ప్రపంచంలోనే ఇండియా యూత్ఫుల్ Namasthe Telangana
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్ళ మధ్య గల యువకుల సంఖ్య 34 కోట్లు అంటే 28% గా వుంది. జనాభాలో చైనా కంటే వెనకున్నప్పటికీ యువ జనాభాలో దాని కంటే ముందుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన నివేదికలో భారత్, చైనాల తర్వాత ఇండోనేషియా, అమెరికా, పాకిస్తాన్ ...
యువ భారతం!Andhrabhoomi
యువ జనాభాలో భారత్ ఆగ్ర స్థానంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్ళ మధ్య గల యువకుల సంఖ్య 34 కోట్లు అంటే 28% గా వుంది. జనాభాలో చైనా కంటే వెనకున్నప్పటికీ యువ జనాభాలో దాని కంటే ముందుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన నివేదికలో భారత్, చైనాల తర్వాత ఇండోనేషియా, అమెరికా, పాకిస్తాన్ ...
యువ భారతం!
యువ జనాభాలో భారత్ ఆగ్ర స్థానం
మోదీ పర్యటన ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదిరోజుల్లో మూడుదేశాల్లో జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసింది. అడుగుపెట్టిన చోట అధికారిక వ్యవహారాలు సునాయాసంగా చక్కబెట్టడమే కాక, తన నడవడితో, వాగ్ధాటితో అక్కడి ప్రజలకూ, పాలకులకూ సన్నిహితం కావడం ఆయన ప్రత్యేకత. సిడ్నీ ఒలింపిక్ పార్క్లో మోదీ ప్రసంగం విన్నప్పుడు అమెరికాలోని మేడిసన్ స్క్వేర్లో ...
ఫిజీకి 500 కోట్ల రుణం, సాయంసాక్షి
30ఏళ్ల తర్వాత ఫిజీలో భారత ప్రధానిగా మోడీ పర్యటన!వెబ్ దునియా
ఫిజీతో ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఓవర్... (ఫోటోలు)Oneindia Telugu
Namasthe Telangana
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 35 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదిరోజుల్లో మూడుదేశాల్లో జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసింది. అడుగుపెట్టిన చోట అధికారిక వ్యవహారాలు సునాయాసంగా చక్కబెట్టడమే కాక, తన నడవడితో, వాగ్ధాటితో అక్కడి ప్రజలకూ, పాలకులకూ సన్నిహితం కావడం ఆయన ప్రత్యేకత. సిడ్నీ ఒలింపిక్ పార్క్లో మోదీ ప్రసంగం విన్నప్పుడు అమెరికాలోని మేడిసన్ స్క్వేర్లో ...
ఫిజీకి 500 కోట్ల రుణం, సాయం
30ఏళ్ల తర్వాత ఫిజీలో భారత ప్రధానిగా మోడీ పర్యటన!
ఫిజీతో ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఓవర్... (ఫోటోలు)
ఎట్టకేలకు రాంపాల్ అరెస్ట్ Andhrabhoomi
బర్వాలా (హర్యానా), నవంబర్ 19: గత రెండు వారాలుగా హర్యానా పోలీసులకు పెను సవాల్ విసురుతూ శాంతి భద్రతల సమస్యకు కారణమైన సత్లోక్ ఆశ్రమస్వామి రాంపాల్ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అరెస్ట్ చేశారు. ఆయనపై దేశ ద్రోహ నేరం కింద కేసును కూడా నమోదు చేశారు. మంగళవారం రాత్రంతా తీవ్రస్థాయిలో స్వామి ...
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!సాక్షి
రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!వెబ్ దునియా
ఆ బాబాను అరెస్టుకు ఎంత కష్టపడ్డారోNews Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
బర్వాలా (హర్యానా), నవంబర్ 19: గత రెండు వారాలుగా హర్యానా పోలీసులకు పెను సవాల్ విసురుతూ శాంతి భద్రతల సమస్యకు కారణమైన సత్లోక్ ఆశ్రమస్వామి రాంపాల్ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అరెస్ట్ చేశారు. ఆయనపై దేశ ద్రోహ నేరం కింద కేసును కూడా నమోదు చేశారు. మంగళవారం రాత్రంతా తీవ్రస్థాయిలో స్వామి ...
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!
రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!
ఆ బాబాను అరెస్టుకు ఎంత కష్టపడ్డారో
సునంద పుష్కర్ మృతి కేసులో ట్విస్ట్.. విదేశీయులతో లింకు? వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. గుర్తు తెలియని ముగ్గురు విదేశీయులకు ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గరూ నకిలీ పాస్పోర్టులతో సునంద పుష్కర్ హత్య జరిగిన జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో ...
స్లోగా 'సునంద' హత్య కేసు.. 'నమో' మంత్రమే కారణమా..?10tv
అన్ని 4 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. గుర్తు తెలియని ముగ్గురు విదేశీయులకు ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గరూ నకిలీ పాస్పోర్టులతో సునంద పుష్కర్ హత్య జరిగిన జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో ...
స్లోగా 'సునంద' హత్య కేసు.. 'నమో' మంత్రమే కారణమా..?
ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి సాక్షి
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికైంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకొనేందుకు వీలుగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నందున 'ఇస్రో'కు ఈ బహుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికైంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకొనేందుకు వీలుగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నందున 'ఇస్రో'కు ఈ బహుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ...
