వాటర్గ్రిడ్ పథకాన్ని యుద్ధప్రాతిపదకన టి. సర్కారు చర్యలు! వెబ్ దునియా
వాటర్గ్రిడ్ పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు తెలంగాణ సర్కారు చర్యల్ని వేగవంతం చేసింది. నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వాటర్ గ్రిడ్లకు కావాల్సిన నీటి లభ్యత, గ్రిడ్ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక ఇంకా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.
నీటి శుద్ధి ఎలా? కేంద్రాలపై అధ్యయనం చేయండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాటర్ గ్రిడ్ ప్రతిష్ఠాత్మకంAndhrabhoomi
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వాటర్గ్రిడ్ పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు తెలంగాణ సర్కారు చర్యల్ని వేగవంతం చేసింది. నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వాటర్ గ్రిడ్లకు కావాల్సిన నీటి లభ్యత, గ్రిడ్ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక ఇంకా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.
నీటి శుద్ధి ఎలా? కేంద్రాలపై అధ్యయనం చేయండి
వాటర్ గ్రిడ్ ప్రతిష్ఠాత్మకం
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు
అప్పు అరెస్టు.. టీడీపీలో వణుకు.. అప్పును రక్షించేందుకు కీలక నేతల ఒత్తిడి.. వెబ్ దునియా
నకిలీ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పును రక్షించడానికి టీడీపీ కీలక నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అప్పు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతోపాటు భారీ ఎత్తున డబ్బు సమకూర్చినట్లు ...
ఎర్రచందనం స్మగ్లర్ అప్పూ పట్టివేతAndhrabhoomi
శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అనుచరుల హల్చల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
నకిలీ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పును రక్షించడానికి టీడీపీ కీలక నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అప్పు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతోపాటు భారీ ఎత్తున డబ్బు సమకూర్చినట్లు ...
ఎర్రచందనం స్మగ్లర్ అప్పూ పట్టివేత
శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అనుచరుల హల్చల్
బాబుని ప్రతిఘటిస్తారా? తోక పట్టుకునే వెళతారా?: హరీష్ రావు ప్రశ్న వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాన్యుడు కాదని, నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే రకమన్నారు. వెన్నులో కత్తులు గుచ్చే విషకౌగిలి చంద్రబాబుదని విమర్శించారు. ఇలాంటి నేతకు హైదరాబాద్లో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు తీరుపై టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారని ...
హైదరాబాద్కు నీళ్లు రాకుండా బాబు కుట్ర!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబుది విష కౌగిలిసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాన్యుడు కాదని, నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే రకమన్నారు. వెన్నులో కత్తులు గుచ్చే విషకౌగిలి చంద్రబాబుదని విమర్శించారు. ఇలాంటి నేతకు హైదరాబాద్లో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు తీరుపై టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారని ...
హైదరాబాద్కు నీళ్లు రాకుండా బాబు కుట్ర!
చంద్రబాబుది విష కౌగిలి
టెన్త్ పరీక్షలు మార్చి 26 నుంచి సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు.
తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 25 నుంచి..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు.
తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 25 నుంచి..
శరద్ పవార్ కాలు జారి పడ్డారు.. శస్త్ర చికిత్స అవసరమా..? వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో బుధవారం ఉదయం జారిపడ్డారు. శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో జారి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ...
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్సAndhrabhoomi
అన్ని 26 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో బుధవారం ఉదయం జారిపడ్డారు. శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో జారి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ...
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్స
ఐటం సాంగ్స్లో నర్తించే వారిని వేశ్యలుగా ప్రకటించాలి: త్యాగి వెబ్ దునియా
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్స్లో చిందులేసే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కటి కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో ఐటం సాంగ్స్లలో నర్తించే హీరోయిన్స్ను వేశ్యలుగా ప్రకటించాలని త్యాగి డిమాండ్ చేశారు. ఇదే అశంపై ...
ఐటమ్ గాళ్స్ వేశ్యలా.. దారుణం...తెలుగువన్
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలిNamasthe Telangana
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్స్లో చిందులేసే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కటి కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో ఐటం సాంగ్స్లలో నర్తించే హీరోయిన్స్ను వేశ్యలుగా ప్రకటించాలని త్యాగి డిమాండ్ చేశారు. ఇదే అశంపై ...
ఐటమ్ గాళ్స్ వేశ్యలా.. దారుణం...
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలి
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
యువతిపై మహిళా యాసిడ్ దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా? Oneindia Telugu
విశాఖపట్నం: ఒక యువతిపై మరో మహిళ యాసిడ్ పోసిన సంఘటన బుధవారం విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించింది. తన ప్రియుడు ఆ యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడటమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన స్వప్నకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది.
ఇంకా మరిన్ని »
విశాఖపట్నం: ఒక యువతిపై మరో మహిళ యాసిడ్ పోసిన సంఘటన బుధవారం విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించింది. తన ప్రియుడు ఆ యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడటమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన స్వప్నకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది.
చంద్రబాబు బస్సులో పొగలు.. నో ప్రాబ్లం.. బాబు సేఫ్! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో పొగలు వచ్చాయి. అయితే ప్రమాదమేమీ లేదని సీఎం సేఫ్గా ఉన్నారని అధికారులు తెలిపారు. సీఎం ప్రయాణిస్తున్న ఏసీ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో బస్సులోని వారంతా పరుగుపరుగున కిందకు దిగేశారు. రేడియేటర్ బాగా వేడెక్కడం వల్లే ఈ పొగలు ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో పొగలు వచ్చాయి. అయితే ప్రమాదమేమీ లేదని సీఎం సేఫ్గా ఉన్నారని అధికారులు తెలిపారు. సీఎం ప్రయాణిస్తున్న ఏసీ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో బస్సులోని వారంతా పరుగుపరుగున కిందకు దిగేశారు. రేడియేటర్ బాగా వేడెక్కడం వల్లే ఈ పొగలు ...
షేక్ నజీర్.. శెభాష్! Namasthe Telangana
నల్గొండ: నిరుపేద కుటుంబంలో జన్మించినా ప్రతిభ కనబరిచి ఊహించనిస్థాయిలో పెద్ద ఉద్యోగానికి ఎంపికయ్యా డు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన షేక్ నజీర్బాబా అత్యున్నతమైన సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్లో ఏడాదికి రూ.79.18లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం సాధించాడు. నజీర్బాబా 6 నుంచి 10వ తరగతి వరకు సూర్యాపేటలో తెలుగు మీడియంలో ...
బాబా ది గ్రేట్!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
నల్గొండ: నిరుపేద కుటుంబంలో జన్మించినా ప్రతిభ కనబరిచి ఊహించనిస్థాయిలో పెద్ద ఉద్యోగానికి ఎంపికయ్యా డు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన షేక్ నజీర్బాబా అత్యున్నతమైన సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్లో ఏడాదికి రూ.79.18లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం సాధించాడు. నజీర్బాబా 6 నుంచి 10వ తరగతి వరకు సూర్యాపేటలో తెలుగు మీడియంలో ...
బాబా ది గ్రేట్!
రెచ్చిపోయిన చైన్స్నాచర్లు : 16 తులాల పుస్తెలు గోవిందా! వెబ్ దునియా
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, ...
ఇంకా మరిన్ని »
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, ...
沒有留言:
張貼留言