ఎన్టీఆర్ మృతిపై విచారణ జరిపించాలి Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...
లక్ష్మిపార్వతే ఎన్టీఆర్ను చంపేశారు : నన్నపనేనిNamasthe Telangana
కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖపై నన్నపనేని మండిపాటు!: ఆమే చంపేశారన్న..వెబ్ దునియా
ఎన్టీఆర్ మృతికి ముందు రోజు.. 1996 జనవరి 17 ఏం జరిగింది..!Palli Batani
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...
లక్ష్మిపార్వతే ఎన్టీఆర్ను చంపేశారు : నన్నపనేని
కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖపై నన్నపనేని మండిపాటు!: ఆమే చంపేశారన్న..
ఎన్టీఆర్ మృతికి ముందు రోజు.. 1996 జనవరి 17 ఏం జరిగింది..!
తొలి టెస్టు రద్దు? సాక్షి
అడిలైడ్: ఫిలిప్ హ్యూస్ మృతితో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు. ఈ పరిస్థితుల్లో వారు క్రికెట్ ఆడటంపై మనసు పెట్టలేకపోతున్నారు. దీంతో భారత్తో జరిగే తొలి టెస్టు వాయిదా పడింది. అయితే ఎప్పుడు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. హ్యూస్కు నివాళిగా ఆ మ్యాచ్ను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి టెస్టు ...
ఆ నలుగురు..Andhrabhoomi
ఇంటిముందు బ్యాట్, హ్యూస్ ఫొటో పెట్టి ఘననివాళి.. తొలి టెస్టు వాయిదాPalli Batani
హ్యూస్ అకాలమరణం... భారత్, ఆస్ట్రేలియా తొలిటెస్టు వాయిదా..!వెబ్ దునియా
Oneindia Telugu
Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 85 వార్తల కథనాలు »
అడిలైడ్: ఫిలిప్ హ్యూస్ మృతితో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు. ఈ పరిస్థితుల్లో వారు క్రికెట్ ఆడటంపై మనసు పెట్టలేకపోతున్నారు. దీంతో భారత్తో జరిగే తొలి టెస్టు వాయిదా పడింది. అయితే ఎప్పుడు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. హ్యూస్కు నివాళిగా ఆ మ్యాచ్ను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి టెస్టు ...
ఆ నలుగురు..
ఇంటిముందు బ్యాట్, హ్యూస్ ఫొటో పెట్టి ఘననివాళి.. తొలి టెస్టు వాయిదా
హ్యూస్ అకాలమరణం... భారత్, ఆస్ట్రేలియా తొలిటెస్టు వాయిదా..!
పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది సాక్షి
సావో పాలో: మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. యాంటీబయాటిక్స్కు బాగా స్పందిస్తున్నారన్నారు. 'ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్న 74 ఏళ్ల పీలేకు తాత్కాలిక కిడ్నీ చికిత్స అందిస్తున్నాం. అయితే ఇతర పరికరాల సాయం లేకుండా శ్వాస, ఆహారం ...
నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే వెల్లడివెబ్ దునియా
నేను బాగానే ఉన్నా : పీలేNamasthe Telangana
ప్రఖ్యత క్రీడాకారుడు పీలే కి అస్వస్థతNews Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సావో పాలో: మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. యాంటీబయాటిక్స్కు బాగా స్పందిస్తున్నారన్నారు. 'ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్న 74 ఏళ్ల పీలేకు తాత్కాలిక కిడ్నీ చికిత్స అందిస్తున్నాం. అయితే ఇతర పరికరాల సాయం లేకుండా శ్వాస, ఆహారం ...
నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే వెల్లడి
నేను బాగానే ఉన్నా : పీలే
ప్రఖ్యత క్రీడాకారుడు పీలే కి అస్వస్థత
ఫిల్ హ్యూస్ది అరుదైన మెడికల్ కేసు : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి! వెబ్ దునియా
బౌన్సర్ బంతి తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్ది అరుదైన కేసుగా సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. అతనికి అరుదైన ప్రదేశంలో బంతి తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. మెడకు పక్కన ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి తగిలింది. దీంతో అది తీవ్రమైన ఒత్తిడికి గురై, ...
