పేరుతో దోపిడీ: రేవంత్
సాక్షి
త్వరలో 500 ఎఇ పోస్టుల భర్తీ
Andhrabhoomi
మహబూబ్నగర్, డిసెంబర్ 4: రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించిన 500 ఎఇ పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు వెల్లడించారు. గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా మహబూబ్నగర్లో నిర్మించిన జల సాధన భవనాన్ని ...
కళకళ.. నిగనిగ.. గలగలసాక్షి
ప్రజా ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ : హరీశ్రావుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మిషన్ కాకతీయ'పై మంత్రి హరీశ్ సమీక్షNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహబూబ్నగర్, డిసెంబర్ 4: రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించిన 500 ఎఇ పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు వెల్లడించారు. గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా మహబూబ్నగర్లో నిర్మించిన జల సాధన భవనాన్ని ...
కళకళ.. నిగనిగ.. గలగల
ప్రజా ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ : హరీశ్రావు
'మిషన్ కాకతీయ'పై మంత్రి హరీశ్ సమీక్ష
సాక్షి
మాఫీ కొందరికే!
సాక్షి
అనుకున్నట్లే చంద్రబాబు సర్కారు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీపై ఊరించే ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి.. ఆచరణలో ఉసూరుమనిపించారు. 20 శాతం మాత్రమే తొలివిడతలో రుణమాఫీ చేస్తామని, తక్కిన రుణాలను నాలుగు విడతల్లో నాలుగేళ్లలో మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న 'అనంత' రైతాంగం చంద్రబాబు ప్రకటనతో ...
అన్నదాతను మురిపించిన రుణమాఫీAndhrabhoomi
420 కేసు పెట్టాలా?..840నా: రుణమాఫీపై చంద్రబాబును ఏకేసిన జగన్Oneindia Telugu
ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రుణ మాఫీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 52 వార్తల కథనాలు »
సాక్షి
అనుకున్నట్లే చంద్రబాబు సర్కారు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీపై ఊరించే ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి.. ఆచరణలో ఉసూరుమనిపించారు. 20 శాతం మాత్రమే తొలివిడతలో రుణమాఫీ చేస్తామని, తక్కిన రుణాలను నాలుగు విడతల్లో నాలుగేళ్లలో మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న 'అనంత' రైతాంగం చంద్రబాబు ప్రకటనతో ...
అన్నదాతను మురిపించిన రుణమాఫీ
420 కేసు పెట్టాలా?..840నా: రుణమాఫీపై చంద్రబాబును ఏకేసిన జగన్
ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రుణ మాఫీ
వెబ్ దునియా
నారా లోకేష్కు చీము నెత్తురు ఉంటే చర్చకు రావాలి : తెరాస నేతలు!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు ఏమాత్రం చీము నెత్తురున్నా బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ రాష్టర్ సమితి నేతలు సవాల్ చేశారు. ఆరు నెలల పాలనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం తప్ప టీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడ్డారు. గురివింద గింజలాగ తన ...
చినబాబుకు టీఆర్ఎస్ సవాల్Kandireega
తెలంగాణను అప్పగించమన్న లోకేష్పై సుమన్ భగ్గుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు ఏమాత్రం చీము నెత్తురున్నా బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ రాష్టర్ సమితి నేతలు సవాల్ చేశారు. ఆరు నెలల పాలనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం తప్ప టీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడ్డారు. గురివింద గింజలాగ తన ...
చినబాబుకు టీఆర్ఎస్ సవాల్
తెలంగాణను అప్పగించమన్న లోకేష్పై సుమన్ భగ్గు
వెబ్ దునియా
హైదరాబాద్లో గ్యాంగ్ రేప్: ప్రేమ జంటపై దాడి.. బాయ్ ఫ్రెండ్ పరారీ!
వెబ్ దునియా
హైదరాబాద్ శివార్లలో గ్యాంగ్ రేప్ జరిగింది. శివార్లలోని హయత్ నగర్ ప్రాంతంలో ఒక ప్రేమ జంటపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆ జంటలోని యువతి మీద సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక జంట ఏకాంతంగా వుంది. ఆ సమయంలో వారిద్దరు సన్నిహితమయ్యారు. ఈ విషయాన్ని ఇద్దరు ...
హైదరాబాద్లో సామూహిక అత్యాచారంతెలుగువన్
మరో స్నేక్ గ్యాంగ్!: బాయ్ఫ్రెండ్ ఎదుట యువతిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి...Oneindia Telugu
శివార్లలో మరో 'స్నేక్ గ్యాంగ్'సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ శివార్లలో గ్యాంగ్ రేప్ జరిగింది. శివార్లలోని హయత్ నగర్ ప్రాంతంలో ఒక ప్రేమ జంటపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆ జంటలోని యువతి మీద సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక జంట ఏకాంతంగా వుంది. ఆ సమయంలో వారిద్దరు సన్నిహితమయ్యారు. ఈ విషయాన్ని ఇద్దరు ...