ముందు జాగ్రత్తతో ఎబోలా ముప్పు తప్పింది ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, హైదరాబాద్, వాషింగ్టన్, నవంబర్ 19: భారత్లో ఎబోలా వైరస్ కనిపించిన 24 గంటల్లో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మన దేశంలోనూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు విమానాశ్రయాల్లో ఈ వ్యాధి పరీక్షలను మరింత పకడ్బందీగా చేసేలా చూడడానికి ముగ్గురు సభ్యుల కమిటీని బుధవారం కేంద్రం నియమించింది. రక్తంలో ఎబోలా వైరస్ ...
భారత్లో ఎబోలా కేసు.. లైబీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి...!వెబ్ దునియా
భారత్ లో తొలి ఎబోలా కేసుKandireega
దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, హైదరాబాద్, వాషింగ్టన్, నవంబర్ 19: భారత్లో ఎబోలా వైరస్ కనిపించిన 24 గంటల్లో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మన దేశంలోనూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు విమానాశ్రయాల్లో ఈ వ్యాధి పరీక్షలను మరింత పకడ్బందీగా చేసేలా చూడడానికి ముగ్గురు సభ్యుల కమిటీని బుధవారం కేంద్రం నియమించింది. రక్తంలో ఎబోలా వైరస్ ...
భారత్లో ఎబోలా కేసు.. లైబీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి...!
భారత్ లో తొలి ఎబోలా కేసు
దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు!
పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎల్. నరసింహారెడ్డి? Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 18: హైదరాబాద్ కామన్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆయన గత 14 సంవత్సరాలుగా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి పదోన్నతి ఇచ్చే ప్రక్రియను ...
బీహార్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్.నరసింహా రెడ్డి!వెబ్ దునియా
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహా రెడ్డి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 18: హైదరాబాద్ కామన్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆయన గత 14 సంవత్సరాలుగా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి పదోన్నతి ఇచ్చే ప్రక్రియను ...
బీహార్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్.నరసింహా రెడ్డి!
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహా రెడ్డి!
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి
ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానం Namasthe Telangana
న్యూఢిల్లీ: ఈ డిసెంబరు ఆఖరులోగా భారత్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో అమెరికాను దాటిపోతుంది. గతేడాది కంటే 32% వృద్ధిని నమోదు చేసుకొని అప్పటికి 30.2 కోట్ల వినియోగదారులుంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐఎమ్ఆర్బి ఇంటర్నేషనల్ లు సంయుక్తంగా ప్రచురించిన ఇంటర్నెట్ ఇన్ ఇండియా అనే ఓ అధ్యయనం పేర్కొంది. భారత్లో ...
భారత్లో 30 కోట్లు దాటనున్న ఇంటర్నెట్ వినియోగదారులు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఈ డిసెంబరు ఆఖరులోగా భారత్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో అమెరికాను దాటిపోతుంది. గతేడాది కంటే 32% వృద్ధిని నమోదు చేసుకొని అప్పటికి 30.2 కోట్ల వినియోగదారులుంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐఎమ్ఆర్బి ఇంటర్నేషనల్ లు సంయుక్తంగా ప్రచురించిన ఇంటర్నెట్ ఇన్ ఇండియా అనే ఓ అధ్యయనం పేర్కొంది. భారత్లో ...
భారత్లో 30 కోట్లు దాటనున్న ఇంటర్నెట్ వినియోగదారులు!
ఆదర్శ్ సొసైటీ కుంభకోణం: చవాన్కు ఎదురుదెబ్బ Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అది పెద్ద కుంభకోణాల్లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం. ఆ కుంభకోణం కేసు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసు చార్జిషీట్ నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ పిటిషన్ను బాంబే హైకోర్టు బుధవారం నాడు నిర్ద్వద్దంగా తోసిపుచ్చింది. అయితే ...
మాజీ సీఎం అశోక్ చవాన్ కు ఎదురుదెబ్బసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అది పెద్ద కుంభకోణాల్లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం. ఆ కుంభకోణం కేసు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసు చార్జిషీట్ నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ పిటిషన్ను బాంబే హైకోర్టు బుధవారం నాడు నిర్ద్వద్దంగా తోసిపుచ్చింది. అయితే ...
మాజీ సీఎం అశోక్ చవాన్ కు ఎదురుదెబ్బ
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న మోదీ Namasthe Telangana
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో మోదీకి ఇంతకింతకు ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఫేస్బుక్లో మోదీని 2.5 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ప్రపంచ రాజకీయ రంగంలో ఫేస్బుక్లో ఒబామా తర్వాత స్థానం మోడీదే. క్రమంగా మోదీ ఒబామాకు దగ్గరవుతున్నారు. ట్విట్టర్ ఖాతా విషయానికొస్తే మోదీని 80 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో ఒబామా, పోప్ ...
మోదీ.. ఫేస్ బుక్ లో నెం 2, ట్విట్టర్ లో నెం 3సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో మోదీకి ఇంతకింతకు ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఫేస్బుక్లో మోదీని 2.5 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ప్రపంచ రాజకీయ రంగంలో ఫేస్బుక్లో ఒబామా తర్వాత స్థానం మోడీదే. క్రమంగా మోదీ ఒబామాకు దగ్గరవుతున్నారు. ట్విట్టర్ ఖాతా విషయానికొస్తే మోదీని 80 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో ఒబామా, పోప్ ...
మోదీ.. ఫేస్ బుక్ లో నెం 2, ట్విట్టర్ లో నెం 3
沒有留言:
張貼留言