అరుదుగా ఇలా: హ్యూస్ మృతిపై డాక్టర్లు ఏం చెప్పారంటే..Oneindia Telugu
బంతి తగిలితేనే మరణించాడా?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బౌన్సర్ బంతి తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్ది అరుదైన కేసుగా సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. అతనికి అరుదైన ప్రదేశంలో బంతి తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. మెడకు పక్కన ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి తగిలింది. దీంతో అది తీవ్రమైన ఒత్తిడికి గురై, ...
అరుదుగా ఇలా: హ్యూస్ మృతిపై డాక్టర్లు ఏం చెప్పారంటే..
బంతి తగిలితేనే మరణించాడా?
ఫైనల్ చేరిన సింధు Andhrabhoomi
మకావూ, నవంబర్ 29: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత టీనేజ్ సంచలనం పివి సింధు ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఫైనల్ చేరలేక, సెమీస్ నుంచే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో రెండో సీడ్గా బరిలోకి దిగిన సింధు మహిళల సెమీ ఫైనల్లో బుసానన్ ఒంబురనంగ్పాన్ను 21-14, 21-15 తేడాతో ఓడించింది ...
ఫైనల్లో సింధుసాక్షి
మకావు ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు ఎంట్రీ!వెబ్ దునియా
సెమీస్లో సింధుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
మకావూ, నవంబర్ 29: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత టీనేజ్ సంచలనం పివి సింధు ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఫైనల్ చేరలేక, సెమీస్ నుంచే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో రెండో సీడ్గా బరిలోకి దిగిన సింధు మహిళల సెమీ ఫైనల్లో బుసానన్ ఒంబురనంగ్పాన్ను 21-14, 21-15 తేడాతో ఓడించింది ...
ఫైనల్లో సింధు
మకావు ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు ఎంట్రీ!
సెమీస్లో సింధు
శ్రీనివాసన్కు భంగపాటు తప్పదా? నెం.2, 3 ప్లేయర్లు ఎవరు? వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఐపీఎల్ ఫిక్సింగ్ పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. ఫలితంగా మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్ కు భంగపాటు తప్పదని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గా శ్రీనివాసన్ ఎలా ...
చెన్నై సూపర్ కింగ్స్ ను రద్దు చేయండి: సుప్రీంకోర్టుసాక్షి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకోర్టులో విచారణNamasthe Telangana
స్పాట్ ఫిక్సింగ్: శ్రీనికి ఎదురుదెబ్బ, చెన్నై జట్టుని తొలగించమన్న సుప్రీంOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఐపీఎల్ ఫిక్సింగ్ పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. ఫలితంగా మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్ కు భంగపాటు తప్పదని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గా శ్రీనివాసన్ ఎలా ...
చెన్నై సూపర్ కింగ్స్ ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకోర్టులో విచారణ
స్పాట్ ఫిక్సింగ్: శ్రీనికి ఎదురుదెబ్బ, చెన్నై జట్టుని తొలగించమన్న సుప్రీం
నేటి నుంచే ఐపీటీఎల్ Namasthe Telangana
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్కు తెరలేచేది నేడే (శుక్రవారమే). భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ మధ్య మనీలాలో జరిగే మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది. తొలుత పురుషులు సింగిల్స్లో గేల్ మోన్ఫిల్స్ (ఇండియన్ ఏసెస్), థామస్ బెర్డిచ్ తలపడనుండగా, ఆ వెంటనే జరిగే ...