హైదరాబాద్లో సామూహిక అత్యాచారం
మరో స్నేక్ గ్యాంగ్!: బాయ్ఫ్రెండ్ ఎదుట యువతిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి...
శివార్లలో మరో 'స్నేక్ గ్యాంగ్'
Oneindia Telugu
'శంషాబాద్' ఘటన: యువతి అప్రమత్తంతో డ్రైవర్ పరార్
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగానికి వచ్చిన ఓ యువతి అపహరణకు యత్నించిన విషయం తెలిసిందే. ఓ కారులో తాను ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవరు ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే, ఆమె అప్రమత్తంగా వ్యవహరించడంతో డ్రైవర్ పారిపోయాడు. శంషాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన 26 ఏళ్ల ...
హలో... నన్ను కిడ్నాప్ చేస్తున్నారు!Andhrabhoomi
శంషాబాద్ ఎయిర్పోర్టులో యువతి కిడ్నాప్నకు యత్నంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యువతి కిడ్నాప్ కు యత్నించిన క్యాబ్ డ్రైవర్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగానికి వచ్చిన ఓ యువతి అపహరణకు యత్నించిన విషయం తెలిసిందే. ఓ కారులో తాను ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవరు ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే, ఆమె అప్రమత్తంగా వ్యవహరించడంతో డ్రైవర్ పారిపోయాడు. శంషాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన 26 ఏళ్ల ...
హలో... నన్ను కిడ్నాప్ చేస్తున్నారు!
శంషాబాద్ ఎయిర్పోర్టులో యువతి కిడ్నాప్నకు యత్నం
యువతి కిడ్నాప్ కు యత్నించిన క్యాబ్ డ్రైవర్
వెబ్ దునియా
తెలంగాణ సీఎస్ వినడం లేదు.. మీరే సర్దుకోండి.. ఏపీ సీఎస్తో నరసింహన్!
వెబ్ దునియా
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా మంత్రి ఏమాత్రం పట్టువీడటం లేదని, అందువల్ల మీరే సర్దుకోండంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచన చేశారు. అలాగే ఏ సమస్య కూడా రాత్రికి రాత్రే పరిష్కారం రాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు ...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చలు:గవర్నర్Andhrabhoomi
రాత్రికి రాత్రే కాదు: నరసింహన్, ఏపీ ప్రతిపాదనకు టీ నోOneindia Telugu
ఇంటర్ విద్యార్ధులకు ఇబ్బంది రానివ్వంNews Articles by KSR
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా మంత్రి ఏమాత్రం పట్టువీడటం లేదని, అందువల్ల మీరే సర్దుకోండంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచన చేశారు. అలాగే ఏ సమస్య కూడా రాత్రికి రాత్రే పరిష్కారం రాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు ...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చలు:గవర్నర్
రాత్రికి రాత్రే కాదు: నరసింహన్, ఏపీ ప్రతిపాదనకు టీ నో
ఇంటర్ విద్యార్ధులకు ఇబ్బంది రానివ్వం
Oneindia Telugu
మాజీ మంత్రి కొత్తపల్లి అరెస్టు
Andhrabhoomi
నరసాపురం, డిసెంబర్ 4: రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 22 మంది వైసిపి నాయకులను పోలీసులు గురువారం అరెస్టుచేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ఆందోళన చేయడంతో పాటు బస్సులకు అంతరాయం కల్పించిన కారణంగా వైసిపి నాయకులను అరెస్టు చేసినట్టు ...
కొత్తపల్లి అరెస్ట్తో ఉద్రిక్తతసాక్షి
వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్, టీడీపీ సంబరాలుOneindia Telugu
ధర్నాలకు కోఆర్డినేటర్లు- వై.కాంగ్రెస్News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
నరసాపురం, డిసెంబర్ 4: రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 22 మంది వైసిపి నాయకులను పోలీసులు గురువారం అరెస్టుచేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ఆందోళన చేయడంతో పాటు బస్సులకు అంతరాయం కల్పించిన కారణంగా వైసిపి నాయకులను అరెస్టు చేసినట్టు ...
కొత్తపల్లి అరెస్ట్తో ఉద్రిక్తత
వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్, టీడీపీ సంబరాలు
ధర్నాలకు కోఆర్డినేటర్లు- వై.కాంగ్రెస్
沒有留言:
張貼留言