నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బాంబు పేలుడు.. 35 మంది...తెలుగువన్
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతిసాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బాంబు పేలుడు.. 35 మంది...
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతి
వారు చనిపోయినట్లు ఆధారాలు లేవు – సుష్మా స్వరాజ్ Kandireega
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్వెబ్ దునియా
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...Oneindia Telugu
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
అమెరికా వెళ్లేందుకు విద్యార్థికి ప్రభుత్వం చేయూత సాక్షి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అమెరికాలోని ...
పేద విద్యార్థికి సర్కారు సాయంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అమెరికాలోని ...
పేద విద్యార్థికి సర్కారు సాయం
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)Oneindia Telugu
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దుNamasthe Telangana
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దు
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలం
నేడు 40 మంది భారత ఖైదీల విడుదల సాక్షి
కరాచీ: భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్కు ...
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదలAndhrabhoomi
36మంది భారత ఖైదీల విడుదలNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
కరాచీ: భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్కు ...
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదల
36మంది భారత ఖైదీల విడుదల
అప్ఘనిస్ధాన్లో బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి... 5గురు మృతి, 34 మందికి ... Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడిAndhrabhoomi
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడి
చైనా నుంచి కేసీఆర్కు ఆహ్వానం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల కోసం తమ రాష్ట్రంలో పర్యటించాలని చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. ఆ రాష్ట్ర విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ తావో ఈ మేరకు సీఎం కార్యాలయానికి లేఖ రాశారు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య ...
చైనాకు రండి!Andhrabhoomi
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానంNamasthe Telangana
కేసీఆర్కు చైనా ఆహ్వానంKandireega
News Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల కోసం తమ రాష్ట్రంలో పర్యటించాలని చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. ఆ రాష్ట్ర విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ తావో ఈ మేరకు సీఎం కార్యాలయానికి లేఖ రాశారు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య ...
చైనాకు రండి!
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానం
కేసీఆర్కు చైనా ఆహ్వానం
పాక్ లో పెరిగిపోతున్న హెచ్ఐవీ రోగులు... తాజాగా 994 మంది గుర్తింపు వెబ్ దునియా
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు
ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.8! వెబ్ దునియా
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని సాక్షి
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబు
沒有留言:
張貼留言