నేటి నుంచి ఐపీటీఎల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్కు తెరలేచేది నేడే (శుక్రవారమే). భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ మధ్య మనీలాలో జరిగే మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది. తొలుత పురుషులు సింగిల్స్లో గేల్ మోన్ఫిల్స్ (ఇండియన్ ఏసెస్), థామస్ బెర్డిచ్ తలపడనుండగా, ఆ వెంటనే జరిగే ...
నేటి నుంచి ఐపీటీఎల్
'స్వచ్ఛ'ందంగా కదిలారు... సాక్షి
పుస్తకాలు.. పెన్నులతో.. నిత్యం కుస్తీపట్టే.. చిట్టిచేతులు చీపుర్లు పట్టాయి.. నగరపాలక సంస్థ ఇచ్చిన స్వచ్ఛనగరం పిలుపుతో స్వచ్ఛందంగా కదిలివచ్చారు.. కార్యక్రమంలో సింహభాగమై చెత్తను తరిమే పనిపట్టారు.. చెత్తను రోడ్లపై వేసేవారికి కనువిప్పు కలిగించారు.. నగరంలోని గల్లీగల్లీలోకి వెళ్లి రోడ్లు ఊడ్చి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో ...
జోరుగా..హుషారుగా..Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
పుస్తకాలు.. పెన్నులతో.. నిత్యం కుస్తీపట్టే.. చిట్టిచేతులు చీపుర్లు పట్టాయి.. నగరపాలక సంస్థ ఇచ్చిన స్వచ్ఛనగరం పిలుపుతో స్వచ్ఛందంగా కదిలివచ్చారు.. కార్యక్రమంలో సింహభాగమై చెత్తను తరిమే పనిపట్టారు.. చెత్తను రోడ్లపై వేసేవారికి కనువిప్పు కలిగించారు.. నగరంలోని గల్లీగల్లీలోకి వెళ్లి రోడ్లు ఊడ్చి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో ...
జోరుగా..హుషారుగా..
అంత్యక్రియలు 3న సాక్షి
సిడ్నీ: రాకాసి బౌన్సర్కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. ఈ మేరకు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్లోని తమ సొంతూరు మాక్స్విలేలో ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్కు అంతిమ ...
సొంతూరులోనే హ్యూస్ అంత్యక్రియలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సిడ్నీ: రాకాసి బౌన్సర్కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. ఈ మేరకు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్లోని తమ సొంతూరు మాక్స్విలేలో ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్కు అంతిమ ...
సొంతూరులోనే హ్యూస్ అంత్యక్రియలు
అబాట్.. ధైర్యంగా ఉండు : ఫిల్ హ్యూస్ సోదరి మేగన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: యావత్ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన ఆసే్ట్రలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణంలో తన పరోక్ష ప్రమేయం ఉందని కుమిలిపోతున్న యువ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్కు అన్ని వర్గాల నుంచీ మద్ధతు లభిస్తోంది. ఆ విచారం నుంచి అబాట్ను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడా పండితులు, కౌన్సిలర్లతోపాటు హ్యూస్ సోదరి మేగన్ కూడా ప్రయత్నిస్తోంది.
అబాట్కు 'సోదరి' సాంత్వన!సాక్షి
హ్యూస్ మృతి: అబాట్ను ఓదారుస్తున్న ఫిల్ సోదరి మేగాన్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సిడ్నీ: యావత్ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన ఆసే్ట్రలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణంలో తన పరోక్ష ప్రమేయం ఉందని కుమిలిపోతున్న యువ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్కు అన్ని వర్గాల నుంచీ మద్ధతు లభిస్తోంది. ఆ విచారం నుంచి అబాట్ను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడా పండితులు, కౌన్సిలర్లతోపాటు హ్యూస్ సోదరి మేగన్ కూడా ప్రయత్నిస్తోంది.
అబాట్కు 'సోదరి' సాంత్వన!
హ్యూస్ మృతి: అబాట్ను ఓదారుస్తున్న ఫిల్ సోదరి మేగాన్!
沒有留言:
張貼留言